Telangana

ప్రజా తీర్పును అంగీకరిస్తున్నం : తలసాని శ్రీనివాస్ యాదవ్

సికింద్రాబాద్, వెలుగు: తెలంగాణ జనం మార్పును కోరుకున్నారని.. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి అవకాశమిచ్చారని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యా

Read More

కొత్త ప్రభాకర్​ రెడ్డికి కలిసొచ్చిన సింపతీ

    దుబ్బాకలో భారీ మెజార్టీతో గెలిచిన బీఆర్​ఎస్​ అభ్యర్థి      ఓడిపోయిన బీజేపీ సిట్టింగ్​ ఎమ్మెల్యే రఘునందర్​

Read More

సుపరిపాలనకు జనం జై కొట్టారు : -ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్

సుపరిపాలనకు, అభివృద్ధికి జనం జై కొట్టారు. ప్రజా తీర్పును స్వాగతిస్తున్నాం. మధ్యప్రదేశ్​, రాజస్థాన్​, చత్తీస్​గఢ్ ప్రజలకు థ్యాంక్స్​చెబుతున్నా. వాళ్ల మ

Read More

మోదీపై నమ్మకానికి నిదర్శనం : బీజేపీ నేత అశ్విని వైష్ణవ్

మధ్యప్రదేశ్‌‌, రాజస్థాన్, ఛత్తీస్‌‌గఢ్‌‌లో  బీజేపీ సాధించిన విజయం ప్రధాని మోదీ హామీలపై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శ

Read More

మోదీ ర్యాలీలే గెలిపించినయ్..

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్​గఢ్​లో బీజేపీ భారీ మెజార్టీ తో గెలిచింది. మోదీ 3 రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. భారీ ర్యాలీలు,

Read More

సింగరేణిలో కాంగ్రెస్ ​క్లీన్​స్వీప్..8 మంది సిట్టింగ్ ​ఎమ్మెల్యేలు ఔట్​

    ఏడు చోట్ల హస్తం, మరో చోట సీపీఐ గెలుపు      కోల్​బెల్ట్​ ఓటర్ల మద్దతు ‘చేతి’కే.. జయశంకర్ భ

Read More

కమల్‌‌‌‌‌‌‌‌నాథ్ కథ ముగిసిట్లేనా?.. పైబడిన వయసు.. మళ్లీ దెబ్బకొట్టిన ఓటమి

భోపాల్: 77 ఏండ్ల వయసు.. బహుశా ఇవే చివరి ఎన్నికలు కావచ్చు.. ఎలాగైనా గెలవాలని.. మరోసారి ముఖ్యమంత్రి కావాలని గట్టిగా ప్రయత్నించారు. కానీ అనుకున్నవేవీ జరగ

Read More

మోదీ చరిష్మా మళ్లీ రుజువైంది : మహారాష్ట్ర సీఎం ఏక్‌‌‌‌నాథ్ షిండే

ముంబై: ప్రధాని మోదీ దేశంలోని ప్రతి వ్యక్తి మనసులో  ఉన్నారని మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్​ షిండే పేర్కొన్నారు. చత్తీస్‌‌‌‌గఢ్, రాజ

Read More

భువనగిరిలో 40 ఏండ్ల తర్వాత కాంగ్రెస్​ విన్

హైదరాబాద్, వెలుగు :  భువనగిరి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్​పార్టీ 40 ఏండ్ల తర్వాత పాగా వేసింది. భువనగిరి నియోజకవర్గం 1952లో  ఏర్పడగా.. ఇక్కడి

Read More

కాంగ్రెస్ గెలుపుపై సంబురాలు

ఓయూ,వెలుగు: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందడంతో ఓయూ ఆర్ట్స్​కాలేజీ వద్ద జేఏసీ నేతలు సంబరాలు చేశారు. ఓయూ జేఏసీ చైర్మన్ ఓరుగంటి కృష్

Read More

చౌహాన్​కు లక్ష మెజార్టీ.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఘన విజయం

కేంద్రమంత్రుల్లో ఇద్దరు గెలుపు, ఒకరికి ఓటమి రాష్ట్ర మంత్రుల్లో కొందరు పరాజయం ఇండోర్: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బుద్నీ నియోజకవర్గ

Read More

మిజోరంలో డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు.. పటిష్ట భద్రతా ఏర్పాట్లు

ఐజ్వాల్​: మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం జరగనుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. అధికారపార్టీ ఎంఎన్​ఎఫ్​, జెడ్​పీఎం, కాంగ్రెస్​మధ్య

Read More

56 ఏండ్ల తర్వాత నర్సంపేటలో కాంగ్రెస్​ గెలుపు

నర్సంపేట, వెలుగు : వరంగల్‌‌‌‌ జిల్లా నర్సంపేటలో 56 ఏండ్ల  తర్వాత కాంగ్రెస్‌‌‌‌ గెలవడంతో ఆ పార్టీ శ్రేణుల్

Read More