Telangana
ప్రజాపాలన : ఇవాళ ఒక్కరోజే.. 3 లక్షల 62 వేల 606 అప్లికేషన్స్
రెండు రోజుల బ్రేక్ తరువాత మళ్లీ మొదలైన ప్రజాపాలన కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. నాలుగోవ రోజు అభయహస్తంకు భారీగా అప్లికేషన్స్ వచ్చాయ
Read Moreఎక్కడికక్కడ ఆగిపోయిన డెలివరీ బాయ్స్.. హోమ్ డెలివరీస్కు బ్రేక్
ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్ల సమ్మెతో హైదరాబాద్లోని పెట్రోల్ బంక్లకు వాహనదారులు పోటెత్తారు. బంకుల వద్ద వాహనదారులు బారులు తీరడంతో భారీగా ట
Read Moreవారం రోజుల్లోగా కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యూడీషియల్ ఎంక్వైరీ వేస్తాం : మంత్రి ఉత్తమ్
వారం రోజుల్లోగా కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యూడీషియల్ ఎంక్వైరీ వేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తప్పుచేస
Read Moreమోదీ లేని భారత్ను ప్రజలెవరూ ఊహించుకోవడం లేదు : బండి సంజయ్
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ అనే నినాదంతో జరగబోతున్నాయని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ఏ సంస్థ సర్
Read Moreహైదరాబాద్ చుట్టూ మెట్రో రైలు.. ఐదు కారిడార్లలో కొత్త ప్రాజెక్టులు
హైదరాబాద్ చుట్టూ మెట్రో రైలు విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. సిటీ చుట్టూ ఐదు కారిడార్లలోనూ మెట్రో రైలు న
Read Moreప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ పొడిగింపు లేదు : పొన్నం ప్రభాకర్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ప్రజా పాలన.. అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ తేదీ పొడిగింపు లేదని స్పష్టం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. జనవరి 2వ
Read Moreలోక్ సభ అభ్యర్థుల ఎంపిక చేసేది అధిష్టానమే : కిషన్ రెడ్డి
హైదరాబాద్: లోక్ సభ అభ్యర్థుల ఎంపిక బాధ్యత పార్టీ అధిష్టానానిదేనని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. సిట్టిం
Read Moreమల్కాజ్ గిరి సీటుపై కమలం గురి.. టికెట్ దక్కేది ఎవరికో?
హైదరాబాద్: మొన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్ గిరి పార్లమెంటు స్థానంపై కమల నాథులు కన్నేశారు. ఇక్కడి నుంచి పోటీ చేసేందు
Read Moreకాళేశ్వరం దోషులను శిక్షించాలి
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి ఎల్ అండ్ టీ లేఖ బయట పెట్టాలి తెలంగాణ జలసాధన సమితి రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు కాళేశ్వరం ప్ర
Read Moreపెట్రోల్ బంకుల ఎఫెక్ట్.. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ జామ్స్
పెట్రోల్ బంకుల దగ్గర రద్దీ అలా ఇలా లేదు.. ప్రతి వాహనదారుడు ఇప్పుడు బంక్ వైపు పరుగులు పెడుతున్నాడు. బంకుల్లో పెట్రోల్ అయిపోతే.. రేపటి నుంచి పరిస్థితి ఏ
Read Moreరాష్ట్రం కోరితే.. 48 గంటల్లో సీబీఐ ఎంక్వైరీ
కాళేశ్వరంపై బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ది నిరూపించుకోవాలె పరిశీలనకు, రివ్యూలు సరే యాక్షన్ లో
Read Moreఅసదుద్దీన్ ఓవైసీ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన హిందూ సేన
ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ పై హిందూ సేన పోలీసులకు ఫిర్యాధు చేసింది. అయోద్యలోని శ్రీరామ మందిరం పై ఉద్వేగభరితమైన వ్యాఖ్యలు చేశారని హిందూ సేన మంగళవారం
Read Moreప్రయాణికులకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ గుడ్ న్యూస్..
నూతన సంవత్సరం సందర్భంగా ప్రయాణికులకు శంషాబాద్ విమానాశ్రయం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఫ్లైట్ జర్నీ సమయానికి కొన్ని నిమిషాల ముందు ప్రయాణికులంతా ఎయిర్&zwnj
Read More












