
students
వర్సిటీల్లో మౌలిక సదుపాయాల కల్పన అత్యంత ముఖ్యం
యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులకు మంచి ఆహారం, నాణ్యమైన విద్య, వసతి, ఉద్యోగం అందించాల్సిన అవసరం ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. హైదరాబ
Read Moreప్లాస్టిక్ బాటిల్తో విమానం తయారు చేసిండ్రు
పిల్లలు స్కూల్ నుంచి ఇంటికిరాగానే హోం వర్క్, చదువే కాకుండా చిన్న చిన్న యాక్టివిటీస్&
Read More15 రోజులుగా 500 మంది పిల్లలు ఇండ్లలోనే
మంత్రి కొప్పుల నియోజకవర్గంలో ఇదీ దుస్థితి గొల్లపల్లి ఎస్సీ గురుకులంలో దారుణంగా పరిస్థితులు కిటికీలకు డోర్లు లేక క్లాస్ రూముల్లోకి వ
Read Moreకలుషిత ఆహారం తిని 30మంది విద్యార్థులకు అస్వస్థత
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నేగూడ సమీపంలోని కేశవరెడ్డి పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. కలుషిత ఆహారం తిని 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గ
Read More20 మంది స్టూడెంట్లకు ఒక్కరే టీచర్
చెన్నూర్,వెలుగు: మండలంలోని బుద్దారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 20 మంది స్టూడెంట్లకు ఒక్కరే టీచర్ ఉన్నారు. టీచర్ వెంకటేష్ రాష్ర్ట విద్యాశాఖ ప్
Read Moreయూనిఫాం వేసుకోలేదని స్టూడెంట్స్ ను కొట్టిన పీఈటీ
జూలూరుపాడు, వెలుగు : మండలంలోని పడమటి నర్సాపురం గ్రామంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ హైస్కూల్ లో శనివారం 16 మంది స్టూడెంట్స్ ను యూనిఫాం వేసుకోలేదని
Read Moreలోపించిన పారిశుద్ధ్యం.. చాలాచోట్ల క్వాలిటీ లేని ఫుడ్
పెరుగుతున్న కరోనా కేసులు.. ఇంటిబాట పడుతున్న పిల్లలు అంతంతమాత్రంగానే తనిఖీలు మహబూబాబాద్, వెలుగు: గురుకులాలు, సోషల్ వెల్ఫేర్ స్కూళ్లు, ఇత
Read Moreవిద్యార్థులతో అమానుషంగా బేల కేజీబీవీ సిబ్బంది ప్రవర్తన
బేల కేజీబీవీ స్టూడెంట్స్కు సిబ్బంది సమాధానం ఫుడ్ పాయిజన్ తో 28 మందికి అస్వస్థత రిమ్స్ హాస్పిటల్ కు తరలింపు ఆదిలాబాద్, వెలుగు
Read Moreఇంజనీరింగ్లో ఈ ఏడాది పాత ఫీజులే
సర్కారుకు టీఏఎఫ్ఆర్సీ ప్రతిపాదన అన్ని టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సుల్లో అమలుకు చర్యలు తర్వాతి రెండేండ్లపై ప్రభుత్వానిదే నిర్ణయం హైదరాబాద్,
Read Moreవరద బాధితులకు పైసా ఇవ్వలేదు
ఢిల్లీలో సీఎం, కబ్జాల్లో మంత్రులు బిజీ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ బూర్గంపహాడ్/ పాల్వంచ, వెలుగు: వరద బాధి
Read Moreస్టూడెంట్లను కొరికిన ఎలుకలు
గురుకుల హాస్టల్లో 10 మంది అమ్మాయిలకు గాయాలు సూర్యాపేట జిల్లా సింగిరెడ్డిపాలెంలో ఘటనఎల్లారెడ్డి ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లోనూ సేమ్ స
Read MoreIIITలో మెస్ టెండర్లపై స్టూడెంట్స్ మళ్లీ ఆందోళన
బాసర ట్రిపుల్ ఐటీలో మెస్ లపై తరుచూ ఫిర్యాదులు వస్తున్నాయి. ఒక్కో విద్యార్థికి ఫుడ్ కోసం ప్రభుత్వం రోజుకు 105 రూపాయలు చెల్లిస్తోంది. ప్రస్తుతం ట్రిపుల్
Read Moreకేసీఆర్... బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించే తీరిక లేదా..?
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా..సీఎం కేసీఆర్కు కళాశాలను సందర్శించే తీరిక లేకపోవడం విచారకరమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నా
Read More