tamilnadu

ఇంటర్ స్టూడెంట్ కి ప్రధాని మోడీ ఫోన్

ప్రధాని మోడీ ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా యూపీకి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థికి ఫోన్ చేశారు. అమ్రోహా పట్టణానికి చెందిన ఉస్మాన్ సైఫీ ఈ మద్

Read More

ఒకే బ్యాంకులో 38 మంది ఎంప్లాయీస్‌కు కరోనా

తిరుచిరప్పల్లి: దేశంలో కరోనా రోజురోజుకీ విజృంభిస్తోంది. ఇండియాలోని చాలా ప్రాంతాల్లో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ కూడా మొదలైందన్న విషయం భయాందోళనలను పెంచుతో

Read More

వీడియో: ఆవును విడిచి ఉండలేని ఎద్దు.. ఆవుతో పాటు..

మనుషుల మధ్యే కాదు.. జంతువుల మధ్య కూడా ప్రేమానురాగాలుంటాయని నిరూపించాయి ఓ ఆవు మరియు ఎద్దు. తమిళనాడులోని మధురై సమీపంలో పలమెడుకు చెందిన మునియండిరాజా టీ ష

Read More

ప్రభుత్వ పాఠశాలల్లో జూలై 13 నుంచి ఆన్ లైన్ క్లాసులు

కరోనా వ్యాప్తితో దేశవ్యాప్తంగా పాఠశాలలన్నీ మూతపడ్డాయి. విద్యార్థుల చదువు అయోమయంలో పడింది. కొన్ని ప్రైవేట్ స్కూళ్లు ఆన్ లైన్ క్లాసులు మొదలుపెట్టాయి. మర

Read More

త‌మిళ‌నాడులో ఒకే రోజు 60 క‌రోనా మ‌ర‌ణాలు

త‌మిళ‌నాడులో క‌రోనా మ‌హ‌మ్మారి విల‌య‌తాండ‌వం చేస్తోంది. ప్ర‌తిరోజు వేల సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోదవుతున్నాయి. ఆదివారం కూడా కొత్త‌గా 4,150 మందికి క‌రోన

Read More

ఒక రోజులో 22,771 కేసులు..రష్యాకు చేరువలో కౌంట్‌

6.48లక్షలు దాటిన మొత్తం కేసుల సంఖ్య న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. రోజుకు దాదాపు 20వేలకు పైగా కేసులు నమోదవుతూనే ఉన్నా

Read More

త‌మిళ‌నాడులో ల‌క్ష దాటిన క‌రోనా కేసులు

తమిళనాడులో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇవాళ ఒక్కరోజే ఇక్కడ 4,329 మంది కరోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలి

Read More

త‌మిళ‌నాడులో ల‌క్ష‌కు చేరువ‌లో క‌రోనా కేసులు

తమిళనాడులో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్షకు చేరువలో ఉంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయి 4343 క

Read More

కరోనా కర్ఫ్యూ: భార్యను కలిసేందుకు దొరకని ఈ – పాస్.. ఆత్మహత్య చేసుకున్నభర్త

కరోనా కర్ఫ్యూతో బార్యను కలిసేందుకు ఈ పాస్ రాలేదని మనో వేదనకు గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడు కాంచిపురానికి చెందిన విఘ్నేశ్వరన్ కు చెన్

Read More

తమిళనాడులో కరోనా విలయ తాండవం ..ఒక్కరోజే 62 మంది మృతి!

తమిళనాడులో కరోనా వైరస్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు వేలాది కొత్త కేసులు నమోదవుతున్న ఈ రాష్ట్రంలో… ఈరోజు కరోనా మరింత ప్రభావాన్ని చూపి

Read More

వీడియో: టోల్ గేట్ వద్ద పోలీసును తన్నిన మాజీ ఎంపీ

లాక్డౌన్ కావడంతో పాస్ చూపించమని అడిగిన పోలీస్ అధికారిని ఓ ఎంపీ తన్నిన ఘటన తమిళనాడులో ఆదివారం రాత్రి జరిగింది. AIADMK సభ్యుడు, మాజీ ఎంపీ అయిన అర్జునన్.

Read More

టైం అయిపోయినా షాపు మూయలేదని తండ్రీ కొడుకులని కొట్టి చంపిన పోలీసులు

కర్ఫ్యూ టైంలో షాపు తెరచారని తండ్రీ కొడుకులని స్టేషన్ తీసుకెళ్లి చితక్కొట్టడంతో మరణించిన దారుణ సంఘటన తమిళనాడులో జరిగింది. ఈ  ఘటన తుత్తుకుడిలో జూన్ 24న

Read More