tamilnadu

టైం అయిపోయినా షాపు మూయలేదని తండ్రీ కొడుకులని కొట్టి చంపిన పోలీసులు

కర్ఫ్యూ టైంలో షాపు తెరచారని తండ్రీ కొడుకులని స్టేషన్ తీసుకెళ్లి చితక్కొట్టడంతో మరణించిన దారుణ సంఘటన తమిళనాడులో జరిగింది. ఈ  ఘటన తుత్తుకుడిలో జూన్ 24న

Read More

బీచ్‌లో కొట్టుకొచ్చిన 200 కోట్ల విలువైన డ్రగ్స్: చైనా భాష‌లో రాసిన క‌వ‌ర్ల‌లో..

తమిళనాడులోని మహాబలిపురం సముద్రతీరానికి భారీగా డ్రగ్స్ కొట్టుకొచ్చాయి. వీటి విలువ సుమారు 200 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. స

Read More

తమిళనాడులో 50 వేల మార్కు దాటిన కరోనా కేసులు

కరోనా మహమ్మారి తమిళనాడులో రోజురోజుకు విజృంభిస్తోంది. దాంతో అక్కడ కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. బుధవారం ఒక్క రోజే సాయంత్రానికి 2,147

Read More

సీఎం సెక్రటరీకి కరోనా పాజిటివ్

తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. సీఎంవో ఆఫీసులో కార్యదర్శిగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి దామోదరం (55) కరోనా బారినపడ్డారు. దాంతో ఆయ

Read More

క‌రోనా కేసులు భారీ‌గా ఉన్న 4 జిల్లాల్లో పూర్తి లాక్‌డౌన్: 19 నుంచి 30 వ‌ర‌కు..

కొద్ది రోజులుగా క‌రోనా పాజిటివ్ కేసులు ఎక్కువ‌గా పెరుగుతున్న నేప‌థ్యంలో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. భారీగా స‌డ‌లించిన లాక్‌డౌన్‌ను

Read More

ఫస్ట్ నైటే భార్యను చంపిన భర్త.. ఎందుకంటే?

ఫస్ట్ నైట్ రోజునే భార్యను చంపిన ఘటన తమిళనాడులో జరిగింది. ఎంతోమంది పెళ్లంటే ఎన్నెన్నో ఊహించుకుంటారు. కొత్తకొత్త ఊహలతో, సరికొత్త ఆశలతో కొత్త జీవితానికి

Read More

త‌మిళ‌నాడులో 25 వేలు దాటిన క‌రోనా కేసులు

తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇట‌వలే వ‌రుస‌గా ప్ర‌తి రోజూ సుమారు వెయ్యి కేసుల వ‌ర‌కు న‌మోద‌వుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 14,101 శ

Read More

అమ్మ‌కానికి తిరుమ‌ల శ్రీవారి భూములు.. వేలానికి క‌మిటీల ఏర్పాటు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. గ‌తంలో టీటీడీ బోర్డు చేసిన తీర్మానానికి అనుగుణంగా త‌మిళ‌నాడులోని వేర్వేరు జి

Read More

ఎస్సీలపై కామెంట్స్‌ చేసిన డీఎంకే లీడర్‌‌ అరెస్ట్‌

బెయిల్‌ మంజూరు చెన్నై: షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ కమ్యూనిటీపై కామెంట్స్‌ చేసిన కేసులో డీఎంకే రాజ్యసభ మెంబర్‌‌ ఆర్‌‌ ఎస్‌ భారతిని పోలీసులు శనివారం అరెస్టు

Read More

వాటర్ ట్యాంకర్ ను ఢీకొట్టిన ప్రైవేటు బస్సు

డ్రైవర్ తో సహా 24 మందికి గాయాలు తమిళనాడులో ఘటన న్యూఢిల్లీ: ఓ ప్రైవేట్ బస్సు వాటర్ ట్యాంకర్ ను ఢీకొట్టడంతో 25 మంది గాయపడిన ఘటన తమిళనాడులో జరిగింది. ఆది

Read More

ఒక్క రోజులోనే 600 క‌రోనా కేసులు.. ముగ్గురి మృతి

త‌మిళ‌నాడులో రోజు రోజుకీ క‌రోనా వైరస్ వ్యాప్తి మ‌రింత పెరుగుతోంది. కొద్ది రోజులుగా వ‌రుస‌గా వంద‌ల సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. గురువారం 580

Read More

మే 7 నుంచి త‌మిళ‌నాడులో‌ లిక్క‌ర్ షాప్స్ ఓపెన్.. వ‌య‌సు వారీగా టైమింగ్స్

క‌రోనా లాక్ డౌన్ కారణంగా మూత‌ప‌డిన లిక్క‌ర్ షాపుల‌ను త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం మే 7 నుంచి ఓపెన్ చేయ‌బోతోంది. కేంద్రం ఆంక్ష‌ల స‌డ‌లింపు ఇవ్వ‌డంతో దేశ వ్యాప

Read More

తమిళనాడును వణికిస్తున్న కోయంబేడు మార్కెట్

ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్‌గా పేరు పొందిన కోయంబేడు మార్కెట్ తమిళనాడును ప్రమాదంలో పడేసింది. ఢిల్లీ మర్కజ్ ద్వారా వచ్చిన కరోనా వ్యాప్తిని తమిళనాడు ప్రభ

Read More