
Telangan
వడదెబ్బతో ఇద్దరు పిల్లలు మృతి
రాయపర్తి/ ధర్మపురి, వెలుగు: వడదెబ్బకు వరంగల్ జిల్లాలో ఓ బాలుడు, జగిత్యాల జిల్లాలో ఓ బాలిక మృతి చెందారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం గట్టిగల్లు
Read Moreసెక్రటేరియట్ దగ్గర రేవంత్ను అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్ లోని టెలిఫోన్ భవన్ దగ్గర టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. సెక్రటేరియట్ విజిటర్స్ గేట్లు మూసివేసిన పో
Read Moreమిల్లర్లకు ఆఫీసర్ల అండ.. సీఎంఆర్ పక్కదారి
హుస్నాబాద్లో 9,523 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయం హుస్నాబాద్, వెలుగు: రైతులకు సర్కారు మద్దతు ధర ఇచ్చి కొంటున్న వడ్లను మిల్లర్లు అక్రమంగా
Read Moreఏప్రిల్ 7 నుంచి కేబుల్ బ్రిడ్జిపై రాకపోకలు బంద్..ఎందుకంటే..?
హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జిపై 3 రోజుల పాటు రాకపోకలను నిషేదిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కేబుల్ బ్రిడ్జ్ మెయింటనెన్స్
Read Moreప్రగతి భవన్లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
ప్రగతి భవన్లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని.. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో జాతీయజెండా ఆవిష్కర
Read Moreమంత్రి హరీశ్ మీటింగ్ లో ఓటర్లకు మందు పంపిణీ
ఎల్బీ నగర్ తుర్కయాంజల్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో టీఆర్ఎస్ లీడర్లు ఓటర్లకు మందు బాటిళ్లు పంచారు. మంత్రి హరీశ్ రావు మీటింగ్ అయిపోగానే.. వచ
Read Moreవరద సాయం కోసం బాధితుల ఎదురుచూపు
మూడు జిల్లాల్లోనే ఆఫీసర్ల సర్వే 35 వేలకుపైగా బాధిత కుటుంబాలుంటాయని అంచనా సంఖ్యను 20 వేల లోపు తగ్గించేలా ప్లాన్ ఇప్పటికీ నిధులు విడుదల చేయని ర
Read Moreఈ ఏడాదిలోనే అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తాం
ఈ ఏడాదిలోనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ఆయన ఇవాళ వికారాబాద్ జిల్లాలో పర్యటిస
Read Moreఉద్యోగాలకు సిలబస్, పరీక్ష విధానం ప్రకటించిన ప్రభుత్వం
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విధానంపై సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టుల వర్గీక
Read Moreఇయ్యాల్టి నుంచి స్కూళ్లలో 11.30కే ఇంటి బెల్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా ఉన్నందున పాఠశాల విద్యాశాఖ అధికారులు స్కూల్ టైమింగ్స్ మార్చారు. గురువారం నుంచి ఉదయం 8 గంటల నుంచి 11.30 గంట
Read Moreధరల పెంపుతో సామాన్యుల నడ్డి విరిచిన్రు
అడ్డగూడూరు: కేసీఆర్, కేంద్రం దొందూ దొందేనని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. వైఎస్సార్టీపీ చేపట్టిన ప్రజా ప్రస్థానం యాత్ర 36వ రోజుకు చేరు
Read Moreకందికొండకు మంత్రి ఎర్రబెల్లి నివాళి
వరంగల్: ప్రముఖ సినీ, తెలంగాణ గేయ రచయిత కందికొండ యాదగిరి పార్థివ దేహానికి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పుష్పగుచ్ఛం ఉంచి, శ
Read Moreమహిళా దినోత్సవం రోజే మహిళా ప్రజాప్రతినిధికి అవమానం
మహిళా దినోత్సవం రోజే ఓ మహిళా ప్రజాప్రతినిధికి అవమానం జరిగింది. జగిత్యాల జిల్లాలో మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక పద్మనాయక కళ్యాణ మండపంలో ఓ కార్యక్రమ
Read More