దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కేసులు పెరుగుతుండటంతో.. సీబీఎస్ఈ టెన్త్ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వ్యాప్తి వల్ల ఎగ్జామ్స్ రద్దు చేయాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గతంలో ప్రధాని మోడీని కోరారు. కేజ్రీవాల్ నిర్ణయాన్ని సమర్థిస్తూ.. మరికొన్ని రాష్టాలు కూడా ఎగ్జామ్స్ రద్దు చేయాలని మోడీని కోరాయి. దాంతో ప్రధాని మోడీ బుధవారం కేంద్ర విద్యాశాఖతో భేటీ అయ్యారు. అధికారులతో మాట్లాడిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ టెన్త్ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నట్లు మరియు 11,12 తరగతుల ఎగ్జామ్స్ వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇంటర్నల్ అసెస్మెంట్ ఆధారంగానే టెన్త్ ఫలితాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. జూన్ 1 తర్వాత పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తెలియజేస్తామని విద్యాశాఖ ప్రకటించింది. 15 రోజుల ముందుగానే కొత్త షెడ్యూల్ విడుదలచేస్తామని విద్యాశాఖ తెలిపింది.
సీబీఎస్ఈ టెన్త్ ఎగ్జామ్స్ రద్దు
- దేశం
- April 14, 2021
లేటెస్ట్
- యువతి కడుపులో 10 కేజీల కణితి..ఆపరేషన్ చేసి తొలగించిన డాక్టర్లు
- మహబూబ్నగర్ లోక్సభ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ రెడ్డి నామినేషన్
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- చంద్రబాబు తరఫున భువనేశ్వరి నామినేషన్...
- Lok Sabha Election 2024: పోలింగ్ బూతులకు కొత్తగా పెళ్లయిన జంటలు క్యూ
- IPL టికెట్లు బ్లాక్లో అమ్ముతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు అరెస్ట్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- Manamey Teaser: ఇద్దరిలో ఒకరే ఏడవండి..ఆసక్తిగా శర్వా మనమే టీజర్
- 2024 హనుమత్ జయంతి: ఏప్రిల్ 23 హనుమాన్ జయంతి...ఆ రోజు ఏం చేయాలంటే..
- హిందూపురంలో బాలకృష్ణ నామినేషన్.. కార్యకర్తలతో భారీ ర్యాలీ..
Most Read News
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- UPSC 2023 కటాఫ్ మార్కులు విడుదల
- PAK vs NZ: నేటి నుంచే పాకిస్తాన్ vs న్యూజిలాండ్ టీ20 సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే?
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం