Telangana
కేసీఆర్, మోదీ కలిసి సింగరేణిని అదానీకి అమ్మాలని చూశారు : రాహుల్ గాంధీ
తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. బీజేపీకి ఓటేస్తే బీఆర్ఎస్ కు వేసినట్టేనని చెప్పారు. పెద్దపల్ల
Read Moreజనానికి శుభవార్త : వచ్చే 2 నెలలు ధరలు పెరిగేది లేదంట..!
ఈ పండుగ సీజన్లో నిత్యావసర ఆహార పదార్థాల ధరలు స్థిరంగా ఉంటాయని కేంద్ర ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు. ప్రస్తుత 2023-24 మార్కెటింగ్ సంవత్స
Read Moreఇంత కసిగా చనిపోవటం ఏంటయ్యా : సిటీలోని ఫ్లైఓవర్ కు ఉరేసుకున్న వ్యక్తి
మహారాష్ట్రలోని జాల్నాకు చెందిన ఓ వ్యక్తి అక్టోబర్ 19న తెల్లవారుజామున మరాఠా కమ్యూనిటీ రిజర్వేషన్ల కోసం బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని ఫ్లైఓవర్&zw
Read Moreరాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తేస్తారా.. ఆయనకే తిరిగి టికెట్ ఇస్తారా?
హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేస్తారా..? ఆయనకే తిరిగి టికెట్ దక్కుతుందా..? అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఈ నియోజకవర్గం
Read Moreరేపు (అక్టోబర్ 20) రాహుల్ గాంధీ టూర్లో స్వల్ప మార్పు
తెలంగాణలో రాహుల్ గాంధీ టూర్ లో స్వల్ప మార్పులు జరిగాయి. 2023 అక్టోబర్ 20వ తేదీన ఆర్మూర్ సభలో రాహుల్ గాంధీ మొదటి విడత బస్సుయాత్ర ముగియనుంది. ఢిల్లీలో ర
Read Moreరాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరిన రేవూరి ప్రకాష్ రెడ్డి
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్ ఆయన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆ
Read Moreజీర్ణించుకోలేని నెటిజన్లు : ఒక్క రోజులో అద్దె ఇల్లు ఎలా దొరికిద్ది.. టూ మచ్ ఇది
బెంగుళూరులోని అద్దెదారులు అద్దె ఇళ్ల కోసం ఎంత కష్టపడతారో.. వారు ఎదుర్కొంటున్న కష్టాలు, సవాళ్ల గురించి వినడం ఇంటర్నెట్లో సాధారణంగా కనిపించేదే. కా
Read Moreడబ్బులకు టికెట్లు అమ్ముకున్నడు.. రేవంత్ రెడ్డిపై ఈడీకి ఫిర్యాదు
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఈడీకి ఫిర్యాదు చేశారు గద్వాల్ కాంగ్రెస్ బహిష్కృత నేత కురువ విజయ్ కుమార్. రేవంత్ టికెట్లు అమ్ముకుని డబ్బులు ద
Read More2024లో జరిగే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయను : ఎన్సీపీ అధినేత శరద్ పవార్
వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను పార్టీ నేతలు కోరడంతో తన నిర్ణయాన్ని ప్రకటించారు. అక్టోబర్ 19న
Read Moreయూట్యూబర్లకు ఎంట్రీ లేదా.. ఏం మాట్లాడున్నారండీ మీరు
పశ్చిమ బెంగాల్లో నవరాత్రి దుర్గా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గా పండల్ల్స్ కు ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. ఈ క్రమంలో ఈ నవర
Read Moreమేకిన్ ఇండియా.. భారత్ లో గూగుల్ పిక్సెల్ ఫోన్ల తయారీ
గూగుల్ తన పిక్సెల్ స్మార్ట్ఫోన్లను భారతదేశంలో తయారు చేయనున్నట్టు వెల్లడించింది. మేకిన్ ఇండియాలో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రక
Read Moreఇబ్రహీంపట్నం డబుల్ మర్డర్ కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు కీలక తీర్పు
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇబ్రహీంపట్నం డబుల్ మర్డర్ కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ముగ్గురు (మట్టారె
Read MoreGood Health : పచ్చళ్లు తింటే ఆరోగ్యమా.. ఎలాంటి లాభాలు ఉంటాయి..!
సాధారణంగా ఊరగాయలనగానే నోరూరిపోతుంటుంది. వేడి వేడి అన్నం లో కొద్దిగా పచ్చడి వేసి కలుపుకుని తింటే ఆ రుచే వేరు. ఆవకాయ, మాగాయ, గోంగూర ఎన్నో రకాల ఊరగ
Read More












