suryapet

భూ భారతితో సమస్యలు పరిష్కారం : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

యాదాద్రి, వెలుగు : కాంగ్రెస్​ ప్రభుత్వం అమలు చేయనున్న కొత్త చట్టం భూ భారతితో రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపుతుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర

Read More

కక్ష సాధింపుతోనే కాంగ్రెస్‌ నేతలపై కేసులు : కాంగ్రెస్ నేతలు

సూర్యాపేట, వెలుగు : కక్ష సాధింపుతోనే కాంగ్రెస్‌ అగ్రనేతలపై కేసులు పెడుతున్నారని, అక్రమ కేసులతో గాంధీ కుటుంబాన్ని భయపెట్టేందుకు ప్రధాని మోదీ ప్రయత

Read More

ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోం : ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్, వెలుగు : ప్రభుత్వంపై బీఆర్ఎస్​నాయకులు అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోమని ఎమ్మెల్యే వేముల వీరేశం హెచ్చరించారు. గురువారం పట్టణంలోని పన్నాలగూడెం క్య

Read More

మళ్లీ నష్టపోతున్నాం.. సరైన పరిహారం ఇవ్వండి .. మంత్రిని కోరిన చింతలపాలెం రైతులు

మేళ్లచెరువు(చింతలపాలెం), వెలుగు : ఎంబీసీ(ముక్త్యాల బ్రాంచ్ కెనాల్) లిఫ్ట్ ద్వారా రెండోసారి భూములు కోల్పోతున్నామని, తమకు వీలైనంత ఎక్కువ పరిహారం ఇవ్వాలన

Read More

యాదగిరిగుట్ట పాలిటెక్నిక్ కాలేజ్ లో కోకాకోలా జాబ్ మేళా

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్టలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ లో కోకాకోలా కంపెనీ ఆధ్వర్యంలో గురువారం జాబ్ మేళా నిర్వహించారు. మహిళా నిరుద్యోగుల

Read More

యాదాద్రి జిల్లాలో కురిసిన వాన.. తడిచిన ధాన్యం

యాదాద్రి, వెలుగు : జిల్లాలో కురిసిన వానతో కొనుగోలు సెంటర్లలోని ధాన్యం తడిచింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు వాన కుర

Read More

సూర్యాపేట జిల్లాలో జీతం కోసం టీచర్ నిరసన

సూర్యాపేట, వెలుగు : పెండింగ్​వేతనం చెల్లించాలని కోరుతూ తాను చదువు చెప్పే పాఠశాల గేటు ముందు ఓ టీచర్​అడ్డంగా పడుకొని నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఘటన సూర్యాప

Read More

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యం : కొండపల్లి శ్రీధర్ రెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు : యాసంగి ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ ర

Read More

ప్రజల వద్దకు పోలీస్ బాసులు .. నల్గొండ, సూర్యాపేట ఎస్పీల వినూత్న కార్యక్రమం

డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ముందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళాలు ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు.. ప్రతి బుధవారం ప్రజా భరోసా  నల్గొం

Read More

సన్న బియ్యం ఖర్చులో65 శాతం తెలంగాణ ప్రభుత్వానిదే: ఉత్తమ్

 సన్న బియ్యం ఖర్చులో 65 శాతం   రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సన్న బియ్యం పంపిణీలో బీజేపీ అవస్తవాలు ప్రచారం చేస్త

Read More

పటిష్టంగా పోలీస్​ భరోసా అమలు : ఎస్పీ కె.నరసింహ

మాట్లాడుతున్న ఎస్పీ నరసింహ  సూర్యాపేట, వెలుగు : పోలీసు ప్రజా భరోసా కార్యక్రమంతో గ్రామ పోలీసు అధికారి వ్యవస్థను బలోపేతం చేయాలని ఎస్పీ కె.న

Read More

వడ్ల కొనుగోలుకు రెడీ .. కోతలు జరిగే ప్రాంతాల్లో ముందుగా సెంటర్లు

గన్నీలు.. ప్యాడీ క్లీనర్లు ఏర్పాటు యాదాద్రి, సూర్యాపేట, వెలుగు: యాసంగి సీజన్‌‌లో వడ్ల  కొనుగోలుకు సెంటర్లను గుర్తించారు.  

Read More

శ్రీ విశ్వావసులో దండిగా వానలు .. నల్గొండ జిల్లాలో ఘనంగా ఉగాది పంచాంగ శ్రావణాలు..

యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట, వెలుగు : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం తీపి, చేదుల కలయికగా ఉంటుందని యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయ ఆస్థాన సిద్ధాంతి

Read More