students

ఓరుగల్లు పిల్లలతో కైలాస్ సత్యర్థి మాటా ముచ్చట

50వేల మంది స్టూడెంట్లు హాజరు హనుమకొండ సిటీ, వెలుగు: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యర్థి పర్యటన పిల్లల్లో ఉత్సాహాన్ని నింపింది. సోమవారం

Read More

స్టూడెంట్లు ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలి : ఓయూ వైస్​ చాన్స్​లర్ రవీందర్ యాదవ్

స్టూడెంట్లు ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలి ఓయూ వైస్​ చాన్స్​లర్ రవీందర్ యాదవ్ ఓయూ, వెలుగు : స్టూడెంట్లలో స్కిల్స్ కొరత తీవ్రంగా ఉందని, కేవలం 2శాతం

Read More

ఇంటర్ ఎగ్జామ్స్ మార్చి 15 నుంచి

షెడ్యూల్ రిలీజ్ ఏప్రిల్ 3న ఫస్టియర్, ఏప్రిల్ 4న సెకండియర్ ఎగ్జామ్స్​ కంప్లీట్  ఫిబ్రవరి 15 నుంచి ప్రాక్టికల్స్ షెడ్యూల్ రిలీజ్ చేసిన&nbs

Read More

ఉద్యోగ నియామక ప్రక్రియలో నిబంధనలు సవరించాలె : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

హైదరాబాద్ : దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉద్యోగ నియామక  ప్రక్రియ తెలంగాణలోనే కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారని బీఎస్పీ రాష్

Read More

అధికారులు చొరవ తీసుకుంటే హాస్టళ్లలో ఇబ్బందులు ఉండవు : మంత్రి సత్యవతి రాథోడ్

మహబూబాబాద్ జిల్లా : అధికారులు చొరవ తీసుకుని పని చేస్తే హాస్టళ్లలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సంక్షేమ హాస్టళ్

Read More

సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థుల ధర్నా

కాలేజీలో మౌలిక వసతులు, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. సమస్యలపై స్పంద

Read More

నల్లగొండ గర్ల్స్ జూనియర్ కాలేజీ విద్యార్థినుల ధర్నా 

నల్లగొండ పట్టణంలోని గర్ల్స్ జూనియర్ కాలేజీలో విద్యార్థినులు ధర్నా నిర్వహించారు. వాష్ రూమ్స్ తో పాటు మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చే

Read More

ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ భాను ప్రసాద్ సూసైడ్ నోట్‌లో ఏముందంటే.. ?

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి భాను ప్రసాద్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గదిలో నుంచి దుర్వాసన వచ్చే వరకు సిబ్బంది మృతదేహాన్ని గుర్తించకపోవడంపై కు

Read More

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిజామాబాద్​, వెలుగు : రాష్ట్రంలో టీచర్లకు ఏడేళ్లుగా పదోన్నతులు, నాలుగేళ్లుగా బదిలీలు లేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని, వెంటనే బదిలీలు, పదోన్నతుల షెడ

Read More

పోడు భూముల సర్వే సరిగా జరగట్లేదు : ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి

అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం మెదక్, వెలుగు : ‘పోడు భూముల సర్వే సరిగా జరగట్లేదు. పోడు గ్రామాల ఎంపిక ఏ తీరుగా చేసిన్రు? ఎవరు చేసిన్రు?

Read More

కాలేజీలు మత్తుకు కేంద్రాలుగా మారుతున్నయ్ : సిటీ సీపీ ఆనంద్

సికింద్రాబాద్, వెలుగు: విద్యాసంస్థల్లో ర్యాగింగ్ పోయి.. డ్రగ్స్ వచ్చి చేరిందని, ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సీటీ సీపీ ఆనంద

Read More

టాయిలెట్స్ కోసం జైనథ్ జడ్పీ స్కూల్ విద్యార్థుల ధర్నా

ఆదిలాబాద్ జిల్లా: టాయిలెట్స్ లేక తీవ్ర ఇబ్బందిపడుతున్న జైనథ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. స్కూల్ లో కనీస సౌకర్యాలు

Read More

జేఈఈ మెయిన్​​ నోటిఫికేషన్ రిలీజ్

దేశంలోని ఐఐటీలు, ఎన్‌‌‌‌‌‌‌‌ఐటీలు, ట్రిపుల్‌‌‌‌‌‌‌‌ ఐటీలు, కేంద్ర ప్రభ

Read More