students

నోటాకు ఓటెయ్యండి..మునుగోడులో విద్యార్థుల ప్రచారం

మునుగోడు ఉప ఎన్నికల్లో నోటాకు ఓటేయ్యాలని విద్యార్థులు ప్రచారం చేస్తున్నారు . నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. నోటాకు ఓటు వే

Read More

ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1 ఎగ్జామ్

ఉదయం పదిన్నర గంటలకు మొదలైన గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. 503 పోస్టుల భర్తీకి జరగిన ఈ పరీక్ష కోసం టీఎస్‌పీఎస్సీ భారీగానే ఏర్పాట్లు చేసింద

Read More

సీఎం ఇలాకాలో రోడ్డు దాటడానికి విద్యార్థుల ఇబ్బందులు

సిద్దిపేట జిల్లా:  సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో రోడ్డు దాటడానికి స్కూల్ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వర్గల్ మండలంలోని సీతారాంప

Read More

రాష్ట్రంలో 23 శాతం మందిలో చూపు సమస్య

హైదరాబాద్​లో 36 శాతం మంది బాధితులు  కరోనాకు ముందటితో పోలిస్తే 4 రెట్లు అధికం  ఆరోగ్య శాఖ సర్వేలో వెల్లడి  కరోనా ప్రభావంతో పెరి

Read More

అబ్దుల్ కలాం జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం : తమిళిసై

దివంగత భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్విట్టర్ ద్వారా విద్యార్థులు, యువతతో ముచ్చటించారు.

Read More

ఇంటర్ సిలబస్ పై  ప్రభుత్వం కీలక నిర్ణయం

హైదరాబాద్: ఇంటర్మీడియట్ సిలబస్ పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న వార్షిక పరీక్షలతోపాటు సప్లిమెంటరీ పరీక్షలను వంద శాతం సిలబస్ తోనే న

Read More

ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన స్టూడెంట్లకు ఉజ్బెకిస్తాన్ సర్కార్ శుభవార్త

2 వేల సీట్లు కేటాయించినట్లు వెల్లడి  హైదరాబాద్, వెలుగు: యుద్ధం కారణంగా చదువు మధ్యలో ఆపేసి ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన మన దేశ స్టూడెంట్లకు ఉజ్బ

Read More

ఈసారి కూడా 6 పేపర్లతోనే టెన్త్ పరీక్షలు

తెలంగాణలో పదోతరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం కూడా 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహ

Read More

టైం ఇయ్యని సీఎం..ప్రారంభంకాని సంగారెడ్డి మెడికల్ కాలేజ్

సంగారెడ్డి, వెలుగు :  సంగారెడ్డి మెడికల్ కాలేజీ ప్రారంభం కోసం ఎదరుచూపులు తప్పడం లేదు. జిల్లాకు కొత్తగా మంజూరు చేసిన మెడికల్ కాలేజీకి మెడికల్ కౌన్

Read More

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

గురుకుల హాస్టల్ ​ముందు విద్యార్థుల ఆందోళన సౌకర్యాలు లేవంటూ ఆగ్రహం కరీంనగర్ సిటీ, వెలుగు: జిల్లా కేంద్రంలోని  జ్యోతిబా పూలే గురుకుల పాఠశ

Read More

అధికారుల నిర్లక్ష్యంతో అడ్మిషన్లు ఆలస్యమవుతున్నాయ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యాసంవత్సరం ఆలస్యమవుతోంది. కరోనా ప్రభావానికి తోడు అధికారుల నిర్లక్ష్యంతో చదువు గాడి తప్పుతోంది. అక్టోబర్ వచ్చినా

Read More

ఉస్మానియా యూనివర్సిటీలో కొనసాగుతోన్న విద్యార్థుల ఆందోళన

ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. హాస్టల్స్ లో విద్యుత్ సరఫరా నిలిపివేయడంపై విద్యార్థులు రోడ్లపై బైఠాయించారు సెమిస్టర్ పరీక్షలు

Read More

రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీచేయాలి

నిరుద్యోగులను సీఎం కేసీఆర్ దారుణంగా మోసం చేశారని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. షర్మిల కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండల కేంద్

Read More