
students
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
నిజామాబాద్, వెలుగు : రాష్ట్రంలో టీచర్లకు ఏడేళ్లుగా పదోన్నతులు, నాలుగేళ్లుగా బదిలీలు లేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని, వెంటనే బదిలీలు, పదోన్నతుల షెడ
Read Moreపోడు భూముల సర్వే సరిగా జరగట్లేదు : ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం మెదక్, వెలుగు : ‘పోడు భూముల సర్వే సరిగా జరగట్లేదు. పోడు గ్రామాల ఎంపిక ఏ తీరుగా చేసిన్రు? ఎవరు చేసిన్రు?
Read Moreకాలేజీలు మత్తుకు కేంద్రాలుగా మారుతున్నయ్ : సిటీ సీపీ ఆనంద్
సికింద్రాబాద్, వెలుగు: విద్యాసంస్థల్లో ర్యాగింగ్ పోయి.. డ్రగ్స్ వచ్చి చేరిందని, ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సీటీ సీపీ ఆనంద
Read Moreటాయిలెట్స్ కోసం జైనథ్ జడ్పీ స్కూల్ విద్యార్థుల ధర్నా
ఆదిలాబాద్ జిల్లా: టాయిలెట్స్ లేక తీవ్ర ఇబ్బందిపడుతున్న జైనథ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. స్కూల్ లో కనీస సౌకర్యాలు
Read Moreజేఈఈ మెయిన్ నోటిఫికేషన్ రిలీజ్
దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభ
Read Moreఎస్ఎఫ్ఐ నేషనల్ ప్రెసిడెంట్గా వీపీ సాను..83 మందితో కొత్త జాతీయ కమిటీ
హైదరాబాద్,వెలుగు: భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నేషనల్ ప్రెసిడెంట్ గా వీపీ సాను, జనరల్ సెక్రటరీగా మయూక్ బిశ్వాస్ తిరిగి ఎన్నికయ్యారు. మొత్తం 83 మ
Read Moreకృష్ణా నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు విద్యార్థుల గల్లంతు
విజయవాడ : కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. యనమలకుదురు సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈతకు దిగి గల్లంతైన ఐదుగురు విద్యార్థుల్లో ఒక
Read Moreకర్నాటక ప్రభుత్వ స్కూల్లో హెడ్మాస్టర్ను చితకబాదిన స్టూడెంట్లు
శ్రీరంగపట్న/న్యూఢిల్లీ: స్టూడెంట్తో అసభ్యంగా ప్రవర్తించిన స్కూల్ హెడ్మాస్టర్ను తోటి అమ్మాయ
Read Moreడిగ్రీ కాలేజీల్లో భారీగా మిగిలిన సీట్లు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లోని ఈ విద్యా సంవత్సరం కోర్సుల్లో భారీగా సీట్లు మిగిలిపోయాయి. చాలా కాలేజీల్లో సగం సీట్లు కూడా నిండల
Read Moreజేఈఈ మెయిన్ నోటిఫికేషన్ విడుదల
జేఈఈ మెయిన్ 2023 నోటిఫికేషన్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు https://jeemain.nta.nic.in/ వెబ్ సైట్ ద్
Read Moreవికారాబాద్ డిపో బస్సులు టైమ్కు రావట్లే
ధారూర్ మండలంలో స్టూడెంట్ల ఆందోళన వికారాబాద్, వెలుగు : వికారాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులు ఇన్టైమ్కు వచ్చేలా చూడాలని ధారూర్ మండల
Read Moreకార్పొరేట్ శక్తులకు అనుకూలంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ) విద్యార్థుల్లో మూఢత్వం పెంచేలా ఉందని త్రిపుర మాజీ సీఎం మాణిక్
Read Moreఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 44 మందికి అస్వస్థత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పడమట నర్సాపురం ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 44మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిని జూలూరుపాడు ప్
Read More