students
ముందు రాష్ట్రంలో అందరికి ఫ్రీ కరెంట్ ఇయ్యి
హైదరాబాద్: దేశ ప్రజలందరికీ ఫ్రీ కరెంట్ ఇస్తానని చెప్తోన్న కేసీఆర్... ముందు రాష్ట్రంలో అందరికి ఫ్రీ కరెంట్ ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండ
Read Moreఫుడ్ పాయిజన్ ఘటనలు కామన్ గా మారినయ్
హైదరాబాద్: ప్రభుత్వ హాస్టల్స్ లో ఫుడ్ పాయిజన్ ఘటనలు కామన్ గా మారాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆ
Read Moreఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
కామారెడ్డిలో విద్యార్థి సంఘాల ఆందోళన కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా రవాణా శాఖ ఆఫీసు (ఆర్టీవో) ఎదుట సోమవారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్టూడెం
Read Moreస్టూడెంట్ల భవిష్యత్తుపై గందరగోళం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరోసారి ఇంటర్మీడియెట్ కాలేజీల అఫిలియేషన్పై అయోమయం నెలకొంది. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలైనా, ఇంకా ప్రైవేట
Read Moreఇబ్రహీంపట్నం కేజీబీవీ లోపలికి వెళ్లేందుకు అనుమతి నిరాకరణ
ఎల్ బీ నగర్, వెలుగు: ఇబ్రహీంపట్నంలోని కస్తూర్బా రెసిడెన్షియల్ హాస్టల్లో పిల్లలను కలిసేందుకు వారి తల్లిదండ్రులకు అధికారులు అనుమతివ్వడం లేదు. హాస
Read More30 మంది విద్యార్థులకు వైరల్ ఫీవర్
సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా
Read Moreఎగ్జామ్ సెంటర్ మార్చడంతో విద్యార్థుల ఆందోళన
సూర్యాపేట జిల్లా కోదాడ అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది. అనురాగ్ కాల
Read Moreనీటి వసతి లేదని కేజీబీవి విద్యార్థుల ఆందోళన
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వినోభానగర్ లోని కేజీబీవీ విద్యార్థులు ధర్నాకు దిగారు. కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. అయినా అధికారు
Read Moreకలుషిత నీరు తాగి 120 మందికి అస్వస్థత
వికారాబాద్: జిల్లాలోని కుల్కచర్ల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో కలుషిత నీరు తాగి 120 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో పాఠశాల సిబ్బం
Read Moreగురుకుల పాఠశాలలో 120 మంది విద్యార్థులకు అస్వస్థత
వికారాబాద్ జిల్లా కుల్కచర్లలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. కలుషిత నీటితో గురుకులంలోఉన్న 600 మంది విద్యార్థుల్లో 120 మం
Read Moreమేనేజ్మెంట్ సీట్ల కోసం జోరుగా బేరాలు
హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యకు పేద విద్యార్థులు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో ఉన్నత విద్యకు గ్రామీణ ప్రా
Read Moreటెన్త్ సప్లిమెంటరీ రిజల్ట్స్ రాకముందే పాలిసెట్ కౌన్సెలింగ్ కంప్లీట్
హైదరాబాద్, వెలుగు: విద్యాశాఖ ఉన్నతాధికారుల మధ్య సమన్వయ లోపంతో స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు రాకముందే.. ఎంస
Read Moreఫుడ్ సరిగా పెడ్తలేరని విద్యార్థుల ఆందోళన
సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల సమీపంలోని గిరిజన బాలికల కళాశాలలో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఆహారం సరిగా లేదని విద్యార్థులు ధర్నాకు దిగార
Read More












