Telangana
నీ సంగతి ఏందో త్వరలో బయటపెడతా: KTR పరువు నష్టం కేసుపై బండి సంజయ్ రియాక్షన్
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిరాధార ఆరోపణలు చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రూ.10 కోట్ల పరువు నష్టం
Read Moreగ్రామాల్లో వీధి దీపాల బాధ్యతలు సర్పంచులకే అప్పగించండి: సీఎం రేవంత్
హైదరాబాద్: రాష్ట్ర మంతా ఎల్ఈడీ వీధి దీపాలపై పక్కాగా పర్యవేక్షణ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటు,
Read Moreకేంద్ర మంత్రి బండి సంజయ్పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేసిన కేటీఆర్
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ న్యాయ పోరాటానికి దిగారు. ఈ మేరకు హైదరాబాద్
Read Moreతెలంగాణలో మరో వారం వర్షాలే..ఈ 21 జిల్లాల వాళ్లు జాగ్రత్త
తెలంగాణలో మరో వారం రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే మూడు రోజులు మాత్రం భారీ వర్షాలు కురిసే
Read Moreబీజేపీ పాలకులారా సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తే చరిత్ర క్షమించదు
తెలంగాణలో నిజాం పరిపాలన పూర్తిగా రాచరిక పద్ధతిలో జరిగేది. ఆ రోజుల్లో తెలంగాణ సంస్థానం అంటే 8 జిల్లాలు తెలంగాణ, ఐదు జిల్లాలుమహారాష్ట్ర, మూడు జిల్లాలు క
Read Moreతెలంగాణలో గ్రామీణ ఓటర్లలో మహిళలే టాప్.!
రాష్ట్రవ్యాప్తంగా 1.67 కోట్ల రూరల్ ఓటర్లు వీళ్లలో మహిళలు 85,35,935.. మగవాళ్లు 81,66,732 పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 4 లక్షలకు
Read Moreప్రభుత్వ భూములకు జియో ట్యాగింగ్.!..డిజిటల్ సర్వే చేసి చుట్టూ ఫెన్సింగ్
కబ్జాల నుంచి కాపాడేందుకురాష్ట్ర సర్కార్ నిర్ణయం డిజిటల్ సర్వే చేసి జియో ట్యాగ్ చేయాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు రంగారెడ్డి, మేడ్చల్– మ
Read Moreగచ్చిబౌలిలో విషాదం: భారీ వర్షానికి గోడ కూలి ఇద్దరు మృతి
హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లిలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఆదివారం (సెప్టెంబర్ 14) రాత్రి కురిసిన భారీ వర్షానికి
Read Moreభర్త చనిపోయాడని తెలిసి భార్య మృతి సూర్యాపేట జిల్లా
హుజూర్నగర్లో ఘటన హుజూర్ నగర్, వెలుగు: భర్త చనిపోయాడని తెలిసి భార్య చనిపోయిన ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ లో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.
Read Moreబీజాపూర్లో మరో ఎన్కౌంటర్... మావోయిస్టు మృతి
భద్రాచలం, వెలుగు: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో శనివారం మరో ఎన్కౌంటర్ జరగగా, ఓ మావోయిస్టు చనిపోయాడు. జిల్లాలోని మాంకేళీ అడవుల్లో కూంబ
Read Moreకృష్ణా నది నీటి వాటాలో చుక్కనీరు వదులుకోం: సీఎం రేవంత్
కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధించి తీరాలని సీఎం రేవంత్ రెడ్డి న్యాయ నిపుణులను, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులను అప
Read Moreభారతీయ శాస్త్రీయ నృత్య కళలను భావితరాలకు అందించాలి: మంత్రి వివేక్
మంచిర్యాల: భారతీయ శాస్త్రీయ నృత్య కళలను భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత నృత్య గురువులపై ఉందన్నారు రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామ
Read Moreమావోయిస్టు నేత సుజాత లొంగుబాటు..రూ. 25 లక్షల చెక్కు అందజేసిన డీజీపీ
హైదరాబాద్: మావోయిస్టు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల కల్పన ఎలియాస్ సుజాత డీజీపీ ఎదుట లొంగిపోయారు. గద్వాల జిల్లా గట్టు మండలం పెంచికల్ పేట గ్రామాన
Read More












