Telangana
వీసీ చాంబర్ను ముట్టడించినందుకు 13 మంది కేయూ స్టూడెంట్లపై కేసులు
వీసీ చాంబర్ను ముట్టడించినందుకు ఫిర్యాదు చేసిన రిజిస్ట్రార్ రెండు రోజుల కిందట 11 మంది అరెస్ట్ గతంలో ఫీజుల పెంపుపై కేయూ
Read Moreనిందితుల చేతికి మాస్టర్ క్వశ్చన్ పేపర్స్.. ఆరు ఎగ్జామ్స్కు సంబంధించి 15 పేపర్లు లీక్
ఆరు ఎగ్జామ్స్కు సంబంధించి 15 పేపర్లు లీక్ మాస్టర్ పేపర్లలో ప్రశ్నలతో పాటు జవాబులు షమీమ్, రమేశ్, సురేశ్ విచారణలో కీలక వివరాలు వెలుగులోకి.
Read Moreహైదరాబాద్ ఇడ్లీ లవర్.. ఏడాదిలో రూ.6 లక్షల ఇడ్లీలు ఆర్డర్
‘ప్రపంచ ఇడ్లీ దినోత్సవం’ సందర్భంగా లెక్కలు విడుదల టాప్ సేల్స్ కలిగిన బ్రేక్ఫాస్ట్గా మస
Read Moreప్రొటీన్లతో గుండె కణాలకు రిపేర్.. ఎలుకలపై అమెరికా సైంటిస్టుల ప్రయోగం సక్సెస్
న్యూఢిల్లీ: హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు గుండెలోని కండరాల్లో ఉండే కొన్ని కణాలు దెబ్బతింటాయి. సకాలంలో చికిత్స అందకుంటే అవి శాశ్వతంగా చచ్చుబడిపోయి ప్రాణాలక
Read Moreకలుషితమవుతున్న జలాలు.. తగ్గిపోతున్న ఆక్సిజన్ లెవల్స్
పొల్యూషన్ బారిన రాష్ట్రంలోని 9 నదులు అత్యంత కలుషిత రివర్గా మూసీ రెండు, మూడు, నాలుగు స్థానాల్లో గోదావరి, మానేరు, నక్కవాగు
Read Moreతలసరి ఆదాయంలో తెలంగాణ టాప్
హైదరాబాద్, వెలుగు: తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ టాప్ ప్లేస్-లో ఉన్నది. 2022–23కి సంబంధించి రూ.3.08 లక్షలతో మొదటి స్థానంలో నిలిచింది. రూ.3.01
Read Moreరాములోరి పట్టాభిషేకం కోసం నేడు భద్రాచలానికి తమిళిసై
హైదరాబాద్, వెలుగు: భద్రాచలంలో శుక్రవారం నిర్వహించే శ్రీరామచంద్ర స్వామి పట్టాభిషేక కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై దంపతులు హాజరవుతున్నారు. గురువారం రాత్
Read Moreవిదేశీ పెట్టుబడుల్లో 7వ ప్లేస్లో తెలంగాణ
2019-2021 మధ్య వచ్చిన ఎఫ్డీఐలు రూ.28,260 కోట్లే తొలి మూడు స్థానాల్లో మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్
Read MorePm Modi : ఏప్రిల్ 8న సికింద్రాబాద్కు ప్రధాని మోడీ
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వేస్ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుపతికి వెళ్లే వేలాది మంది భక్తుల అవసరాలను తీర్చడాని
Read Moreకబేళాల్లోనే కోళ్లను కోయాలి.. చికెన్ షాపుల్లో కాదు : గుజరాత్ కోర్టు
కోళ్లను పౌల్ట్రీ షాపుల్లో కోయరాదని ఆదేశిస్తూ గుజరాత్ కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కబేళాలకు బదులుగా చికెన్ షాపుల్లో పౌల్ట్రీ పక్షులను వధించడాన్ని
Read MoreNo Bag Day : బకెట్లు, ఫ్రెషర్ కుక్కర్, షూ బాక్సులతో కాలేజీకి వెళ్తున్న విద్యార్థులు
విద్యార్థులు కళాశాలకు లేదా పాఠశాలకు మామూలుగా పుస్తకాలను బ్యాగుల్లో పెట్టుకుని వస్తారు. కానీ చెన్నైలోని ఓ కళాశాల విద్యార్థులు మాత్రం బుక్స్ ను లాండ్రీ
Read More'బలగం’ మొగిలయ్య అనారోగ్యంపై స్పందించిన హరీష్ రావు
'బలగం' సినిమాలో నటించి, అందర్నీ కంటతడి పెట్టించిన పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు మంత్రి హరీష్ రావు అండగా నిలిచారు. వీ6, వెలుగు వార్తా ఛానెల
Read Moreరెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్పై ముంబైలో కేసు నమోదు
గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబైలో కేసు నమోదయింది. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు ఈ కేసు నమోదయింది. జనవరి 29న ముంబైలోన
Read More












