Telangana
పని చేసిన ఇంట్లో చోరీ.. ఇద్దరు మహిళలు అరెస్ట్
47 తులాల బంగారం స్వాధీనం మెహిదీపట్నం, వెలుగు : వృద్ధురాలి ఇంట్లో 47 తులాల బంగారు నగలను దోచుకుని పారిపోయిన నిందితులను అరెస్టు చేసిన ఘటన హూమాయన్
Read Moreప్రభుత్వ పనితనానికి, ప్రతిపక్షాల చిత్తశుద్ధికి పరీక్ష
కొంత కాలం క్రితం మేడిగడ్డ పంప్ హౌస్ సేఫ్టీ వాల్ వరదలను తట్టుకోలేక కూలిపోయింది. 12 బాహుబలి మోటర్లు పాడైనయి. అందులో 6 మోటర్లు పనికిరాకుండా ధ్వంసమైనాయన
Read Moreహైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురికి గాయాలు
పంజగుట్ట,వెలుగు: ఇంటిపై బట్టలు ఆరేస్తుండగా హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మహిళలకు గాయాలైన సంఘటన బోరబండ పోలీసు స్టేషన్పరిధిలో జరిగింది. బో
Read Moreనిజామాబాద్ జిల్లా కాంగ్రెస్లో అలకలు
బోధన్లో తిరుగుబాటు స్వరం కొత్తవాళ్లకు టికెట్లివ్వడంపై నారాజ్ ఇంకా పెండింగ్లో రెండు స్థానాలు నిజామాబాద్, వెలుగు: జిల్ల
Read Moreతుమ్మిళ్ల లిఫ్ట్ నిలిచిపోవడంతో ఎండుతున్న పంటలు
మానవపాడు, వెలుగు: తుమ్మిళ్ల లిఫ్ట్ 15 రోజుల కింద ఆఫ్ కావడంతో సాగునీరు లేక మిర్చి, పత్తి పంటలు ఎండిపోతున్నాయి. రైతులు ఇబ్బందులు పడుతుండగా, ఎమ్మెల
Read Moreబీజేపీ అధికారంలోకి వస్తే బీసీ సీఎం అయితడు : రఘునందన్ రావు
తొగుట, (దౌల్తాబాద్) వెలుగు: తెలంగాణలో బీజేపీ అధికారంలో వస్తే బీసీ వ్యక్తే సీఎంగా వుంటాడని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు చెప్పారు. సిద్దిపేట జిల్లా ద
Read Moreపసికందులే సమిధలు
ప్రపంచ దేశాల యుద్ధాల్లో అమానుషంగా బలవుతున్నవారిలో పసిపిల్లలే ఎక్కువ. మొన్నటికి మొన్న ఉక్రెయిన్పై రష్యా దాడుల్లో ఆహుతైన వేలాదిమ
Read Moreబీఆర్ఎస్కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం : మైనంపల్లి హన్మంతరావు
మల్కాజ్గిరి ఎమ్మెల్యే హనుమంతరావు చిలుముల సుహాసినిరెడ్డి, శేషసాయిరెడ్డితో భేటీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని వారికి ఆహ్వానం కౌడిపల్లి, వెల
Read Moreకారులోంచి మంటలు.. తప్పిన ప్రమాదం
తాండూరులో ఘటన వికారాబాద్, వెలుగు : తాండూరు టౌన్ లో కారులో నుంచి మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా వచ్
Read Moreసిటీలో ఉత్సాహంగా విజయదశమి (దసరా) వేడుకలు
సిటీలో విజయదశమి (దసరా) వేడుకలను ప్రజలు ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. పండితులు శమి పూజలు నిర్వహించారు. జమ్మ
Read Moreపార్టీలు మారాల్సిన అవసరం నాకు లేదు : గుత్తా సుఖేందర్ రెడ్డి
తాను ఏ పార్టీలో ఉన్నా పార్టీ నిర్ణయాలకే కట్టుబడి ఉన్నానని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తన నివాసంలో ఏర్పాట
Read Moreబీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం?
ఈ నెల 27న చేరిక చేవెళ్ల, వెలుగు : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం ఈ నెల 27వ ఉదయం 11&
Read Moreబీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నామినేషన్లు వద్దు
జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ ప్రకటన హైదరాబాద్, వెలుగు: అధికార బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్లు వేయాలని సొసైటీ సభ్యుల
Read More











