Telangana
మా పథకాలే మళ్లీ గెలిపించాయి : సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్
ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్లే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ విజయం సాధించింది. లాడ్లీ స్కీమ్ ప్రజల
Read Moreఅంచనాలు తప్పిన ఎగ్జిట్ పోల్స్
రాయ్పూర్: చత్తీస్గఢ్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు తారుమారయ్యాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్లో బీజేపీ, చత్తీస్గఢ్, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తాయని
Read Moreతెలంగాణాలో నలుగురు ఎమ్మెల్సీల గెలుపు
అసెంబ్లీ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్సీలు విన్ అయ్యారు. మహబూబ్ నగర్ లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగ
Read Moreమామ మ్యాజిక్!.. మధ్యప్రదేశ్లో బీజేపీ ఘన విజయం
163 అసెంబ్లీ స్థానాల్లో వికసించిన కమలం 66 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి పెరిగిన 50 సీట్లు భోపాల్: మధ్యప్రదే
Read Moreదక్షిణంలో కాంగ్రెస్ ధూంధాం.. 3 ఉమ్మడి జిల్లాల్లోనే 32 సీట్లలో గెలుపు
ఖమ్మం, వెలుగు : తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో దక్షిణ తెలంగాణ జిల్లాలు కీలకంగా మారాయి. రాష్ట్రంలో మొత్తం వచ్చిన సీట్లలో సగం స
Read Moreఎంపీపీ చేతిలో మంత్రి ఓడిండు!
వనపర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి మేఘా రెడ్డి చేతిలో నిరంజన్రెడ్డి పరాజయం వనపర్తి, వెలుగు : ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుడంటే ఇదే! &
Read Moreరాజస్థాన్ యోగి.. బాబా బాలక్ నాథ్
జైపూర్: రాజస్థాన్ ‘యోగి ఆదిత్యనాథ్’గా పేరు పొందిన బాబా బాలక్ నాథ్ (39) కూడా అనూహ్యంగా సీఎం రేసులో లైమ్ లైట్ లోకి వచ్చారు. ఆల్వార్ నుంచి ఎం
Read Moreపాతబస్తీ మజ్లిస్దే.. ఏడు సీట్లను నిలుపుకున్న ఎంఐఎం
మొత్తం 9 స్థానాల్లో పోటీ చేయగా, రెండు చోట్ల ఓటమి హైదరాబాద్, వెలుగు : పాతబస్తీలో మజ్లిస్ పార్టీ మరోసారి ఆధిపత్యాన్ని చాటుకుంది. ఓల్
Read Moreచత్తీస్గఢ్ బీజేపీదే.. 2018తో పోలిస్తే కాషాయ పార్టీకి భారీగా పెరిగిన సీట్లు
రాయ్పూర్: చత్తీస్గఢ్ ఓటర్లు కాంగ్రెస్కు షాక్ ఇచ్చారు. బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించారు. ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ అసెంబ్లీ
Read Moreషాద్ నగర్ వాసులకు స్వేచ్ఛ వచ్చింది : చౌలపల్లి ప్రతాప్ రెడ్డి
షాద్ నగర్ , వెలుగు: ఇన్నాళ్లు అరాచక పాలన కొనసాగిన షాద్నగర్ వాసులకు నేడు స్వేచ్ఛ వచ్చిందని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత చౌలపల్లి ప్రతాప్
Read Moreతెలంగాణ ప్రజల మద్దతుకు ధన్యవాదాలు : మోదీ, అమిత్ షా
తెలంగాణలో బీజేపీకి ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు. గత కొన్నేండ్లుగా మాకు మద్దతు పెరుగుతూనే ఉంది. ఈ సరళి రాబోయే కాలంలో కూడా కొనసాగుతుంది. తెలంగాణతో మా బంధం
Read Moreతెలంగాణలో నియంత పాలన అంతం : దిడ్డి సుధాకర్
బషీర్బాగ్, వెలుగు: తెలంగాణలో నియంత పాలన అంతమై ప్రజాస్వామ్యం ప్రాణం పోసుకోవడం శుభపరిణామని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాక
Read Moreసిటీలో పడిపోయిన బీజేపీ గ్రాఫ్
గోషామహల్లోనే రాజాసింగ్ గెలుపు అన్ని చోట్ల ఓటమి చెందిన పార్టీ అభ్యర్థులు ఈసారి పెరిగిన ఓటింగ్ పర్సం
Read More












