Telangana government

బోర్డర్లో ఉన్నా, చిక్కుకున్నా.. ఈ ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి: తెలంగాణ వాసుల కోసం ఢిల్లీలో కంట్రోల్ రూమ్

న్యూఢిల్లీ: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమైన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ సరిహద్దులో ప్రస్తుతం నెలకొన్న పరిస్

Read More

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేట, వెలుగు : జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ లో అసిస్టెంట్

Read More

శంషాబాద్ లో సందడే సందడి : 10 దేశాల అందగత్తెలు రాక

72వ మిస్ వరల్డ్ వేడుకలకు భాగ్యనగరం హైదరాబాద్ వేదిక కానున్న సంగతి తెలిసిందే.. ఈ వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది..

Read More

మిస్ వరల్డ్ పోటీలపై డైలమా : యుద్ధం ఉద్రిక్తతలతో నిర్వాహకుల్లో ఆందోళన

పాకిస్తాన్ ఉగ్రవాదంపై ఇండియా ప్రకటించిన ఆపరేషన్ సింధూర్ ఉదృతంగా సాగుతుంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని టెర్రరిస్టుల స్థావరాలపై ఇండియా యుద్ధం చేస్

Read More

మినీ అంగన్ వాడీ టీచర్లకు ప్రమోషన్లు

3,989 మందికి మెయిన్ టీచర్లుగా పదోన్నతి హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పనిచేస్తున్న  3,989 మంది మినీ అంగన్ వాడీ టీచర్లకు మెయిన్ అంగన్ వాడీ

Read More

పామాయిల్ పంట పండుతోంది.. గెలలు వస్తుండడంతో రైతుల్లో ఉత్సాహం

ఆయిల్​ మిషన్​ పథకంతో రాష్ట్రంలో పెరుగుతున్న ఆయిల్ పామ్ సాగు నాలుగేండ్లలో 1.97 లక్షల ఎకరాల్లో పంట ఈ ఏడాది మరో లక్షన్నర ఎకరాలకు పైగా లక్ష్యం 

Read More

హామీలు అమలు చేయకుంటే ఎక్కడికక్కడ నిలదీస్తం : బండి సంజయ్​

ప్రజలతో కలిసి మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుంటం: బండి సంజయ్​ రాష్ట్ర ప్రభుత్వం పాలనపై చేతులెత్తేసింది సీఎం రేవంత్​ వ్యాఖ్యలతో కాంగ్రెస్ ఖేల్ ఖత

Read More

ఉద్యోగుల సమస్యలపై కమిటీ.. ముగ్గురు సీనియర్ ఐఏఎస్‌‌లతో ఏర్పాటు

చైర్మన్‌‌గా నవీన్ మిట్టల్, మెంబర్లుగా లోకేశ్‌‌ కుమార్, కృష్ణభాస్కర్   ఉద్యోగ సంఘాలతో చర్చించి వారంలోగా రిపోర్టు ఇవ్వాలని

Read More

కొత్తగా వెయ్యి బడుల్లో ప్రీ ప్రైమరీ

సీఎం రేవంత్ ఆదేశాలతో విద్యాశాఖ కసరత్తు వచ్చే అకాడమిక్ ఇయర్​లో ప్రారంభం సర్కార్ బడుల్లో పెరగనున్న ఎన్​రోల్​మెంట్ సహకరించాల్సిందిగా కేంద్రాన్ని

Read More

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎన్నారై అడ్వైజరీ కమిటీ

బాల్కొండ, వెలుగు : ఇటీవల తెలంగాణ గవర్నమెంట్ నియమించిన ఎన్నారై అడ్వైజరీ కమిటీ మెంబర్లు సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. టీజీఎండీసీ చైర్మన్ అనిల్ ఈ

Read More

ఆదిలాబాద్​ జిల్లాలో వేగంగా ప్రజావాణి అర్జీల పరిష్కారం : కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్/నస్పూర్/ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: ప్రజల సమస్యలు వేగంగా పరిష్కరించాలని నిర్మల్​ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్

Read More

ఈబీసీ కార్పొరేషన్ఏర్పాటు చేయాలి

ఈబీసీ సంక్షేమ సంఘం హైదరాబాద్, వెలుగు: అగ్రవర్ణ పేదల అభ్యున్నతి కోసం రాష్ట్రంలో ఈబీసీ కార్పొరేషన్  ఏర్పాటు చేయాలని ఈబీసీ సంక్షేమ సంఘం జాతీ

Read More

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూభారతిపై నేటి నుంచి సదస్సులు

పైలెట్ ప్రాజెక్టు కిందఉమ్మడి జిల్లాలో నాలుగు మండలాల ఎంపిక కరీంనగర్‌‌‌‌లో సైదాపూర్, పెద్దపల్లిలో ఎలిగేడు, సిరిసిల్లలో రుద్రంగి

Read More