tamilnadu
తమిళనాడులో లక్షకు చేరువలో కరోనా కేసులు
తమిళనాడులో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య లక్షకు చేరువలో ఉంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయి 4343 క
Read Moreకరోనా కర్ఫ్యూ: భార్యను కలిసేందుకు దొరకని ఈ – పాస్.. ఆత్మహత్య చేసుకున్నభర్త
కరోనా కర్ఫ్యూతో బార్యను కలిసేందుకు ఈ పాస్ రాలేదని మనో వేదనకు గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడు కాంచిపురానికి చెందిన విఘ్నేశ్వరన్ కు చెన్
Read Moreతమిళనాడులో కరోనా విలయ తాండవం ..ఒక్కరోజే 62 మంది మృతి!
తమిళనాడులో కరోనా వైరస్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు వేలాది కొత్త కేసులు నమోదవుతున్న ఈ రాష్ట్రంలో… ఈరోజు కరోనా మరింత ప్రభావాన్ని చూపి
Read Moreవీడియో: టోల్ గేట్ వద్ద పోలీసును తన్నిన మాజీ ఎంపీ
లాక్డౌన్ కావడంతో పాస్ చూపించమని అడిగిన పోలీస్ అధికారిని ఓ ఎంపీ తన్నిన ఘటన తమిళనాడులో ఆదివారం రాత్రి జరిగింది. AIADMK సభ్యుడు, మాజీ ఎంపీ అయిన అర్జునన్.
Read Moreటైం అయిపోయినా షాపు మూయలేదని తండ్రీ కొడుకులని కొట్టి చంపిన పోలీసులు
కర్ఫ్యూ టైంలో షాపు తెరచారని తండ్రీ కొడుకులని స్టేషన్ తీసుకెళ్లి చితక్కొట్టడంతో మరణించిన దారుణ సంఘటన తమిళనాడులో జరిగింది. ఈ ఘటన తుత్తుకుడిలో జూన్ 24న
Read Moreబీచ్లో కొట్టుకొచ్చిన 200 కోట్ల విలువైన డ్రగ్స్: చైనా భాషలో రాసిన కవర్లలో..
తమిళనాడులోని మహాబలిపురం సముద్రతీరానికి భారీగా డ్రగ్స్ కొట్టుకొచ్చాయి. వీటి విలువ సుమారు 200 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. స
Read Moreతమిళనాడులో 50 వేల మార్కు దాటిన కరోనా కేసులు
కరోనా మహమ్మారి తమిళనాడులో రోజురోజుకు విజృంభిస్తోంది. దాంతో అక్కడ కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. బుధవారం ఒక్క రోజే సాయంత్రానికి 2,147
Read Moreసీఎం సెక్రటరీకి కరోనా పాజిటివ్
తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. సీఎంవో ఆఫీసులో కార్యదర్శిగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి దామోదరం (55) కరోనా బారినపడ్డారు. దాంతో ఆయ
Read Moreకరోనా కేసులు భారీగా ఉన్న 4 జిల్లాల్లో పూర్తి లాక్డౌన్: 19 నుంచి 30 వరకు..
కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారీగా సడలించిన లాక్డౌన్ను
Read Moreఫస్ట్ నైటే భార్యను చంపిన భర్త.. ఎందుకంటే?
ఫస్ట్ నైట్ రోజునే భార్యను చంపిన ఘటన తమిళనాడులో జరిగింది. ఎంతోమంది పెళ్లంటే ఎన్నెన్నో ఊహించుకుంటారు. కొత్తకొత్త ఊహలతో, సరికొత్త ఆశలతో కొత్త జీవితానికి
Read Moreతమిళనాడులో 25 వేలు దాటిన కరోనా కేసులు
తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇటవలే వరుసగా ప్రతి రోజూ సుమారు వెయ్యి కేసుల వరకు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 14,101 శ
Read Moreఅమ్మకానికి తిరుమల శ్రీవారి భూములు.. వేలానికి కమిటీల ఏర్పాటు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. గతంలో టీటీడీ బోర్డు చేసిన తీర్మానానికి అనుగుణంగా తమిళనాడులోని వేర్వేరు జి
Read Moreఎస్సీలపై కామెంట్స్ చేసిన డీఎంకే లీడర్ అరెస్ట్
బెయిల్ మంజూరు చెన్నై: షెడ్యూల్డ్ క్యాస్ట్ కమ్యూనిటీపై కామెంట్స్ చేసిన కేసులో డీఎంకే రాజ్యసభ మెంబర్ ఆర్ ఎస్ భారతిని పోలీసులు శనివారం అరెస్టు
Read More











