students

మా సర్టిఫికెట్లనూ అనుమతించండి

మంత్రి హరీశ్​రావును కలిసిన డిస్టెన్స్​ ఎడ్యుకేషన్​ స్టూడెంట్స్ హైదరాబాద్, వెలుగు: నాగార్జున యూనివర్సిటీ డిస్టెన్స్​ఎడ్యుకేషన్​లో చదివిన తమ సర్

Read More

లాంగ్ జంప్ చేస్తే కలెక్టర్ కొలువిస్తరా? : మహిళా అభ్యర్థి

"ఒక నిరుద్యోగి ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవాలి అంటే.. బుక్స్ కాదు.. నాలెడ్జ్ కాదు.. గ్రౌండ్ లో నాలుగు మీటర్ల జంప్ చేయాలి, రన్నింగ్ చేయాలి. 4 మీటర్ల

Read More

గ్యాస్ లీకేజీ ఘటనలో ఆస్పత్రి ఖర్చులు కాలేజీనే భరించాలని తల్లిదండ్రుల ఆందోళన

కంటోన్మెంట్, వెలుగు : గ్యాస్​ లీకేజీతో అస్వస్థతకు గురై హాస్పిటల్​లో  ట్రీట్​మెంట్ పొందుతున్న స్టూడెంట్ల పూర్తి ఖర్చులు కాలేజీ యాజమాన్యమే భర

Read More

వర్సిటీల వీసీలతో గవర్నర్​ తమిళిసై వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్, వెలుగు: జీ 20 వేడుకల్లో స్టూడెంట్లు ఎక్కువగా పాల్గొనేలా చూడాలని గవర్నర్ తమిళిసై సూచించారు. మంగళవారం ఆమె, రాష్ట్రంలోని యూనివర్సిటీల వైస్ చాన

Read More

పీఎం అయితే ఏం చేస్తవ్? విద్యార్థికి రాష్ట్రపతి ప్రశ్న

హైదరాబాద్ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కళాశాలను సందర్శించారు. అక్కడి విద్యార్థులు, బోధనా సిబ్బందితో నిర్వహించ

Read More

విశ్వగురు స్థానంలోకి వెళ్లేలా విద్యార్థుల ఆలోచనలు ఉండాలె : కిషన్ రెడ్డి

పెద్దలను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు ఉన్నత స్థానాలను అధిరోహించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే కుగ్రామం

Read More

సుల్తాన్ పూర్ JNTU ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల ధర్నా

సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్ పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ ముందు విద్యార్థులు ఆందోళన చేశారు. క్యాంపస్ క్యాంటీన్ మెస్ లో నాణ్యత

Read More

నేరడిగొండ కేజీబీవీలో మరోసారి పప్పులో పురుగులు

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో మరోసారి పప్పులో పురుగులు వచ్చాయి. డీఈఓ, సెక్టోరియల్ ఆఫీసర్ల సమక్షంలోనే వంటలు

Read More

మరోసారి నేరడిగొండ కేజీబీవీలో ఫుడ్ పాయిజన్..అస్వస్థతకు గురైన విద్యార్థులు

ఆదిలాబాద్ జిల్లా : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) పాఠశాలలో విద్యార్థులకు మరోసారి ఫుడ్ పాయిజన్ అయ్యింది. పలువుర

Read More

పురుగుల అన్నం తిని 25 మంది విద్యార్థులకు అస్వస్థత

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ కస్తూర్బా పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థుల సంఖ్య 25కు చేరింది. విద్యార్థులను రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అం

Read More

నేరడిగొండ కస్తూర్బా స్కూల్లో ఫుడ్ పాయిజన్

ఆదిలాబాద్ జిల్లా: నేరడిగొండ కస్తూర్బా పాఠశాలలో పాడైపోయిన.. పురుగుల అన్నం తిన్న 20 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితుల సంఖ్య మరి

Read More

పురుగుల అన్నం పెడుతుండ్రు.. స్కూల్ బిల్డింగ్ ఎక్కి విద్యార్థుల నినాదాలు

ఆదిలాబాద్ జిల్లాలో కస్తూర్బా పాఠశాల విద్యార్థులు నిరసన గళం వినిపించారు. ఆహారంలో పురుగులు పడినా.. పాచిపోయినా.. పాడైపోయినా.. అలాగే తినమంటుండడంతో ఆగ

Read More

మా టీచర్లు మాగ్గావాలని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆందోళన

రెండు గ్రామాల్లోనీ ప్రభుత్వ పాఠశాలల ముందు  విద్యార్థుల ఆందోళనలు.. డిప్యూటేషన్ పై వెళ్లిన ఉపాధ్యాయులు తిరిగి రావాలని డిమాండ్  ప్ల

Read More