Telangana
2047లోపు అభివృద్ధి చెందిన భారత్ దిశగా ముందుకు పోతున్నం: మంత్రి బీఎల్ వర్మ
హనుమకొండ, వెలుగు: అట్టడుగు వర్గాల అభివృద్ధే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని, ఇందులో భాగంగా 2047 లోపు అభివృద్ధి చెందిన భారత్గా నిలవడమే లక్ష్యంగా &nbs
Read Moreజమ్మికుంట బీఆర్ఎస్ కౌన్సిలర్లు యూటర్న్.. మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసం
కలెక్టర్ కు తీర్మానం అందించిన 20 మంది కౌన్సిలర్లు– కాంగ్రెస్లో చేరే ఆలోచనలో గులాబీ లీడర్లు చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావుకు వ్యతిరేకం
Read Moreగెలిచిన సంఘాలకు సవాళ్లు..
కోల్బెల్ట్/గోదావరిఖని,వెలుగు: సింగరేణిలో గెలిచిన గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలకు కార్మికుల సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన పెను సవాల్గా మారనుంది
Read Moreభూములు, ఇండ్ల బాధితులే ఎక్కువ.. సీఎం ప్రజావాణికి 2 వేల 445 అర్జీలు
పంజాగుట్ట, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం బేగంపేటలోని మహాత్మ జ్యోతిబా ఫూలే ప్రజాభవన్లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి విశేష స్పందన వచ్చింది. దూర ప్రాంత
Read Moreన్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రాత్రి 12.30 గంటల వరకే
కమిషనరేట్ పరిధిలో విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్లు డ్రగ్స్ వాడినా, ప్రజలకు ఇబ్బందులు కలిగించిన
Read Moreఆరు గ్యారంటీలకు అప్లికేషన్ల వెల్లువ .. రెండో రోజు 8.12 లక్షల దరఖాస్తులు
రేషన్ కార్డుల కోసం పెరుగుతున్న వినతులు క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్లు అవసరం లేదు: సీఎస్ దరఖాస్తు ఫారాలు కొనుగోలు చేయొద్దని ప్రజలకు సూచన
Read Moreతెలంగాణలో పొగమంచుతో ఉక్కిరిబిక్కిరి .. 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పొగమంచు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఉత్తర తెలంగాణలోని ఏజెన్సీ ఏరియాలతో పాటు.. దక్షిణ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో
Read Moreబడికి పోవడం ఇష్టం లేక ఫ్రీగా బస్సులో బాలిక చక్కర్లు
రెండు రోజులపాటు బస్సుల్లో బాలిక జర్నీ గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు కరీంనగర్ సిటీలో &zwnj
Read Moreమేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్ను .. కూల్చి మళ్లీ కట్టాల్సిందే
ప్రభుత్వం తరఫున ఈఎన్సీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పిల్లర్ల నిర్మాణం కన్నా కూల్చివేయడమే పెద్ద పని కుంగిన వాటిని బ్లాస్ట్ చేస్తే మిగతా
Read Moreభూసేకరణ దగ్గరే ఆగిన కాళేశ్వరం కాల్వలు..మూడు ప్యాకేజీల పనులు మొదలే కాలే
ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాని భూసేకరణ అవసరం 4,791 ఎకరాలు సేకరించింది 634 ఎకరాలు మాత్రమే మెదక్, నర్సాపూర్, వెలుగు: సాగునీటి సమస్
Read Moreమంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో క్రైమ్ రేట్ పెరిగింది
మంచిర్యాలలో 4,793, ఆదిలాబాద్లో 4050 కేసులు నమోదు మహిళలు, చిన్నారులపై దాడులు, సైబర్క్రైమ్స్ అధికం ఆగని గంజాయి స్మగ్లింగ్ రోడ్డు ప్రమాదాల్లో
Read Moreన్యూ ఇయర్ వేళ ఫిలింనగర్లో డ్రగ్స్ కలకలం.. ఒకరి అరెస్ట్
న్యూ ఇయర్ వేళ జూబ్లీహిల్స్ పరిధిలోని ఫిలింనగర్లో డ్రగ్స్ కలకలం రేపాయి. సబ్ పార్కింగ్ ప్రాంతంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ వ్యక్తిని టాస్క్ఫో
Read Moreక్యాన్సర్, మధుమేహం తగ్గాలంటే 'పింక్ జామ' తినాల్సిందేనట
చలికాలంలో లభించే అనేక పండ్లు రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఈ పండ్లలో పింక్ జామ ఒకటి. ఇది చాలా మందికి ఇష్టమైన పండు. దీన్ని తినడ
Read More











