students
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
నిర్మల్,వెలుగు: విద్యార్థులు పోటీతత్వం పెంచుకోవాలని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు. తమలో దాగి ఉన్న సృజనాత్మకతకు పదునుపెట్టాలని, ఉపాధ్యాయులు వారిని ప
Read Moreఉన్నత లక్ష్యాలను సాధించాలంటే సవాళ్లను అధిగమించాలి: తమిళిసై
ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే విద్యార్థులు తమ జీవితంలో ఎన్నో సవాళ్లను అధిగమించాల్సి ఉంటుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. టీచింగ్ వృత్తితో పాటు
Read Moreఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
మక్తల్, వెలుగు: కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బంది పెట్టకుండా వడ్లు కొనుగోలు చేయాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. బుధవారం కలెక్టర్మక్తల్మండలంలో ప
Read More‘సేఫ్టీ క్లబ్స్’ బ్రోచర్ రిలీజ్ చేసిన సీపీ స్టీఫెన్ రవీంద్ర
గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో స్టూడెంట్ల కోసం ‘సేఫ్టీ క్లబ్స్’ను ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ స్ట
Read Moreచదువుతోపాటు ఆటల్లోనూ స్టూడెంట్లను ప్రోత్సహిస్తున్నం : సరోజా వివేక్
జాతీయ స్థాయి గేమ్స్లో గోల్డ్ మెడల్స్ సాధించిన స్టూడెంట్లకు అభినందనలు హైదరాబాద్, వెలుగు: జాతీయ స్థాయి ఆటల పోటీల్లో గోల్డ్ మెడల్స్ సాధించిన స్
Read Moreకుబీర్ మండలం నిగ్వాలో స్టూడెంట్ల ధర్నా
కుభీర్, వెలుగు: టీచర్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ స్టూడెంట్లు రోడ్డెక్కి ధర్నాకు దిగారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం నిగ్వా గవర్నమెంట్హైస్క
Read Moreకొత్తగూడ గిరిజన ఆశ్రమ స్పోర్ట్స్ స్కూల్లో ఫుడ్ పాయిజన్
మహబూబాబాద్ జిల్లా: కొత్తగూడ గిరిజన ఆశ్రమ స్పోర్ట్స్ స్కూల్ లో ఫుడ్ పాయిజన్ జరిగింది. 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనా
Read Moreస్కాలర్ షిప్ లు పెంచాలె : ఎంపీ ఆర్. కృష్ణయ్య
ముషీరాబాద్, వెలుగు: పెరిగిన ధరలకు అనుగుణంగా స్టూడెంట్ల స్కాలర్ షిప్ లు కూడా పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య
Read Moreనత్తనడకన మన ఊరు మన బడి పనులు
హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో వసతుల కల్పన కోసం చేపట్టిన మన ఊరు మనబడి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇటీవల తెలంగాన పౌరస్పందన వేదిక బడుల్లో పలు
Read Moreటెన్త్ పాసైన విద్యార్థులకు లాంగ్ మెమోలు
బడులకు పంపిన పరీక్షల విభాగం అధికారులు హైదరాబాద్, వెలుగు: టెన్త్ రెగ్యులర్, ఒకేషనల్ స్టూడెంట్లకు లాంగ్ మెమోలు అందనున్నాయి. మే నెలలో
Read Moreబోర్డు ఎగ్జామ్ ఫీజు పేరుతో బాదుడు
బోర్డు ఎగ్జామ్ ఫీజు పేరుతో బాదుడు రూ.125 కంటే ఎక్కువ వసూలు చేస్తున్న ప్రైవేటు స్కూళ్ల మేనేజ్మెంట్లు హైదరాబాద్, వెలుగు : ఈ ఏడాది స
Read Moreఆరెపల్లిలో శానిటైజర్ తాగిన స్టూడెంట్స్.. ఆస్పత్రికి తరలింపు
వరంగల్ జిల్లా ఆరెపల్లిలో బీసీ రెసిడెన్షియల్ హాస్టల్ విద్యార్ధినుల గొడవ పడ్డారు. గొడవ విషయం పేరెంట్స్ కు చెబుతామనటంతో భయపడిన ఐదుగురు విద్యార్థులు శానిట
Read Moreదేవపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ ముందు ఉపాధ్యాయుల ఆందోళన
మంచిర్యాల జిల్లాలో ఓరియంట్ సిమెంట్ కంపెనీ ముందు ఉపాధ్యాయులు, విద్యార్థులు నిరసన చేపట్టారు. కాసిపేట మండలం దేవపూర్ ఓల్డ్ కార్మెల్ గిరి పాఠశాలలో ఓరియంట్
Read More












