students

బేల కస్తూర్భా బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్

ఆదిలాబాద్ జిల్లా బేల కస్తూర్భా బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో 35 మంది  విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో కొంతమందిని బేల PHCకి, మరికొంతమ

Read More

బీసీ గురుకుల హాస్టల్ లో 34 మంది స్టూడెంట్స్​ కు అస్వస్థత

కొందరిని పేరెంట్స్​కు అప్పగించిన నిర్వాహకులు అన్నంలో లక్కపురుగులు వస్తున్నాయంటున్న స్టూడెంట్లు హాస్టల్​ ఎదుట ఏబీవీపీ ధర్నా సిరిసిల్ల కలెక్

Read More

ఫుడ్​ పాయిజన్​తో స్టూడెంట్లకు అస్వస్థత

సిద్దిపేట రూరల్, వెలుగు: స్టూడెంట్లకు నాసిరకం భోజనం పెడుతున్నారంటూ తల్లిదండ్రులు రెసిడెన్షియల్​స్కూల్​ ఎదుట ఆందోళనకు దిగారు. సిద్దిపేట పట్టణంలోని మైనా

Read More

స్టూడెంట్ చనిపోయినా సీఎం కేసీఆర్​ కండ్లు తెరుచుకోవట్లేదు

హైదరాబాద్, వెలుగు: సర్కారు హస్టల్​లో భోజనం తిని ఓ స్టూడెంట్ చనిపోయినా సీఎం కేసీఆర్​ కండ్లు తెరుచుకోవట్లేదని వైఎస్సార్​టీపీ చీఫ్ షర్మిల ఫైర్ అయ్యారు. ప

Read More

పీఈసెట్ దరఖాస్తు గడువు పెంపు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే  తెలంగాణ స్టేట్ ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ కామ‌న్

Read More

నిరసన కొనసాగిస్తున్నస్టూడెంట్లు

క్లాసులకు వెళ్లేవాళ్లను అడ్డుకుంటే షోకాజ్ ఇస్తామని అధికారుల హెచ్చరిక క్యాంపస్ కు వెళ్తుండగా సోయం బాపూరావును అరెస్టు చేసిన పోలీసులు ఫుడ్ కాంట్రా

Read More

ప్రశాంతంగా ఎంసెట్ అగ్రికల్చర్ ఎగ్జామ్

ఈ నెల రెండో వారంలో రిజల్ట్స్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రెండ్రోజుల పాటు జరిగిన ఎంసెట్ అగ్రికల్చర్ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 94,476 మం

Read More

బాసర ట్రిపుల్ ఐటీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు

హైదరాబాద్/జూబ్లీహిల్స్, వెలుగు: బాసర ట్రిపుల్ ఐటీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని స్టూడెంట్ల పేరెంట్స్ మండిపడ్డారు. క్యాంపస్ లోని సమస్యలను పరిష్కరిం

Read More

విద్యార్థులపై బెదిరింపులకు పాల్పడితే ఊరుకోం

బాసర: తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తోన్న విద్యార్థులను బర్తరఫ్ చేస్తామనడం సిగ్గుచేటు అని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి విమర్శించారు

Read More

గురుకులం స్కూల్ తనిఖీ చేసిన మంత్రి

సంగారెడ్డి జిల్లా: ఇస్నాపూర్ బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల రెసిడెన్షియల్ స్కూల్ ను మంత్రి హరీశ్ రావు తనిఖీ చేశారు. పాఠశాలను సందర్శించి క్యాంపస్ మొత్తం

Read More

విద్యార్థులను డిస్టర్బ్ చేస్తే ఊరుకునేదిలేదు

బాసర: క్యాంపస్ లో నెలకొన్న అన్ని  సమస్యలను పరిష్కిరించడానికి కృషి చేస్తున్నామని బాసర ట్రిపుల్ ఐటీ ఇంచార్జీ వీసీ వెంకట రమణ తెలిపారు. త్వరలోనే పరిస

Read More

మహబూబాబాద్ ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు కరోనా పాజిటివ్

మహబూబాబాద్ జిల్లా: నాలుగు రోజుల క్రితం మహబూబాబాద్ లోని బాలికల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థుల్లో నలు

Read More

తినే ఆహారంలో వానపాములు, బల్లులు, బొద్దింకలా?

చదువుకోవడానికని విద్యార్థులను హాస్టళ్లకు పంపిస్తే... విషపు కూడు పెట్టి వాళ్లను చంపుతున్నారని కేసీఆర్ పై వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఆరోపి

Read More