Telangana State

డిసెంబర్ 27న తెలంగాణ రాష్ట్రానికి తొలి సారిగా రానున్న..ఉపరాష్ట్రపతి జగదీప్​ ధన్ ఖడ్​

హైదరాబాద్, వెలుగు : ఉపరాష్ట్రపతి జగదీప్​ ధన్ ఖడ్​ ఈ నెల 27న రాష్ట్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయా లని సీఎస్​

Read More

తెలంగాణ స్టేట్ బెస్ట్ ఆర్టీసీ బస్సు డిపోల్లో సత్తుపల్లి సెకండ్

సత్తుపల్లి, వెలుగు : టీఎస్​ఆర్టీసీలో రాష్ట్ర  వ్యాప్తంగా 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రంలో ఉత్తమ ద్వితీయ బస్సు డిపోగా సత్తుపల్లి

Read More

ఉద్యోగ నియామకాలు..వేగంగా చేపట్టాలి

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వ నూతన మంత్రివర్గం ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడింది. ముఖ్యమంత్రి, మంత్రులు  వారికి కేటాయించిన శాఖలప

Read More

COVID ALERT: తెలంగాణలో కొత్తగా 6 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా బులెటిన్ విడుదల చేసింది తెలంగాణ వైద్యారోగ్య శాఖ. రాష్ట్రంలో కొత్తగా 6  కరోనా కేసులు నమోదు అయ్యాయిని

Read More

సింగరేణి ఎన్నికల వేళ.. బీఆర్ఎస్కు షాక్.. టీబీజీకేఎస్కు అగ్రనేతల రాజీనామా!

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి (టీబీజీకేఎస్) ఎదురుదెబ్బ తగిలింది. యూనియన్ కు చెందిన ముగ్గ

Read More

తెలంగాణ అప్పులు 6 లక్షల 71 వేల కోట్లు.. ఒక్కొక్కరిపై 2 లక్షలు బాకీ

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రాన్ని పదేండ్లు పాలించిన బీఆర్ఎస్.. ప్రజలపై భారీగా అప్పుల భారం మోపిందని కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ ఏర్పడే నాటికి

Read More

తెలంగాణలో నాలుగు కరోనా కేసులు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో కొత్తగా 402 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా..4 కేసులు పాజిటివ్​ వచ్చినట్లు హెల్త్ డైరెక్టర్ తెలిపారు. పొరుగు రాష్ట్రా

Read More

బాగా చదవాలి : ఇంటర్ ఎగ్జామ్స్.. ఫిబ్రవరి 28 నుంచి.!

పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు మార్చి 18 నుంచి టెన్త్  పరీక్షలు పెట్టే చాన్స్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి

Read More

తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల సలహామండలి సభ్యుడు..నారా నాగేశ్వర్ రావుకు ఓయూ డాక్టరేట్

హైదరాబాద్, వెలుగు :  తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల సలహామండలి సభ్యుడు నారా నాగేశ్వర్ రావు డాక్టరేట్ పట్టా పొందారు. ఉస్మానియా యూనివర్సిటీలోని మేనేజ్ మ

Read More

జనవరిలో ఇల్లులేని వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తాం:మంత్రి పొంగులేటి

తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడింది.. ఈ రాజ్యంలో మేమంతా సేవకులుగా పనిచేస్తాం.. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్

Read More

రాష్ట్రంలో బీసీ కుల గణన బాధ్యత తీస్కుంట: మంత్రి పొన్నం

బషీర్ బాగ్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీల కుల గణన చేపడుతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టారని.. ఆ హామీని

Read More

రాష్ట్రంలో బీజేపీ బాగా పుంజుకుంది : ఈటల

గజ్వేల్/జగదేవ్​పూర్​, వెలుగు : రాష్ట్రంలో బీజేపీ బాగా పుంజుకుందని ఆ పార్టీ నేత ఈటల రాజేందర్  అన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో కూడా సత్తా చాటుత

Read More

బంగారు పల్లెంలో రాష్ట్రాన్ని అప్పగించాం: మాజీ ఎంపీ వినోద్​ కుమార్

హైదరాబాద్, వెలుగు: బంగారు పల్లెంలో రాష్ట్రాన్ని అప్పగించామని, ఆర్థిక వనరుల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉన్నట్టు ఆర్బీఐ నివేదిక చెప్తోందని మాజీ

Read More