supreme court
మీడియా ప్రసారాలను నియంత్రించలేమన్న సుప్రీం
కోర్టులో జరిగే వాదనలకు సంబంధించి రిపోర్టింగ్ చేయకుండా మీడియాను కట్టడి చేయలేమని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. అయితే, మీడియా ఇచ్చే సమాచారం స్పష్టంగా,
Read Moreఅవసరమైతే లాక్డౌన్కు వెనుకాడొద్దు: సుప్రీం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయని సుప్రీం కోర్టు తెలిపింది. వైరస్ నియంత్రణకు అవసరమైతే లాక్డౌన్ పెట్టడానికి వ
Read Moreకరోనా సాయం కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చర్యలు తీసుకోవద్దు
జనం గొంతు నొక్కొద్దు సోషల్ మీడియాలో సమస్యలు చెప్పినా, విమర్శించినా.. చర్యలొద్దు న్యూఢిల్లీ:‘‘కరోనా సెకండ్ వేవ్ జాతీయ సంక్షోభం
Read Moreవ్యాక్సిన్ ధరల్లో వ్యత్యాసం ఎందుకు?.కేంద్రానికి సుప్రీం ప్రశ్న
వ్యాక్సిన్ ధరల్లో వ్యత్యాసం ఎందుకని కేంద్రాన్ని ప్రశ్నించింది సుప్రీం కోర్టు. కోవిడ్ పై సుమోటోగా నమోదైన కేసును విచారించింది సుప్రీం కోర్టు.
Read Moreసుప్రీంకోర్టు చెప్పేవరకు ఎల్ఆర్ఎస్ అమలు చేయొద్దు
సుప్రీంకోర్టు నిర్ణయించే వరకు ఎల్ఆర్ఎస్ అమలుకు బలవంతపు చర్యలు చేపట్టొద్దని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టులో ఈ
Read Moreకరోనాతో దేశం అల్లాడుతుంటే సైలెంట్గా ఉండలేం
తమ జోక్యం అవసరమన్న సుప్రీం న్యూఢిల్లీ: కరోనా కేసులు వేగంగా పెరుగుతూ దేశం సంక్షోభంలో ఉన్న టైంలో మౌనంగా చూస్తూ ఉండలేమని సుప్రీంకోర్టు చెప్పి
Read Moreమహిళా జడ్జిల నియామకంలో మేం విఫలమయ్యాం
నాగ్పూర్: వాక్ స్వాతంత్ర్యాన్ని కోరుకోవడం ప్రస్తుత రోజుల్లో పెద్ద తప్పుగా పరిగణించబడుతోందని సుప్రీం మాజీ సీజే శరద్ బాబ్డే అన్నారు. సీజేగా
Read More55 ఏండ్ల తర్వాత సీజేఐగా తెలుగు వ్యక్తి
ఇయ్యాల ప్రమాణం చేయనున్న జస్టిస్ ఎన్వీ రమణ ఏపీలోని పొన్నవరంలో జస్టిస్ రమణ జననం ఎన్నో కష్టానష్టాలను దాటుకుని సీజేఐ స్థాయికి అయోధ్య రామమందిరంపై
Read Moreకరోనా నియంత్రణపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
కేంద్రం తీరు చూస్తుంటే ప్రజల ప్రాణాలంటే పట్టింపు లేనట్లుందని ఆగ్రహం వ్యక్తం చేసింది ఢిల్లీ హైకోర్టు. హాస్పిటళ్లకు సరిపడా ఆక్సిజన్ అందించాలని ఆదేశించిం
Read Moreసుప్రీం సీజేఐగా మహిళను నియమించే టైమ్ వచ్చింది
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టుకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా మహిళను నియమించాల్సిన సమయం ఆసన్నమైందని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. మహిళలను జడ్జిలుగా
Read Moreసుప్రీం కోర్టులో 50 శాతం సిబ్బందికి కరోనా..
సుప్రీం కోర్టులోనూ కరోనా వైరస్ కలకలం సృష్టించింది. కోర్టులో పనిచేస్తున్నవారిలో 50 శాతం సిబ్బంది కరోనా బారినపడ్డారు. శనివారం ఒక్క రోజే 44 మంది సిబ్బంది
Read Moreఆ వయసు దాటితే ఏ మతాన్నయినా అవలంబించొచ్చు
న్యూఢిల్లీ: యుక్త వయసులో ఉన్న వారికి తమకు నచ్చిన మతాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉందని సుప్రీం కోర్టు తెలిపింది. 18 సంవత్సరాలు పైబడిన వారికి మత మార్పిడుల విష
Read Moreమారటోరియం పొడగించాలన్న పిటిషన్లను తిరస్కరించిన సుప్రీం కోర్టు
కరోనా, లాక్డౌన్ సమయంలో రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)మారటోరియం విధించింది. మారటోరియంను మరికొంత కాలం పొడిగించాలంటూ సుప్రీంకో
Read More












