students
ఓ స్టూడెంట్ను అకారణంగా కొట్టిన్రు
నందిపేట, వెలుగు : ఓ స్టూడెంట్ను అకారణంగా ముగ్గురు టీచర్లు ఒకరి తర్వాత ఒకరు చితకబాదడంతో అతడి కర్ణభేరి పగిలి దవాఖానా పాలయ్యాడు. ఈ ఘటనలో ఇద్దరు ఔట్సోర్
Read Moreఅందరం ఈ అమ్మాయిలా ప్రశ్నిస్తే కేసీఆర్ భయపడడా?
ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. ఓయూ లేడీస్ హాస్టల్ లో అన్నంలో గాజు ముక్కలు వచ్చాయంటూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. రెండు వ
Read Moreఇబ్బందుల్లో మల్లన్నసాగర్ ముంపు గ్రామాల విద్యార్థులు
వేధిస్తున్న టీచర్ల కొరత యూ డైస్ నంబర్ లేక అందని బియ్యం అమలుకాని మధ్యాహ్న భోజనం పట్టించుకోని ఆఫీసర్లు సిద్దిపేట/గజ్వేల్, వెలుగు : సి
Read Moreపాలమాకుల గురుకులంలో విద్యార్థులకు అస్వస్థత
శంషాబాద్, వెలుగు: జ్యోతిబాపూలే గురుకులంలో 15 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకులలోని జ్యోతిబాపూలే గురుకుల
Read Moreఅన్నంలో గాజు ముక్కలు..ఓయూ విద్యార్థుల ఆందోళన
ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. ఓయూ గర్ల్స్ హాస్టల్ లో అన్నంలో గాజు ముక్కలు వచ్చాయంటూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. రెండు
Read Moreటీచర్ రాకుంటే ఈ పెన్నే పాఠం చెప్తది
క్లాస్ ఇంట్రెస్టింగ్గా చెప్తేనే శ్రద్ధగా వింటారు స్టూడెంట్స్. అందుకని టీచర్లు కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. అలాంటిదే ఈ కొత్తరకం పెన్ను. ఈ పెన్ను స్ప
Read Moreహోంవర్క్ చేయలేదని పుస్తకాల బ్యాగ్ మెడకు వేసిన టీచర్
నిజామాబాద్ క్రైమ్, వెలుగు: హోంవర్క్ చేయలేదని టీచర్ ఇచ్చిన పనిష్ మెంట్కు ఎనిమిదేండ్ల చిన్నారి బలైంది. పుస్తకాలు నింపిన బ్యాగ్ చిన్నారి మెడకు వేసి
Read Moreముందు రాష్ట్రంలో అందరికి ఫ్రీ కరెంట్ ఇయ్యి
హైదరాబాద్: దేశ ప్రజలందరికీ ఫ్రీ కరెంట్ ఇస్తానని చెప్తోన్న కేసీఆర్... ముందు రాష్ట్రంలో అందరికి ఫ్రీ కరెంట్ ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండ
Read Moreఫుడ్ పాయిజన్ ఘటనలు కామన్ గా మారినయ్
హైదరాబాద్: ప్రభుత్వ హాస్టల్స్ లో ఫుడ్ పాయిజన్ ఘటనలు కామన్ గా మారాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆ
Read Moreఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
కామారెడ్డిలో విద్యార్థి సంఘాల ఆందోళన కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా రవాణా శాఖ ఆఫీసు (ఆర్టీవో) ఎదుట సోమవారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్టూడెం
Read Moreస్టూడెంట్ల భవిష్యత్తుపై గందరగోళం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరోసారి ఇంటర్మీడియెట్ కాలేజీల అఫిలియేషన్పై అయోమయం నెలకొంది. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలైనా, ఇంకా ప్రైవేట
Read Moreఇబ్రహీంపట్నం కేజీబీవీ లోపలికి వెళ్లేందుకు అనుమతి నిరాకరణ
ఎల్ బీ నగర్, వెలుగు: ఇబ్రహీంపట్నంలోని కస్తూర్బా రెసిడెన్షియల్ హాస్టల్లో పిల్లలను కలిసేందుకు వారి తల్లిదండ్రులకు అధికారులు అనుమతివ్వడం లేదు. హాస
Read More30 మంది విద్యార్థులకు వైరల్ ఫీవర్
సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా
Read More











