Telangana

కాంగో నదిలో బోటుకు మంటలు.. 16 మంది మృతి

కిన్షాసా: కాంగో నదిలో ప్యాసింజర్లతో వెళుతున్న బోటులో  మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 16 మంది చనిపోయినట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. 11 మందిని కా

Read More

మణిపూర్ సంక్షోభం నుంచి మోదీ తప్పించుకోలేరు : జైరాం రమేశ్

న్యూఢిల్లీ: మణిపూర్  సంక్షోభం నుంచి ప్రధాని మోదీ తప్పించుకోలేరని కాంగ్రెస్‌‌ పార్టీ హెచ్చరించింది. ఈ వ్యవహారంలో మోదీ ప్రభుత్వం వ్యవహరిస

Read More

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో క్వాలిటీ, సేఫ్టీ ఏమైంది? : ఆర్‌‌ఎస్ ప్రవీణ్ కుమార్

కాగజ్‌ నగర్, వెలుగు: ఇంజినీర్ అవతారమెత్తి రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి గొప్పగా కట్టిన కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిపోవడంపై సీఎం కేసీఆర్ సమాధాన

Read More

క్యారీ బ్యాగ్ కు రూ.20 వసూలు.. ఐకియాకు 3 వేల ఫైన్

బెంగళూరు: ​షాపింగ్ ​చేసిన తర్వాత ఓ కస్టమర్ ​నుంచి క్యారీ బ్యాగ్ కోసం రూ.20 వసూలు చేసిన బెంగళూరు ఐకియా స్టోర్ కు ​కోర్టు రూ.3 వేల ఫైన్​ వేసింది.​ బెంగు

Read More

ఎదురెదురుగా ఢీకొన్న కారు, ట్రక్కు.. 8 మంది మృతి

తమిళనాడులో ఘటన రాంచీలో కారు నదిలో పడి ఐదుగురు.. చెన్నై/ రాంచి: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా కారు ట

Read More

కొడుతూ తీస్కెళ్లినా మంచిగనే చూస్కున్నరు

హమాస్ చెర నుంచి విడుదలైన మహిళల వెల్లడి గాజా: హమాస్ మిలిటెంట్ల చెర నుంచి మరో ఇద్దరు బందీలు విడుదలయ్యారు. సోమవారం రాత్రి ఇజ్రాయెల్​కు చెందిన యోచ

Read More

మణిపూర్​ హింస విదేశీ శక్తుల పనే! : ఆరెస్సెస్ ​చీఫ్ ​మోహన్ ​భగవత్

నాగ్​పూర్: మణిపూర్ హింసాకాండ వెనుక విదేశీ శక్తుల ప్రమేయం ఉందని ఆరెస్సెస్ చీఫ్ మోహన్​ భగవత్​అన్నారు. దసరా సందర్భంగా నాగ్​పూర్​లోని ఆరెస్సెస్ ప్రధాన కార

Read More

కేసీఆర్ కుటుంబం.. దొంగల ముఠా : మహేశ్ కుమార్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనకు ప్రజలు చరమగీతం పాడతారని, వచ్చేది కాంగ్రెస్ సర్కారేనని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ధీమా

Read More

పొత్తులు, పోటీపై టీడీపీ నేతల్లో సందిగ్ధత.. నేడు రాజమండ్రికి తెలుగు తమ్ముళ్లు

నేడు రాజమండ్రికి తెలుగు తమ్ముళ్లు జైలులో ములాఖత్ కోసం ప్రయత్నాలు మూడు రోజుల పాటు అక్కడే ఉండే ఆలోచన బాబు ఓకే అంటేనే అసెంబ్లీ ఎన్నికల బరిలో అభ్

Read More

మురళీ ముకుంద్, ఆయన కొడుకు​ అరెస్ట్

పంజాగుట్ట, వెలుగు:  ఓ మహిళపై అత్యాచారం కేసులో నిందితుడైన జూబ్లీహిల్స్​ పబ్లిక్​స్కూల్​మాజీ చైర్మన్ మురళీ ముకుంద్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఇటీ

Read More

అక్టోబర్ 28 వరకు ఓటర్ అవేర్​నెస్ ప్రోగ్రామ్

జాగో తెలంగాణ ఫోరం నిర్ణయం హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు జాగో తెలంగాణ ఫోరం ఏర్పాటయ్

Read More

ఇంటింటికి తిరిగి మహిళలకు బొట్టు పెట్టి కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం

సికింద్రాబాద్, వెలుగు: సనత్‌ నగర్​ నియోజకవర్గ కాంగ్రెస్​ అభ్యర్థి  డాక్టర్​ కోట నీలిమ మంగళవారం నియోజకవర్గ పరిధిలోని పలు ఆలయాలను దర్శించుకొని

Read More

రేపు బీజేపీ సెకండ్​ లిస్ట్.. 30 నుంచి 35 మందితో రిలీజ్​ చేసే చాన్స్​

హైదరాబాద్​, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ గురువారం విడుదల చేసే అవకాశం ఉంది. 30 నుంచి 35 మందితో సెకండ్ లిస్ట్ ఉ

Read More