Telangana

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళా కానిస్టేబుల్ మృతి

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన  ఓ మహిళా కానిస్టేబుల్ చికిత్స పొందుతూ మృతి చెందింది.  ఈ  ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.  

Read More

భద్రాద్రి సీపీఐలో భారీ కుదుపు

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం సీపీఐలో భారీ కుదుపులు ఏర్పడ్డాయి. ఆ పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, సీనియర్​ లీడర్​ రావులపల్లి రాంప్రసాద్​, పార్టీ

Read More

మళ్లీ చాన్స్​ ఇవ్వండి.. మరింత అభివృద్ధి చేస్తా : మెచ్చా నాగేశ్వరావు

చండ్రుగొండ, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో  తనకు ఓట్లు వేసి రెండోసారి  గెలిపిస్తే చండ్రుగొండ మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అశ్వారావుపేట

Read More

ఆ మాత్రం చూసుకోనక్కర్లే.. చట్నీలో బొద్దింక

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన ఓ ఘటన ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. కొత్త బస్టాండ్ ముందున్న జనప్రియ హోటల్లో సర్వ్ చేసిన చట్నీలో బొద్దింక రావ

Read More

కొత్తగూడెంలో సీపీఐ గెలుపు ఖాయం : కూనంనేని సాంబశివరావు

పాల్వంచ రూరల్, వెలుగు : కొత్తగూడెంలో సీపీఐ గెలుపు ఖాయమని, ఏ శక్తి అడ్డుకోలేదని అభ్యర్థి కూనంనేని సాంబశివరావు చెప్పారు.  శుక్రవారం పాల్వంచ మండలంలో

Read More

బాలానగర్లో 15 రోజులుగా భగీరథ నీళ్లు బంద్

బాలానగర్ , వెలుగు: మిషన్  భగీరథ నీళ్లు రాకపోవడంతో మండలకేంద్రంలోని ప్రజలు తిప్పలు పడుతున్నారు. మండల కేంద్రంలోని రింగ్ రోడ్డు ప్రాంతంలో 15 రోజులుగా

Read More

అనిరుధ్​కు అండగా ఉండండి : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

జడ్చర్ల టౌన్, వెలుగు: కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి జనంపల్లి అనిరుధ్​రెడ్డికి నియోజకవర్గ ప్రజలు అండగా ఉండాలని టీపీసీసీ స్టార్​ క్యాంపెయినర్​ కోమటిరెడ్డి

Read More

ఎన్నికల పరిశీలకుడిగా మిశ్రా

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మహబూబ్ నగర్  జిల్లా ఎన్నికల పరిశీలకుడిగా సంజయ్ కుమార్  మిశ్రాను ఎన్నికల సంఘం నియమించింది. జిల్లాలోని మహబూబ్

Read More

అబండెన్స్ ఇన్ మిల్లెట్స్‌.. గ్రామీ 2024కి మోదీ సాంగ్ నామినేట్

గాయకులు ఫాలు, గౌరవ్ షాతో పాటు ప్రధాన మంత్రి మోదీ కలిసి పాడిన 'అబండెన్స్ ఇన్ మిల్లెట్స్' సాంగ్ బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ కేటగిరీ క

Read More

మంద జగన్నాథంతో సంపత్ కుమార్​ భేటీ

మానవపాడు, వెలుగు: అలంపూర్  నియోజకవర్గంలో తేనేటి విందు రాజకీయాలు కలకలం రేపుతున్నాయి. మాజీ ఎంపీ, ఢిల్లీలో అధికార ప్రతినిధి మంద జగన్నాథంతో ఏఐసీసీ సె

Read More

బీసీలు ఏకం కావాలి : డీకే అరుణ

గద్వాల, వెలుగు: రాష్ట్రంలో బీసీలు ఏకం కావాలని, బీఆర్ఎస్, కాంగ్రెస్  పార్టీ అభ్యర్థులను ఓడించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కోరారు. బీ

Read More

బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం : ఏపీ జితేందర్​రెడ్డి

మక్తల్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్​రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం

Read More

ఆదిలాబాద్లో చివరి రోజు నామినేషన్ల జోరు

ఆదిలాబాద్​టౌన్, వెలుగు:  ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో చివరి రోజు నామినేషన్లు  భారీగా దాఖలయ్యాయి. ఆదిలాబాద్​లో కాంగ్రెస్​ సీని యర్​ నాయకుడు, ది

Read More