
supreme court
రఘురామరాజు క్వాష్ పిటిషన్పై విచారణ వాయిదా
న్యూఢిల్లీ, వెలుగు: కానిస్టేబుల్ పై దాడి కేసులో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణను సుప్రీం కోర్టు మూడు వారాల
Read Moreవరకట్న చట్టం లెక్కనే మనీలాండరింగ్ చట్టం దుర్వినియోగం:సుప్రీంకోర్టు
ఈడీ తీరుపై తీవ్రంగా మండిపడ్డ సుప్రీంకోర్టు నిందితులను జైల్లో ఉంచేందుకు ఈ చట్టాన్ని వాడుకుంటోందని కామెంట్ 498ఏ కేసుల్లో జరిగినట్టే పీఎంఎల్ఏ కేసు
Read Moreకృష్ణా జలాల వివాదంపై ట్రిబ్యునల్లో వాదనలు ఆపం..వాటిని వాయిదా వేసే ప్రసక్తే లేదు : సుప్రీంకోర్టు
ఏపీ వాదనను తోసిపుచ్చిన న్యాయస్థానం.. ట్రిబ్యునల్ వాదనల్లో పాల్గొనాలని ఆదేశం కోర్టులో విచారణను ఇంకా లేట్ చేసేందుకుకొత్త అడ్వకేట్ను నియమించిన ఏపీ
Read Moreకృష్ణా జలాల పంపకాల్లో రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వం: మంత్రి ఉత్తమ్
కృష్ణా జలాల పంపకాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణకు అన్యాయం జరగనివ్వమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల హక
Read MoreMohan Babu: నటుడు మోహన్ బాబు కి ముందస్తు బెయిల్ మంజూరు.. ఎందుకంటే.?
టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబుకి స్ప్రెరేం కోర్టులో ఊరట లభించింది. అయితే ప్రముఖ టీవీ జర్నలిస్ట్ పై దాడి చేసిన కేసులో మోహన్ బాబు పలు సెక్షన్ల క్
Read Moreఫిబ్రవరి 13న సుప్రీంకోర్టులో కృష్ణా జలాల వివాదంపై విచారణ
సెక్షన్ 3పై కేంద్ర గెజిట్ను కొట్టేయాలని ఏపీ పిటిషన్ హైదరాబాద్, వెలుగు: కృష్ణా నదీ జలాలకు సంబంధించిన వాటాలపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ
Read Moreమరో ఐదున్నరేండ్లు ఉందిగా...గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక వ్యవహారంపై సుప్రీంకోర్టు వ్యాఖ్య
న్యూఢిల్లీ, వెలుగు: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంలో పిటిషనర్లకు మరో ఐదున్నరేండ్ల సమయం ఉందిగా అని
Read Moreఉచితాలిస్తే జనం సోమరులైతరు..ఫ్రీగా రేషన్, డబ్బులు వస్తే పనెందుకు చేస్తరు?
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు ప్రజలను మనమే పరాన్నజీవులను చేస్తున్నామా?అని ప్రశ్న న్యూఢిల్లీ: ఎన్నికల ముంగట రాజకీయ పార్టీలు ప్రకటిస
Read Moreపని చేయాలంటే ఇష్టపడట్లే.. ఉచితాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
న్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉచితాల వల్ల ప్రజలు పని
Read Moreఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి.. 9 కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశం..
ఏపీలో ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన కేసులో సంచలన తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. మృతి చెందిన మహిళ కుటుంబానికి రూ. 9కోట్ల నష్టపరిహారం చెల్లించాల
Read Moreఈవీఎంలలో డేటాడిలీట్ చేయొద్దు.. ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత కూడా ఎలక్ట్రానిక్ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లలో డేటాను డిలీట్ చేయొద్దని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింద
Read Moreఈవీఎంల్లో డేటాను తొలగించొద్దు.. ఈసీకి సుప్రీం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: ఎన్నికల ఫలితాలు వెల్లడించాక ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఉన్న డేటాను తొలగించవద్దని ఎన్నికల సంఘాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదే
Read Moreరాజకీయాలకు అతీతంగా ఎస్సీలకు మంచి చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం: సీఎం రేవంత్
హైదరాబాద్: రాజకీయ ప్రయాజనాలకు అతీతంగా.. మాదిగ, మాదిగ ఉపకులాలకు మేలు చేయాలనే మంచి ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మాది
Read More