students
కాలేజీ అమ్మాయిల రక్షణ కోసం కోయంబత్తూరులో మహిళా వింగ్
కాలేజీ అమ్మాయిల రక్షణ కోసం కోయంబత్తూరు సిటీ పోలీసులు ఓ మహిళా వింగ్ ను ప్రారంభించారు. అదే పోలీస్ అక్కా. యువతుల భద్రత నిమిత్తమైన ఈ ప్రాజెక్టులో భాగంగా మ
Read Moreక్రెడిట్ ఆధారిత డిటెన్షన్ నిర్ణయంపై వెనక్కి తగ్గిన జేఎన్టీయూ
హైదరాబాద్: విద్యార్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైన నేపథ్యంలో క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ పై జేఎన్టీయూ వెనక్కి తగ్గింది. ఈ ఏడాది క్రెడిట్ ఆధారిత డిటెన్షన
Read Moreఖాన్ సార్.. కోట్లాది మంది మెచ్చిన యూట్యూబ్ సార్
ఖాన్ సార్.. యూట్యూబ్లో పాఠాలు వినేవారికి ఆయనెవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతలా తన పాఠాలతో అందరికీ చేరువయ్యాడు. ఒక కార్పొరేట్ కంపెనీ ఇచ్చిన ర
Read Moreమేకను మింగి స్కూల్ బస్సులోకి దూరిన భారీ కొండచిలువ
ఓ పాఠశాల బస్సులో భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. ఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్ బరేలీలో ఈ ఘటన జరిగింది. స్థానిక ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ కు చెందిన ఓ బస్
Read Moreబీసీ బాలుర హాస్టల్లో ఉప్మాలో బల్లి
మొన్నటివరకూ గురుకుల హాస్టళ్లల్లో ఫుడ్ పాయిజన్ లు జరిగిన ఘటనలు మరవకముందే నారాయణపేట జిల్లాలో తాజాగా ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని బీసీ
Read Moreనోటాకు ఓటెయ్యండి..మునుగోడులో విద్యార్థుల ప్రచారం
మునుగోడు ఉప ఎన్నికల్లో నోటాకు ఓటేయ్యాలని విద్యార్థులు ప్రచారం చేస్తున్నారు . నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. నోటాకు ఓటు వే
Read Moreప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1 ఎగ్జామ్
ఉదయం పదిన్నర గంటలకు మొదలైన గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. 503 పోస్టుల భర్తీకి జరగిన ఈ పరీక్ష కోసం టీఎస్పీఎస్సీ భారీగానే ఏర్పాట్లు చేసింద
Read Moreసీఎం ఇలాకాలో రోడ్డు దాటడానికి విద్యార్థుల ఇబ్బందులు
సిద్దిపేట జిల్లా: సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో రోడ్డు దాటడానికి స్కూల్ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వర్గల్ మండలంలోని సీతారాంప
Read Moreరాష్ట్రంలో 23 శాతం మందిలో చూపు సమస్య
హైదరాబాద్లో 36 శాతం మంది బాధితులు కరోనాకు ముందటితో పోలిస్తే 4 రెట్లు అధికం ఆరోగ్య శాఖ సర్వేలో వెల్లడి కరోనా ప్రభావంతో పెరి
Read Moreఅబ్దుల్ కలాం జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం : తమిళిసై
దివంగత భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్విట్టర్ ద్వారా విద్యార్థులు, యువతతో ముచ్చటించారు.
Read Moreఇంటర్ సిలబస్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్: ఇంటర్మీడియట్ సిలబస్ పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న వార్షిక పరీక్షలతోపాటు సప్లిమెంటరీ పరీక్షలను వంద శాతం సిలబస్ తోనే న
Read Moreఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన స్టూడెంట్లకు ఉజ్బెకిస్తాన్ సర్కార్ శుభవార్త
2 వేల సీట్లు కేటాయించినట్లు వెల్లడి హైదరాబాద్, వెలుగు: యుద్ధం కారణంగా చదువు మధ్యలో ఆపేసి ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన మన దేశ స్టూడెంట్లకు ఉజ్బ
Read Moreఈసారి కూడా 6 పేపర్లతోనే టెన్త్ పరీక్షలు
తెలంగాణలో పదోతరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం కూడా 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహ
Read More












