Telangana

మా పథకాలే మళ్లీ గెలిపించాయి : సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్

ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్లే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ విజయం  సాధించింది.  లాడ్లీ స్కీమ్ ప్రజల

Read More

అంచనాలు తప్పిన ఎగ్జిట్ పోల్స్

రాయ్​పూర్: చత్తీస్​గఢ్​లో ఎగ్జిట్ పోల్ అంచనాలు తారుమారయ్యాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్​లో బీజేపీ, చత్తీస్​గఢ్, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తాయని

Read More

తెలంగాణాలో నలుగురు ఎమ్మెల్సీల గెలుపు

అసెంబ్లీ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్సీలు విన్ అయ్యారు. మహబూబ్ నగర్ లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగ

Read More

మామ మ్యాజిక్!.. మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో బీజేపీ ఘన విజయం

163 అసెంబ్లీ స్థానాల్లో వికసించిన కమలం 66 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి పెరిగిన 50 సీట్లు భోపాల్: మధ్యప్రదే

Read More

దక్షిణంలో కాంగ్రెస్​ ధూంధాం.. 3 ఉమ్మడి జిల్లాల్లోనే 32 సీట్లలో గెలుపు

ఖమ్మం, వెలుగు :  తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్​ అధికారంలోకి రావడంలో దక్షిణ తెలంగాణ జిల్లాలు కీలకంగా మారాయి. రాష్ట్రంలో మొత్తం వచ్చిన సీట్లలో సగం స

Read More

ఎంపీపీ చేతిలో మంత్రి ఓడిండు!

   వనపర్తిలో కాంగ్రెస్​ అభ్యర్థి మేఘా రెడ్డి చేతిలో నిరంజన్​రెడ్డి పరాజయం వనపర్తి, వెలుగు : ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుడంటే ఇదే! &

Read More

రాజస్థాన్ యోగి.. బాబా బాలక్ నాథ్

జైపూర్: రాజస్థాన్ ‘యోగి ఆదిత్యనాథ్’గా పేరు పొందిన బాబా బాలక్ నాథ్ (39) కూడా అనూహ్యంగా సీఎం రేసులో లైమ్ లైట్ లోకి వచ్చారు. ఆల్వార్ నుంచి ఎం

Read More

పాతబస్తీ మజ్లిస్​దే.. ఏడు సీట్లను నిలుపుకున్న ఎంఐఎం

మొత్తం 9 స్థానాల్లో పోటీ చేయగా, రెండు చోట్ల ఓటమి హైదరాబాద్‌, వెలుగు :  పాతబస్తీలో మజ్లిస్ పార్టీ మరోసారి ఆధిపత్యాన్ని చాటుకుంది. ఓల్

Read More

చత్తీస్​గఢ్ బీజేపీదే.. 2018తో పోలిస్తే కాషాయ పార్టీకి భారీగా పెరిగిన సీట్లు

రాయ్​పూర్: చత్తీస్​గఢ్ ఓటర్లు కాంగ్రెస్​కు షాక్ ఇచ్చారు. బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించారు. ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ అసెంబ్లీ

Read More

షాద్ నగర్ వాసులకు స్వేచ్ఛ వచ్చింది : చౌలపల్లి ప్రతాప్ రెడ్డి

షాద్ నగర్ , వెలుగు: ఇన్నాళ్లు అరాచక పాలన కొనసాగిన షాద్​నగర్​ వాసులకు నేడు  స్వేచ్ఛ వచ్చిందని  మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత చౌలపల్లి ప్రతాప్

Read More

తెలంగాణ ప్రజల మద్దతుకు ధన్యవాదాలు : మోదీ, అమిత్ షా

తెలంగాణలో బీజేపీకి ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు. గత కొన్నేండ్లుగా మాకు మద్దతు పెరుగుతూనే ఉంది. ఈ సరళి రాబోయే కాలంలో కూడా కొనసాగుతుంది. తెలంగాణతో మా బంధం

Read More

తెలంగాణలో నియంత పాలన అంతం : దిడ్డి సుధాకర్

బషీర్​బాగ్, వెలుగు: తెలంగాణలో నియంత పాలన అంతమై  ప్రజాస్వామ్యం ప్రాణం పోసుకోవడం శుభపరిణామని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాక

Read More

సిటీలో పడిపోయిన బీజేపీ గ్రాఫ్

గోషామహల్​లోనే రాజాసింగ్ గెలుపు      అన్ని చోట్ల ఓటమి చెందిన పార్టీ అభ్యర్థులు     ఈసారి పెరిగిన ఓటింగ్ పర్సం

Read More