Telangana

సగమే కొన్నరు .. నిజామాబాద్లో గవర్నమెంట్​ వడ్ల కొనుగోళ్ల పరిస్థితి

8 లక్షల టన్నుల టార్గెట్​కు కొనుగోలు చేసింది 4 లక్షల టన్నులే కర్నాటక, ఆంధ్రా మిల్లర్లు కొన్న వడ్లు 9 లక్షల టన్నులు అధిక ధర చెల్లించడంతో మిల్లర్ల

Read More

ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా చర్యలు చేపడతాం : కలెక్టర్ గౌతమ్

శామీర్ పేట, వెలుగు: మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులు, తహసీల్దార్లపై ఉందని కలెక్టర్ గౌతమ్ తెలిపారు. మంగళవారం అంత

Read More

నల్గొండలో సగం వడ్లు మిల్లర్లే కొన్నరు!

యాదాద్రి, సూర్యాపేటలో 8 లక్షల టన్నులకు పైనే..  చివరి దశకు చేరిన వడ్ల కొనుగోళ్లు  ఇప్పటికే సగానికి పైగా సెంటర్లు మూత యాదాద్రి, వె

Read More

డిసెంబర్ 16న మంత్రి సీతక్కకు రవీంద్రభారతిలో సన్మానం

ఖైరతాబాద్, వెలుగు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి దక్కించుకున్న ధనసరి అనసూయ అలియాస్  సీతక్కకు ఈ నెల 16న

Read More

హైకమాండ్ ఆదేశిస్తే మెదక్ ఎంపీగా పోటీ చేస్త : రఘునందన్ రావు

హైదరాబాద్, వెలుగు: బీజేపీ హైకమాండ్ ఆదేశిస్తే.. మెదక్ లోక్​సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. గతంలో

Read More

మ్యూజిక్ ఫౌంటెయిన్ చూసేదెన్నడో?.. ప్రారంభించిన కొద్దిరోజులకే బంద్

ముందుకు సాగని తరలింపు పనులు 10 నెలల కిందట హుస్సేన్​సాగర్​లో ప్రారంభం రూ. 21 కోట్లతో ఏర్పాటు చేసిన హెచ్ఎండీఏ సందర్శకుల రద్దీ కారణంగా ట్రాఫిక్

Read More

ఖమ్మంలో ఇక ఎంపీ సీటు​పై కాంగ్రెస్​ నేతల కన్ను

రెండు జిల్లాల్లో పెరుగుతున్న ఆశావహులు ఖమ్మం, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ విజయంతో ఇక ఆ పార్టీ నేతల కన్ను ఎంపీ సీట్లపై పడింది.

Read More

బల్దియా ఉద్యోగులకు జీతాలు రాలే

12వ తేదీ దాటినా పర్మినెంట్, ఔట్​సోర్సింగ్ ఎంప్లాయీస్​కు అందని వేతనాలు హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీలో పర్మినెంట్ ఉద్యోగులతో పాటు ఔట్ సోర్సింగ్

Read More

వివాహేతర సంబంధం బయటపడిందనే మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

శంకర్​పల్లి పీఎస్ పరిధిలో ఘటన శంకర్​పల్లి, వెలుగు: వివాహేతర సంబంధం బయటపడిందనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శంకర్ పల్లి పీ

Read More

దుండిగల్​లో వ్యక్తి దారుణ హత్య

దుండిగల్, వెలుగు: వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన దుండిగల్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల

Read More

కొత్త ఎమ్మెల్యేలు.. పాత సమస్యలు.. వీళ్లయినా పరిష్కరిస్తారని జనంలో గంపెడాశలు

ఇప్పటికీ గ్రామాల్లో తాగు, సాగునీటి సమస్యలు పెండింగ్ పనులు పూర్తి చేయాలని కోరుతున్న ప్రజలు  కరీంనగర్, వెలుగు: ఉమ్మడి జిల్లాలో కొత్త

Read More

పట్టుదలకు మారుపేరు కేవీ రంగారెడ్డి : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

చేవెళ్ల, వెలుగు: పట్టుదలకు మారుపేరు కొండా వెంకట రంగారెడ్డి అని చేవెళ్ల మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఏపీ తొలి డిప్యూట

Read More

కాంగ్రెస్ ​సర్కారును కూల్చే కుట్ర: డీజీపీకి కాంగ్రెస్ ఫిర్యాదు

కడియం, పల్లా, రాజాసింగ్​లపై డీజీపీకి కాంగ్రెస్​ ఫిర్యాదు హైదరాబాద్, వెలుగు:  కాంగ్రెస్​ ప్రజాప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్​ఎస్,

Read More