tamilnadu

60% యాక్టివ్ కేసులు 5 రాష్ట్రాల్లోనే: సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడి

న్యూఢిల్లీ: కరోనా యాక్టివ్ కేసుల్లో దాదాపు 60 శాతం కేసులు ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నట్లు కేంద్ర హెల్త్ మినిస్ట్రీ సోమవారం ప్రకటించింది. మహారాష్ట్ర (21.9

Read More

బియ్యం సంచిలో దాచుకున్న పైసలు.. బంగారం ఎత్తుకెళ్లిన కోతులు

తమిళనాడులో సంఘటన తంజావూరు: ఓ వృద్ధురాలు దాచిపెట్టుకున్న డబ్బు, బంగారు నగలను కోతుల గుంపు ఎత్తుకెళ్లింది. ఈ సంఘటన తమిళనాడు తంజావూరు జిల్లాలోని వీర మంగుడ

Read More

తండ్రి అంత్యక్రియలు ఆపించి.. పరేడ్ నడిపించిన మహిళా ఇన్ స్పెక్టర్

దేశభక్తిని చాటుకున్న తమిళనాడు మహిళా ఇన్ స్పెక్టర్ తండ్రి మరణించాడని తెలిసినా.. పరేడ్ డ్యూటీ చేసిన మహేశ్వరి తిరునల్వేలి: తమిళనాడు మహిళా ఇన్ స్పెక్టర్ ద

Read More

ఎంపీ కార్తీ చిదంబరంకు కరోనా పాజిటివ్

లోక్ సభ ఎంపీ కార్తీ చిదంబరంకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. తాను కరోనా బారినపడ్డానని.. డాక్టర్ల సూచనమేరకు

Read More

తమిళనాడులో మత్స్యకారుడి హత్య.. 20 పడవలకు నిప్పు

కాలిపోయిన బైకులు, కార్లు 10 ఇండ్లు ధ్వంసం రెండు వర్గాల మధ్య గొడవ.. 43 మంది అరెస్ట్ చెన్నై: తమిళనాడులో రెండు వర్గాల మధ్య ఉన్న గొడవలు హింసాత్మకంగా మారాయ

Read More

ఇంటర్ స్టూడెంట్ కి ప్రధాని మోడీ ఫోన్

ప్రధాని మోడీ ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా యూపీకి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థికి ఫోన్ చేశారు. అమ్రోహా పట్టణానికి చెందిన ఉస్మాన్ సైఫీ ఈ మద్

Read More

ఒకే బ్యాంకులో 38 మంది ఎంప్లాయీస్‌కు కరోనా

తిరుచిరప్పల్లి: దేశంలో కరోనా రోజురోజుకీ విజృంభిస్తోంది. ఇండియాలోని చాలా ప్రాంతాల్లో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ కూడా మొదలైందన్న విషయం భయాందోళనలను పెంచుతో

Read More

వీడియో: ఆవును విడిచి ఉండలేని ఎద్దు.. ఆవుతో పాటు..

మనుషుల మధ్యే కాదు.. జంతువుల మధ్య కూడా ప్రేమానురాగాలుంటాయని నిరూపించాయి ఓ ఆవు మరియు ఎద్దు. తమిళనాడులోని మధురై సమీపంలో పలమెడుకు చెందిన మునియండిరాజా టీ ష

Read More

ప్రభుత్వ పాఠశాలల్లో జూలై 13 నుంచి ఆన్ లైన్ క్లాసులు

కరోనా వ్యాప్తితో దేశవ్యాప్తంగా పాఠశాలలన్నీ మూతపడ్డాయి. విద్యార్థుల చదువు అయోమయంలో పడింది. కొన్ని ప్రైవేట్ స్కూళ్లు ఆన్ లైన్ క్లాసులు మొదలుపెట్టాయి. మర

Read More

త‌మిళ‌నాడులో ఒకే రోజు 60 క‌రోనా మ‌ర‌ణాలు

త‌మిళ‌నాడులో క‌రోనా మ‌హ‌మ్మారి విల‌య‌తాండ‌వం చేస్తోంది. ప్ర‌తిరోజు వేల సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోదవుతున్నాయి. ఆదివారం కూడా కొత్త‌గా 4,150 మందికి క‌రోన

Read More

ఒక రోజులో 22,771 కేసులు..రష్యాకు చేరువలో కౌంట్‌

6.48లక్షలు దాటిన మొత్తం కేసుల సంఖ్య న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. రోజుకు దాదాపు 20వేలకు పైగా కేసులు నమోదవుతూనే ఉన్నా

Read More

త‌మిళ‌నాడులో ల‌క్ష దాటిన క‌రోనా కేసులు

తమిళనాడులో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇవాళ ఒక్కరోజే ఇక్కడ 4,329 మంది కరోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలి

Read More