students
ఎగ్జామ్ సెంటర్ మార్చడంతో విద్యార్థుల ఆందోళన
సూర్యాపేట జిల్లా కోదాడ అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది. అనురాగ్ కాల
Read Moreనీటి వసతి లేదని కేజీబీవి విద్యార్థుల ఆందోళన
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వినోభానగర్ లోని కేజీబీవీ విద్యార్థులు ధర్నాకు దిగారు. కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. అయినా అధికారు
Read Moreకలుషిత నీరు తాగి 120 మందికి అస్వస్థత
వికారాబాద్: జిల్లాలోని కుల్కచర్ల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో కలుషిత నీరు తాగి 120 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో పాఠశాల సిబ్బం
Read Moreగురుకుల పాఠశాలలో 120 మంది విద్యార్థులకు అస్వస్థత
వికారాబాద్ జిల్లా కుల్కచర్లలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. కలుషిత నీటితో గురుకులంలోఉన్న 600 మంది విద్యార్థుల్లో 120 మం
Read Moreమేనేజ్మెంట్ సీట్ల కోసం జోరుగా బేరాలు
హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యకు పేద విద్యార్థులు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో ఉన్నత విద్యకు గ్రామీణ ప్రా
Read Moreటెన్త్ సప్లిమెంటరీ రిజల్ట్స్ రాకముందే పాలిసెట్ కౌన్సెలింగ్ కంప్లీట్
హైదరాబాద్, వెలుగు: విద్యాశాఖ ఉన్నతాధికారుల మధ్య సమన్వయ లోపంతో స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు రాకముందే.. ఎంస
Read Moreఫుడ్ సరిగా పెడ్తలేరని విద్యార్థుల ఆందోళన
సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల సమీపంలోని గిరిజన బాలికల కళాశాలలో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఆహారం సరిగా లేదని విద్యార్థులు ధర్నాకు దిగార
Read Moreజూకల్ సాంఘిక సంక్షేమ స్కూల్ లో11 మందికి అస్వస్థత
11 మందికి అస్వస్థత గప్చుప్గా స్కూల్లోనే చికిత్స నారాయణ్ ఖేడ్, వెలుగు : నారాయణ్ ఖేడ్ జూకల్ శివారులోని సాంఘిక సంక్షేమ స్కూల్ లో శుక్రవార
Read Moreగిరిజన విద్యార్థులతో ఆహారం వడ్డింపు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజన గురుకుల విద్యార్థులు సర్వెంట్లుగా మారారు. కొత్తగూడెంలో టీఎన్జీవో భవన శంకుస్థాపన కార్యక్రమంలో కిన్నెరసాని గిరిజన గ
Read Moreవిద్యార్థులు తినే అల్పాహారంలో కప్ప
వికారాబాద్ జిల్లా పరిగి విద్యారణ్యపురిలోని సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్ లో సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. ఉదయం విద్యార్థులు తినే అల్పాహారంలో కప్ప క
Read Moreట్రిపుల్ ఐటీ స్టూడెంట్ కుటుంబానికి గవర్నర్ ఆర్థికసాయం
బాసర ట్రిపుల్ ఐటీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమిళసై సూచించారు. గత నెలలో ఫుడ్ పాయిజన్ తో చనిపోయిన బాసర ట్రిపుల్
Read Moreవసతి గృహాల్లో పనిచేయని ఆర్వో ప్లాంట్లు.. పట్టించుకోని ఆఫీసర్లు
ఆసిఫాబాద్,వెలుగు : ఏజెన్సీలోని ట్రైబల్ వెల్ఫేర్ హాస్టళ్ల విద్యార్థులు బోరు నీరే తాగాల్సి వస్తోంది. వసతి గృహాల్లోని వాటర్ ఫిల్టర్లు ఖరాబయ్యాయి
Read Moreపురుగుల అన్నం పెడుతుండ్రని స్టూడెంట్స్ ధర్నా
ఖమ్మం: అన్నంలో పురుగులు వస్తున్నాయంటూ తిరుమలాయపాలెం మండలం మహమ్మదాపురంలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల (బాలుర) విద్యార్థులు నిరసనకు దిగారు. రోడ్డు
Read More












