హైదరాబాద్, వెలుగు: భద్రాచలంలో శుక్రవారం నిర్వహించే శ్రీరామచంద్ర స్వామి పట్టాభిషేక కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై దంపతులు హాజరవుతున్నారు. గురువారం రాత్రి మణుగూరు ఎక్స్ ప్రెస్ లో బయల్దేరి శుక్రవారం ఉదయం కొత్తగూడెం చేరుకుంటారు. భద్రాచలంలోని ఐటీసీ గెస్ట్ హౌజ్లో బస చేస్తారు. రాములోరి పట్టాభిషేకంలో పాల్గొన్న తర్వాత పర్ణశాలను సందర్శిస్తారు. శుక్రవారం రాత్రి కొత్తగూడెం నుంచి బయల్దేరి శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకుంటారు.
రాములోరి పట్టాభిషేకం కోసం నేడు భద్రాచలానికి తమిళిసై
- ఖమ్మం
- March 31, 2023
లేటెస్ట్
- రాష్ట్రంలో కాంగ్రెస్ 15 ఎంపీ సీట్లు గెలుస్తది
- కరువుపై బీఆర్ఎస్ తొండాట..
- ఎమ్మెల్సీ ఓటర్లకు గోల్డ్ కాయిన్స్
- శివసేనలో చేరిన గోవిందా 14 ఏండ్ల తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ
- పోటీ నుంచి తప్పుకున్న కడియం కావ్య
- కాంగ్రెస్లోకి కేకే, విజయలక్ష్మి
- తీన్మార్|CM Revanth - ఉప ఎన్నిక | కవిత జైలు జీవితం | KK - మేయర్ విజయలక్ష్మి | తెలంగాణ కరువు | 29/03/2024
- లంగల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు .... ముందే నేరం ఒప్పుకోవద్దు సార్ ..!!
- IPL 2024: వార్నర్, స్టబ్స్ పోరాటం వృధా.. ఢిల్లీపై రాజస్థాన్ థ్రిల్లింగ్ విక్టరీ
- గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
Most Read News
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- అడిగినంత ఇస్తేనే అన్ఫిట్ .. సింగరేణి మెడికల్ బోర్డులో దళారుల దందా
- Naveen Polishetty: అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టికి బైక్ యాక్సిడెంట్
- బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ
- Ram Charan, Samantha: రియల్ ఓజీ రామ్ చరణ్.. కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన సమంత
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- Sundaram Master OTT: OTTకి వచ్చేసిన సుందరం మాస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- Good Health: చింతగింజలతో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు...
- Good Health : ధ్యానం అంటే ఏంటీ.. ఎలా చేయాలి.. ఉపయోగాలు ఏంటీ..!