
suryapet
యాదగిరిగుట్ట పాలిటెక్నిక్ కాలేజ్ లో కోకాకోలా జాబ్ మేళా
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్టలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ లో కోకాకోలా కంపెనీ ఆధ్వర్యంలో గురువారం జాబ్ మేళా నిర్వహించారు. మహిళా నిరుద్యోగుల
Read Moreయాదాద్రి జిల్లాలో కురిసిన వాన.. తడిచిన ధాన్యం
యాదాద్రి, వెలుగు : జిల్లాలో కురిసిన వానతో కొనుగోలు సెంటర్లలోని ధాన్యం తడిచింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు వాన కుర
Read Moreసూర్యాపేట జిల్లాలో జీతం కోసం టీచర్ నిరసన
సూర్యాపేట, వెలుగు : పెండింగ్వేతనం చెల్లించాలని కోరుతూ తాను చదువు చెప్పే పాఠశాల గేటు ముందు ఓ టీచర్అడ్డంగా పడుకొని నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఘటన సూర్యాప
Read Moreధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యం : కొండపల్లి శ్రీధర్ రెడ్డి
నల్గొండ అర్బన్, వెలుగు : యాసంగి ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ ర
Read Moreప్రజల వద్దకు పోలీస్ బాసులు .. నల్గొండ, సూర్యాపేట ఎస్పీల వినూత్న కార్యక్రమం
డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ముందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళాలు ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు.. ప్రతి బుధవారం ప్రజా భరోసా నల్గొం
Read Moreసన్న బియ్యం ఖర్చులో65 శాతం తెలంగాణ ప్రభుత్వానిదే: ఉత్తమ్
సన్న బియ్యం ఖర్చులో 65 శాతం రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సన్న బియ్యం పంపిణీలో బీజేపీ అవస్తవాలు ప్రచారం చేస్త
Read Moreపటిష్టంగా పోలీస్ భరోసా అమలు : ఎస్పీ కె.నరసింహ
మాట్లాడుతున్న ఎస్పీ నరసింహ సూర్యాపేట, వెలుగు : పోలీసు ప్రజా భరోసా కార్యక్రమంతో గ్రామ పోలీసు అధికారి వ్యవస్థను బలోపేతం చేయాలని ఎస్పీ కె.న
Read Moreవడ్ల కొనుగోలుకు రెడీ .. కోతలు జరిగే ప్రాంతాల్లో ముందుగా సెంటర్లు
గన్నీలు.. ప్యాడీ క్లీనర్లు ఏర్పాటు యాదాద్రి, సూర్యాపేట, వెలుగు: యాసంగి సీజన్లో వడ్ల కొనుగోలుకు సెంటర్లను గుర్తించారు.
Read Moreశ్రీ విశ్వావసులో దండిగా వానలు .. నల్గొండ జిల్లాలో ఘనంగా ఉగాది పంచాంగ శ్రావణాలు..
యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట, వెలుగు : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం తీపి, చేదుల కలయికగా ఉంటుందని యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయ ఆస్థాన సిద్ధాంతి
Read Moreసన్నబియ్యం స్కీమ్తో 3 కోట్ల మందికి లబ్ధి.. రేపటి (ఏప్రిల్ 1) నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ చేస్తం: మంత్రి ఉత్తమ్
సూర్యాపేట, వెలుగు: పేదలకు ఆహార భద్రత కల్పించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పమని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అందుకే సన్నబియ్య
Read Moreకందుల కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకోవాలి : మాజీ సీఎల్పీ లీడర్ జానారెడ్డి
హాలియా, వెలుగు : కందుల కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని మాజీ సీఎల్పీ లీడర్ కుందూరు జానారెడ్డి సూచించారు. గురువారం
Read Moreపార్లమెంట్లో బీసీ బిల్లును ఆమోదించాలి : శ్రీనివాస్ గౌడ్
నల్గొండ అర్బన్, వెలుగు : పార్లమెంట్ లో బీసీ బిల్లును ఆమోదించాలని, అందుకు కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవ తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం
Read Moreనీరు లేకపోతే మనుగడే లేదు : జె.శశిధర్
సూర్యాపేట, వెలుగు : నీరు లేకపోతే మానవ మనుగడే లేదని, ప్రతిఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రముఖ న్యాయవాది, గ్రీన్ క్లబ్ ట్రస్ట్ గౌరవ సలహాదారుడు జె.
Read More