
students
నిర్వాసితులకు న్యాయం జరిగేవరకు ఉద్యమిస్తం
చండూరు/మునుగోడు, వెలుగు: చర్లగూడెం రిజర్వాయర్ నిర్వాసితులకు మద్దతుగా తెలంగాణ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం నల్గొండ జిల్లా మునుగోడు చౌరస్తాలో
Read Moreకౌన్సెలింగ్ రూల్స్ మారుస్తూ రాష్ట్ర సర్కార్ జీవో జారీ
బీ కేటగిరీలో స్థానికులకు 85శాతం సీట్లు 1,120 సీట్లలో 952 (85%) తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ హైదరాబాద్, వెలుగు : ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో
Read Moreఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల నిబంధనలు సవరిస్తూ ఉత్తర్వులు
రాష్ట్రంలో ఉంటూ మెడిసిన్ చదవాలనుకునే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్ కాలేజీల్లో MBBS, BDS - బీ కేటగిరీ సీట్లలో
Read Moreచనిపోయిన విద్యార్థుల కోసం రెస్క్యూ ఫోర్స్ టీం గాలింపు
మేడ్చల్ జిల్లాలో చెరువులో పడి మృతి చెందిన విద్యార్థుల కోసం డీఆర్ఎఫ్ టీం గాలింపు చేపట్టింది. సంఘటనా స్థలానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏనుగు నర్సి
Read Moreఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
పొన్నం హయాంలోనే కరీంనగర్ అభివృద్ధి కరీంనగర్ టౌన్, వెలుగు: బోయినిపల్లి వినోద్ కుమార్ ముమ్మాటికి కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి నాన్లోకల్ లీడరేని,
Read Moreతేలని ఇంజనీరింగ్ ఫీజుల వ్యవహారం
రాష్ట్రంలో ఇంజినీరింగ్ ఫీజుల వ్యవహారం ఎటూ తేలడం లేదు. ఫీజులు పెంచాలని కాలేజీ యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. వరుస సమావేశాలైన ఫీ రెగ్యులేటరీ కమిటీ ఎట
Read Moreదసరా సెలవులు ప్రకటించినా సెలవులిస్తలేరు
టీపీటీఎల్ఎఫ్ వినతి హైదరాబాద్, వెలుగు: ఈ నెల 25 నుంచి స్కూళ్లు, కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించినా కొన్ని ప్రైవేటు స్కూళ్ల
Read Moreట్రిపుల్ ఐటీలో మినీ టీహబ్, ఇన్నోవేషన్ ల్యాబ్ ఏర్పాటు చేస్తం
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు మంత్రి కేటీఆర్ పలు హామీలు ఇచ్చారు. ఆర్జీయూకేటీలో పర్యటించిన ఆయన విద్యార్థులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకోవ
Read Moreనేను వచ్చానని ఇవాళ మంచి భోజనం పెట్టిన్రు
బాసర ట్రిపుల్ ఐటీలో కొన్ని సమస్యలను పరిష్కరించామని.. మరికొన్ని పరిష్కరించాల్సివుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆర్జీయూకేటీని ఆయన సందర్శించారు. విద్యార్
Read Moreఅమరుల కుటుంబాల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలె
హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల వీరులను రాష్ట్ర ప్రభుత్వం మరిచిపోయిందని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదంరాం ఆరోప
Read Moreఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
దండేపల్లి,వెలుగు: తెలంగాణలో టీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడాలని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శన
Read Moreపీజీ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తలేరు
పీజీ చేసేటోళ్లు తగ్గుతున్నరు నిరుటితో పోలిస్తే 10 వేలకు పైగా తగ్గిన అప్లికేషన్లు ప్రొఫెషనల్ కోర్సుల వైపు వెళ్తున్నట్లు అంచనా చేరుత
Read Moreమంచిర్యాల కాలేజీకి పర్మిషన్ ఇవ్వని ఎన్ఎంసీ
హైదరాబాద్, వెలుగు: మంచిర్యాల మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) పర్మిషన్ నిరాకరించింది. మెడికల్ కాలేజీ తరగతి గదులుగా రేకుల షెడ్లను చూపిం
Read More