Telangana
పదో తరగతి పేపర్ లీక్ దోషులను శిక్షించాల్సిందే : వైఎస్ షర్మిల
పదో తరగతి పేపర్ లీక్ దోషులను శిక్షించాల్సిందేనని వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు. కానీ టెన్త్ క్లాస్ పేపర్ లీక్ దర్యాప్తు
Read Moreఏప్రిల్ 8న బీఆర్ఎస్ ఆందోళనలు.. అదే రోజు మోడీ పర్యటన
రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారనుంది రాజకీయం. ఏప్రిల్ 8న ప్రధాని మోడీ హైదరాబాద్ లో పర్యటించనున్నారు. సికింద్రాబాద్ లో రెండో వంద
Read Moreగాల్లో ఎగురుతున్న విమానంలో పాము.. ఆ తర్వాత ఏం జరిగింది
హైజాకర్లు విమానాల్ని హైజాగ్ చేసి, స్వాధీనం చేసుకున్నారన్న వార్తలను ఎన్నో చూసి, విని ఉంటాం. అలాంటిది ఓ జంతువు ప్రవేశిస్తే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆ
Read Moreఆసియా దేశాలలో మాంసం కోసం ఏడాదికి 30 మిలియన్ కుక్కల్ని చంపుతున్నరు
భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాల్లోని ప్రజలు మాంసాహారాన్ని తింటారు. ఆసియా, ఐరోపాలోని దేశాలు మాంసాహారానికి ప్రసిద్ధి చెందాయి. కానీ ఒక దేశంలో మాత్ర
Read Moreపేపర్ తన నుంచే లీకైందని విద్యార్థిని డిబార్ చేసిన అధికారులు
ఓ వైపు పదో తరగతి పశ్నా పత్రాల లీకేజీ వ్యవహారం సంచలనం సృష్టిస్తుంటే.. మరో పక్క పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ విద్యార్థిని లీకేజీకి కారణం అతడే అని ఆరోపిస్తూ
Read Moreపబ్లిక్ లోకి వచ్చాక లీక్ ఎట్లవుతది?.. హైకోర్టు ప్రశ్న
10వ తరగతి క్వశ్చన్ పేపర్ పబ్లిక్ డొమైన్లోకి వచ్చాక అది లీకేజ్ ఎలా అవుతుందని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అసలు బండి
Read Moreబీసీ గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
బీసీ గురుకులాల్లో 6,7,8 తరగతులు, ఇంటర్, డిగ్రీలో ఉన్న ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిభా పూలే గురుకుల విద్యాసంస
Read MoreRain in Hyderabad : హైదరాబాద్లో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం
హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షంతో పాటు వడగళ్ల వాన కురుస్తోంది. ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, దిల్షుక్ నగర్, మలక
Read Moreబర్త్ డే విషెస్ ఫ్రీ, పనికి రానివి కూడా.. నన్ను ఎవరూ విష్ చేయకండి : ఆర్జీవీ
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ, కీలక, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రెండింగ్ లో నిలిచే సెన్సేషన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఓ ఆసక్తికర ట్వీట్
Read Moreగురుకుల పాఠశాలలో కరోనా కలకలం
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలలో కరోన కలకలం రేపింది. పాఠశాలలో మొత్తం 15 మంది విద్యార్థులకు కరోన పాజిటివ
Read More‘మీకు అంత అర్జెంట్ అయితే ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్లండి’.. ప్రభుత్వ ఆసుపత్రిల్లో నిర్లక్ష్యం
వనస్థలిపురంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్య బయట పడింది. డాక్టర్లు ఇచ్చిన నిర్లక్ష్యపు వైఖరికి అసంతృప్తి వ్యక్తం చేసిన పేషెంట్లు హాస్
Read Moreకోడి కూర తినలేదని.. కొడుకును చంపాడు
కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో కోడి కూర రుచి చూడలేదని ఓ తండ్రి, కొడుకుని హత్య చేశాడు. ఇంట్లో చేసిన వంటకం రుచి చూడలేదని ఓ తండ్రి కోపంతో కన్న కొ
Read Moreప్రధాని మోదీ హైదరాబాద్ టూర్ షెడ్యూల్
ప్రధాని మోడీ ఏప్రిల్ 8వ తేదీ శనివారం హైదరాబాద్ లో పర్యటించనున్నారు. శనివారం ఉదయం 11:30 నిమిషాలకు ప్రత్యేక విమానంలో బేగంపేట్ విమానాశ్రయానికి చేరుక
Read More












