Telangana government

దుద్దిళ్ల శ్రీను బాబును కలిసిన గడ్డం వంశీకృష్ణ

పెద్దపల్లి, వెలుగు: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబు సోదరుడు దుద్దిళ్ల శ్రీనుబాబును గురువారం కాంగ్రెస్​ యువనేత గడ్డం వంశీకృష్ణ

Read More

ట్రాన్స్ జెండర్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

మాపై వివక్ష ఉంది.. గుర్తింపు లేదు నేషనల్ నెట్​ వర్క్ అడ్వైజరీ మెంబర్ రచన  ముషీరాబాద్,వెలుగు : సమాజంలో ట్రాన్స్ జెండర్లు యాచించడం తప్ప గ

Read More

పదేండ్లలో దేశంలో అవినీతిరహిత పాలన : ఈటల రాజేందర్ 

ప్రపంచంలోనే శక్తివంతమైన నేత మోదీ  కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీజేపీనే.. చేవెళ్ల, వెలుగు :  దేశంలో పదేండ్లుగా అవినీతి రహిత

Read More

హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం అందట్లేదు : ఆర్. కృష్ణయ్య

విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచాలి ముషీరాబాద్,వెలుగు: హాస్టళ్లలోని విద్యార్థులకు ప్రస్తుత నిత్యావసరాల ధరల ప్రకారం మెస్ చార్జీలు పెంచాలని బీసీ

Read More

21 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మాదిగ జోడో యాత్ర : పిడమర్తి రవి

ఖైరతాబాద్​,వెలుగు: బీజేపీకి వ్యతిరేకంగా ఈనెల 21 నుంచి తెలంగాణలో మాదిగ జోడో యాత్ర ప్రారంభిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్​మాజీ చైర్మన్​పిడమర్తి రవి తెలిప

Read More

కేంద్రంలో మళ్లీ బీజేపీ వస్తే విధ్వంసమే : హరగోపాల్​ 

ఖైరతాబాద్​,వెలుగు: కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం వస్తే అంతా విధ్వంసమేనని  ప్రొఫెసర్​హరగోపాల్​పేర్కొన్నారు. గతంలో విద్యకు 6 వేల కోట్లు కేటాయిస్

Read More

లక్ష కడ్తమని చెప్పి..48 వేలే కంప్లీట్ !

సిటీలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై గత సర్కారు తప్పులు  నిర్మాణాల నుంచి లబ్ధిదారుల ఎంపిక దాకా లోపాలు  నిధులు దారి మళ్లించినట్టు తప్పులు ఎత్

Read More

బాలల హక్కుల కమిషన్‌‌ రూల్స్‌‌పై రిట్‌‌ : హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: బాలల హక్కుల కమిషన్‌‌ చైర్మన్, మెంబర్స్‌‌ నియామక అర్హతల నిబంధనలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు

Read More

బీఆర్ఎస్,  కాంగ్రెస్  .. డైవర్షన్ ​పాలిటిక్స్ చేస్తున్నయ్ : కిషన్​ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్, బీఆర్ఎస్​ పార్టీలు లేని అంశాలను తెరమీదకు తెస్తూ.. మోదీ అనుకూల వాతావరణం నుంచి రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్

Read More

3 జిల్లాల్లో అర్హులెందరు .. సివిల్ సప్లై అధికారుల కసరత్తు

 రూ. 500 కు సిలిండర్ స్కీమ్ కు లబ్ధిదారుల ఎంపికకు   హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్​ జిల్లాల్లో 41 లక్షల గ్యాస్ కనెక్షన్లు  

Read More

ధరణితో మా భూములను కాజేసిండ్రు .. భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న బాధితుల

   కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని బాధితుల ధర్నా​ హుస్నాబాద్, వెలుగు: ధరణి పోర్టల్​ను అడ్డం పెట్టుకొని కొందరు తమ భూములను కాజేశారన

Read More

హైదరాబాద్‌‌ తరలిన పోలీసు అభ్యర్థులు

యాదాద్రి, వెలుగు: ఉద్యోగ నియామకాల పత్రాలు అందుకోవడానికి యాదాద్రి జిల్లా నుంచి 438 మంది అభ్యర్థులు హైదరాబాద్​కు తరలివెళ్లారు. పోలీస్​ డిపార్ట్​మెం

Read More

కరీంనగర్ జిల్లాలో​ డీఎస్పీలు, ఏసీపీల బదిలీ

గోదావరిఖని, వెలుగు : రామగుండం పోలీస్​ కమిషనరేట్​, ఉమ్మడి కరీంనగర్​ జిల్లా పరిధిలో పలువురు డీఎస్పీ, ఏసీపీలను బదిలీ చేస్తూ డీజీపీ రవి గుప్తా బుధవారం ఉత్

Read More