students

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై అక్రమ కేసులు

బాసర ట్రిపుల్ ఐటీలో తమ హక్కుల కోసం పోరాడిన విద్యార్థులపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి వేధిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. అక్కడ జర

Read More

విద్యా శాఖ మంత్రి సబిత రాజీనామా చేయాలె

కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలె బాసర్ ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలె ట్రిపుల్ విద్యార్థికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించ

Read More

రెసిడెన్షియల్ స్కూళ్ల విద్యార్థులు అనారోగ్యం పాలైతున్నరు

ఇటీవల స్టూడెంట్​ మృతి  ఉమ్మడి జిల్లాలో వందల మంది విద్యార్థులకు జ్వరాలు  స్కూళ్లలో మందులు ఇచ్చే వారు కరువు  ఆదిలాబాద్, వెలుగ

Read More

భారతదేశ పార్లమెంటరీ లక్షణాలు..పార్లమెంటరీ ప్రభుత్వం 

భారత రాజ్యాంగాన్ని అరువుల మూట అంటారు. దీనికి ప్రధానంగా ఆధారమైన చట్టం 1935 భారత సమాఖ్య చట్టం. ఇందులో నుంచి సుమారు 75శాతం అంశాలను స్వీకరించారు. 1935 భార

Read More

కర్నాటకలో చిరుతపులి కలకలం..స్కూళ్లకు సెలవులు

బెంగళూర్: కర్నాటకలోని బెళగావి సిటీలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. దాంతో సోమవారం సిటీలోని 22స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు. బెళగావి కంటోన్మ

Read More

కీచక హెచ్ఎంను చితకబాదిన తల్లిదండ్రులు

తాకరాని చోట తాకుతున్నడు కీచక హెచ్ఎంను చితకబాదిన తల్లిదండ్రులు వైరా మండలం కేజీ సిరిపురంలో ఘటన వైరా, వెలుగు : ఖమ్మం జిల్లా వైరా మండలం కేజీ స

Read More

రెండు రోజులుగా మెస్ బంద్... ఓయూ విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్:   ఉస్మానియా యూనివర్సిటీలోని ‘ఈ2’ హాస్టల్ లో రెండు రోజులుగా మెస్ బంద్ చేశారని ఆరోపిస్తూ ఓయూ  విద్యార్థులు ఆర్ట్స్

Read More

బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థుల తొలి జాబితా రిలీజ్

నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో 202 - 2023 విద్యా సంవత్సరానికి ఎంపికైన విద్యార్థుల తొలి జాబితా విడుదలైంది. ఇంచార్జ్ వీసీ వెంకట రమణ, డైరెక్టర్ స

Read More

విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం యూఎస్పీసీ పోరాటం

హైదరాబాద్: విద్యారంగ సమస్యలపై సీఎం కేసీఆర్ స్పందించాలని యూఎస్పీసీ నాయకులు డిమాండ్ చేశారు. వెంటనే ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చలు జరపాలని వారు కోరారు. యూఎ

Read More

ఫుడ్​పాయిజనింగ్​తో 30 మంది స్టూడెంట్స్​ కు అస్వస్థత

30 మంది హాస్పిటల్​లో చేరిక   ఎల్లారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని ట్రైబల్​ హాస్టల్​లో ఫుడ్​పాయిజనింగ్​తో 30 మంది స్టూడ

Read More

పాఠశాలలో పైకప్పు పెచ్చులూడి విద్యార్థులకు గాయాలు

ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఎదిర గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రమాదం చోటుచేసుకుంది. క్లాసులు నడుస్తుండగా.. ఒక్కసారిగా బిల్డింగ్ పైకప్పు పెచ్చులూడి

Read More

సమ్మెలో కార్మికులు.. వంట చేసిన టీచర్లు

గూడూరు, వెలుగు:  సర్కారు బిల్లులు ఇవ్వకపోవడంతో నాయక్ పల్లి హైస్కూల్​లో మధ్యాహ్న   భోజన నిర్వాహకులు వంట చేయడం బంద్ ​చేశారు. దీంతో స్టూడె

Read More

సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన వైస్ ​చాన్స్​లర్​

డిచ్​పల్లి, వెలుగు: సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ  యూనివర్సిటీలో స్టూడెంట్స్​ధర్నాకు దిగారు. మంగళవారం ఆందోళన చేయగా, బుధవారం కూడా తరగతులు బహిష్క

Read More