tamilnadu
బతికున్నంత వరకు రాజకీయాల్లోనే ఉంటా
తాను బతికి ఉన్నంత వరకు రాజకీయాల్లోనే ఉంటానని మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, సినీ నటుడు కమల్ హాసన్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నిక
Read Moreకాపాడాలంటూ ‘కరోనా దేవి’ టెంపుల్
దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఏ రాష్ట్రంలో చూసినా కరోనా మరణాలే. కరోనాను ఎదుర్కొనేందుకు ఆయా రాష్ట్రాలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రభ
Read Moreముంచుకొస్తున్న తౌక్టే తుఫాన్.. 5 రాష్ట్రాలకు ముప్పు
చెన్నై: తుఫాన్ ముప్పు ముంచుకొస్తోంది. తౌక్టేగా పిలుస్తున్న ఈ తుఫాన్.. మరో 12 గంటల్లో ప్రమాదకరంగా మారొచ్చునని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ తుఫాన్ మంగళవ
Read Moreటీకా విషయంలో రాజకీయాలు అవసరమా?
న్యూఢిల్లీ: వ్యాక్సిన్ డోసులు మరింతగా కావాలని కేంద్రాన్ని రాష్ట్రాలు కోరడంపై సెంట్రల్ హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్ సీరియస్ అయ్యారు. వ్యాక్సిన్ ఉత్పత్తి
Read Moreఎరువుల ఫ్యాక్టరీలో పేలుడు.. నలుగురు మృతి
చెన్నై: తమిళనాడులోని ఓ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. కడలూర్ నుంచి చిదంబరం వెళ్లే మార్గంలో ఉన్న చిప్కార్డ్ కాంప్లెక్స్లో 30కి పైగా
Read Moreకరోనా ఉధృతి.. తమిళనాడులో లాక్డౌన్
చెన్నై: తమిళనాడులో కరోనా ఉధృతి పెరుగుతుండటంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే రెండు వారాల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు స
Read Moreకరోనాతో ప్రముఖ కమెడియన్ పాండు మృతి
కరోనాతో ఇప్పటికే చిత్రసీమకు చెందిన పలువురు నటులు మరణించారు. తాజాగా ప్రముఖ హాస్య నటుడు, తమిళనాడుకు చెందిన పాండు(74) మృతిచెందారు. ఆయన గురువారం ఉదయం చెన్
Read Moreఈమె చేతిలోనే కమల్ హాసన్ ఓటమి
తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్ ఓడిపోయారు. తమిళనాడులోని కోయంబత్తూర్ సౌత్ నుంచి పోటీ చేసిన ఆయన.. బీజేపీ అ
Read MoreTamilnadu Assembly Election Results 2021 Live Updates
Tamilnadu Assembly Election Results 2021 Live Updates Total Seats 0/234 DMK AIDMK MNM Others Lead
Read Moreరేపే నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం ఓట్ల లెక్కింపు
ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఓట్ల లె
Read Moreఈసీపై మర్డర్ కేసు పెట్టాలె: మద్రాస్ హైకోర్టు సీరియస్
చెన్నై: తమిళనాడులో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తికి ఎలక్షన్ కమిషనే కారణమని మద్రాసు హైకోర్టు ఘాటుగా విమర్శించింది. ర్యాలీలు, సభలు ఎందుకు ఆపలేకపోయారని ఎలక్ష
Read Moreతమిళనాడులో కూడా రాత్రిపూట కర్ఫ్యూ.. ఆదివారం లాక్ డౌన్
చెన్నై: కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ఏపీకి పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రం కూడా కఠిన ఆంక్షల బాట పట్టింది. కరోనా మహమ్మారిని కట్టడి చేస
Read Moreపండగకొచ్చిన కూతురిని కాల్చి చంపిన తండ్రి
పుట్టింట్లో పండగ జరుపుకోవడం కోసం భర్తతో కలిసి వచ్చిన కూతురును కాల్చి చంపాడో తండ్రి. ఈ దారుణ ఘటన తమిళనాడులో జరిగింది. క్రిష్ణగిరి జిల్లా హోసూరు సమీపంలో
Read More












