
students
నత్తనడకన ‘మన ఊరు–మన బడి’
పెద్దపల్లి, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో మెరుగైన సౌకర్యాలను కల్పించాలని ప్రారంభించిన మన ఊరు - మన బడి పథకం నత్తనడకన సాగుతోంది. ఈ పథక
Read Moreఇయ్యాల్నే ఆఖరు తేదీ..డబ్బుల్లేక పేద విద్యార్థుల అవస్థలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్కార్ డిగ్రీ కాలేజీల్లోనూ ఫీజుల వసూళ్ల పర్వం మొదలైంది. సర్కారు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వనందుకే ఫీజులు వసూలు చేస్తున్న
Read Moreకరెంట్ లేకపోవడంతో క్యాండిల్స్తో నిరసన
సికింద్రాబాద్, వెలుగు: ప్రభుత్వ స్పోర్ట్స్ బిల్డింగ్ లకు ప్రభుత్వమే కరెంటు కట్ చేయడం ఏంటని బీజేవైఎం సిటీ ప్రెసిడెంట్ మద్దూరు శివాజీ ప్రశ్నించారు. ఓయూల
Read More‘ఇన్స్పైర్’ పోటీల్లో సత్తా చాటిన రాష్ట్ర విద్యార్థులు
హైదరాబాద్: నేషనల్ ఇన్స్పైర్ అవార్డులకు రాష్ట్రం నుంచి మొత్తం 8 మంది విద్యార్థులు ఎంపికైనట్లు SCERT డెరెక్టర్ తెలిపారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థు
Read Moreబలగాల మైనారిటీ గురుకులంలో ఫుడ్ పాయిజన్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: పురుగుల అన్నం తిని కాగజ్ నగర్ మండలం బలగాల మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం చ
Read Moreమిర్యాలగూడ జాతీయ సమైక్యతా వజ్రోత్సవంలో అపశృతి
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. -క్యాంప్ గ్రౌండ్ లో బహిరంగ సభ వద్ద ఏర్పాటు చే
Read Moreమేనేజ్మెంట్ కోటాలో ఎక్కువ సీట్లు ఇతర రాష్ట్రాలోళ్లకే
హైదరాబాద్, వెలుగు: మన రాష్ట్రంలోని మెడికల్ సీట్లను ఇతర రాష్ట్రాల స్టూడెంట్లు తన్నుకుపోతున్నారు. మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీలో లోకల్
Read Moreవిద్యార్థుల ప్రాణాలు పోతున్నా.. సర్కారుకు పట్టిలేదు
రాష్ట్రంలో పేద, మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాల పిల్లలకు మెరుగైన వసతి, నాణ్యమైన భోజనం, ఉచిత విద్యను అందించడమే లక్ష్యంగా ప్రారంభమైన గురుకులాలు సర్కారు ని
Read Moreఓ స్టూడెంట్ను అకారణంగా కొట్టిన్రు
నందిపేట, వెలుగు : ఓ స్టూడెంట్ను అకారణంగా ముగ్గురు టీచర్లు ఒకరి తర్వాత ఒకరు చితకబాదడంతో అతడి కర్ణభేరి పగిలి దవాఖానా పాలయ్యాడు. ఈ ఘటనలో ఇద్దరు ఔట్సోర్
Read Moreఅందరం ఈ అమ్మాయిలా ప్రశ్నిస్తే కేసీఆర్ భయపడడా?
ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. ఓయూ లేడీస్ హాస్టల్ లో అన్నంలో గాజు ముక్కలు వచ్చాయంటూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. రెండు వ
Read Moreఇబ్బందుల్లో మల్లన్నసాగర్ ముంపు గ్రామాల విద్యార్థులు
వేధిస్తున్న టీచర్ల కొరత యూ డైస్ నంబర్ లేక అందని బియ్యం అమలుకాని మధ్యాహ్న భోజనం పట్టించుకోని ఆఫీసర్లు సిద్దిపేట/గజ్వేల్, వెలుగు : సి
Read Moreపాలమాకుల గురుకులంలో విద్యార్థులకు అస్వస్థత
శంషాబాద్, వెలుగు: జ్యోతిబాపూలే గురుకులంలో 15 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకులలోని జ్యోతిబాపూలే గురుకుల
Read Moreఅన్నంలో గాజు ముక్కలు..ఓయూ విద్యార్థుల ఆందోళన
ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. ఓయూ గర్ల్స్ హాస్టల్ లో అన్నంలో గాజు ముక్కలు వచ్చాయంటూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. రెండు
Read More