Telangana
అక్టోబర్ 27న తెలంగాణకు అమిత్ షా... సూర్యాపేటలో సభ
తెలంగాణ ఎన్నికల ప్రచారంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది బీజేపీ. 119 నియోజకవర్గాల్లో సభలకు ప్లాన్ చేస్తోంది. 2023 అక్టోబర్ 27వ తేదీన కేంద్ర హోంమంత్రి
Read Moreతెలంగాణలో మొదలైన చలి... గజగజ వణుకుతున్న జనం
తెలంగాణలో చలి మొదలైంది. మొన్నటివరకు పగలు, రాత్రి ఉక్కపోతతో అల్లాడిపోయిన జనం ఇప్పుడు చలితో గజగజ వణుకుతున్నారు . నైరుతి రు
Read Moreవచ్చే పదేళ్లలో తెలంగాణకు సీఎం అవుతా : జగ్గారెడ్డి
సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే పదేళ్లలో తెలంగాణకు సీఎం అవుతానని చెప్పారు. విజయదశమి ఉత్సవాల్లో భాగ
Read Moreకాంగ్రెస్ సునామీలో బీఆర్ఎస్ కొట్టుకుపోవడం ఖాయం : ఉత్తమ్ కుమార్ రెడ్డి
కాంగ్రెస్ సునామీలో బీఆర్ఎస్ కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు ఆ పార్టీ సీనియర్ నేత, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. హుజూర్ నగర్ వ్యవసాయ మార్కెట్ క
Read Moreదమ్ముంటే కేసీఆర్ కామారెడ్డిలో అడుగుపెట్టాలి : షబ్బీర్ అలీ
సీఎం కేసీఆర్ కు దమ్ముంటే కామారెడ్డిలో అడుగుపెట్టాలన్నారు మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ. తనపై చేస్తున్న దుష్పరచారాన్ని ఆపాలని ఓ వ
Read Moreవెయ్యేండ్ల నాటి భువనగిరి కోట ..ఓసారి చూసోద్దామా
అడ్వెంచర్ ట్రిప్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఎంతలా అంటే అలాంటి ప్లేసెస్ కి మళ్లీ మళ్లీ వెళ్లాలి అనిపించేంత. వీకెండ్ లో థ్రిల్లింగ్ ఎక్స్ ప
Read Moreప్రగతి భవన్లో ఘనంగా విజయదశమి వేడుకలు
ప్రగతి భవన్లో ఘనంగా విజయదశమి వేడుకలు జరిగాయి. దసరా పండుగను పురస్కరించుకుని ప్రగతి భవన్లోని నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయంలో స
Read Moreబైంసాలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ .. 500 మంది రాజీనామా
నిర్మల్ జిల్లా బైంసాలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ తో పాటు పలువురు జెడ్పీటీసీ ,ఎంపీపీలు, సర్పంచులు ఆ పార్టీకి &
Read Moreబీజేపీకి అవకాశం ఇవ్వండి.. బంగారు తెలంగాణ చేసి చూపిస్తం : రాజాసింగ్
బంగారు తెలంగాణ అని చెప్పి సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేశారని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. బంగారు తెలంగాణ అని చెప్పి రాష్ట్ర
Read Moreబీఎండబ్ల్యూ కారు కిటికీని పగులగొట్టి రూ.13 లక్షలు దోచుకెళ్లారు
బెంగళూరులో పట్టపగలు చోరీలో బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు పార్క్ చేసిన బీఎండబ్ల్యూ కారు కిటికీని పగులగొట్టి రూ.13 లక్షల నగదును అపహరించారు. ఈ ఘటన
Read Moreమీ టేస్ట్ నిలిచే ఉంటుంది : వాఘ్ బక్రీ టీ ఓనర్ దేశాయ్ కన్నుమూత.. 49 ఏళ్లకే..
వాగ్ బక్రీ టీ గ్రూప్ యజమాని, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ కన్నుమూశారు. బ్రెయిన్ హెమరేజ్తో కొన్ని రోజులు వెంటిలేటర్పై ఉన్న ఆయన.. అక
Read Moreడ్యాన్స్ చేస్తే గుండెపోటు వస్తుందా.. ఇటీవలి మరణాల వెనుక దాగిన రహస్యమిదే
టెన్షన్ గా ఉన్నారా డాన్స్ చేయండి.. ఆందోళనగా ఉన్నారా డాన్స్ చేయండి.. బీపీ పెరుగుతుందా డాన్స్ చేయండి.. కోపం వస్తుందా డాన్స్ చేయండి.. ఇన్నాళ్లు చెప్పిన..
Read Moreకబడ్డీ ఆటగాడిపై కాల్పులు.. పరిస్థితి విషమం
పంజాబ్లోని మోగా జిల్లాలో ధుల్కోట్ రాన్సిన్ గ్రామంలో హర్విందర్ సింగ్ అనే కబడ్డీ ప్లేయర్పై దాడి జరిగింది. సీసీటీవీ ఫుటేజీలో రికార్డయిన దృశ్య
Read More












