
Telangana
ప్రతి ఆడబిడ్డకు నా అభినందనలు.. చాలా హ్యాపీగా ఉంది: సీఎం రేవంత్
హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మీ స్కీమ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో క
Read Moreజాతీయ స్థాయిలో కులగణన తెరపైకి రావడంలో తెలంగాణదే కీ రోల్: డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్: రాష్ట్రంలో నిర్వహించిన కులగణన ఆధారంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గవర్నర
Read Moreఅర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తం.. కొత్త పేర్లు కూడా యాడ్ చేస్తం: మంత్రి పొన్నం
హైదరాబాద్: రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం (జూలై 22) హైదరాబ
Read Moreఏపీలో తీగలాగితే .. సూర్యాపేట జిల్లాలో పట్టుబడ్డారు!
నకిలీ మద్యం తయారు చేసి ఏపీకి సరఫరా చేస్తున్న ముఠా నిందితుల నుంచి రూ.15 లక్షల విలువైన సామగ్రి స్వాధీనం దాడి చేసి పట్టుకున్న హుజూర్ న
Read Moreగిగ్ వర్కర్ల పాలసీపై CM రేవంత్ రివ్యూ.. అధికారులకు కీలక సూచనలు
హైదరాబాద్: తెలంగాణలో గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రతిపాదిత పాలసీపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం (జూలై 21) ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. గిగ్ వర్కర్ల
Read Moreమరో ఐదు రోజులు భారీ వర్షాలు..ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ జులై 21న భారీ వర్షాలు.. 22, 23 న భారీ నుంచి అతి
Read MoreCM రేవంత్ గుడ్ న్యూస్: కొత్త రేషన్ కార్డుల పంపిణీపై కీలక ప్రకటన
హైదరాబాద్: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తోన్న వారికి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. 2025, జూలై 25 నుంచి రాష్ట్రంలోని అన్ని మండల కేంద్ర
Read Moreపిడుగు పాటు మరణాలపై FIR నమోదు చేసి ఆర్థిక సహయం అందించండి: సీఎం రేవంత్
హైదరాబాద్: వర్షం పడితే హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. సోమవారం (జూలై 21) వర్షాలు, వైరల్ ఫీవర్స్, పంటల సా
Read MoreATC సెంటర్లు, తెలంగాణ రైజింగ్ 2047పై.. సీఎం రేవంత్ , మంత్రి వివేక్ వెంకట స్వామి రివ్యూ
అడ్వాన్డ్స్ టెక్నాలజీ సెంటర్స్ (ATC), తెలంగాణ రైజింగ్-2047 పై సచివాలయంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ మీటింగ్ కు &n
Read Moreశంషాబాద్ లో నర్సరీ స్థలంలో పాములు.. స్థానికుల ఆందోళన
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మధురానగర్ కాలనీలో నిరుపయోగంగా ఉన్న నర్సరీ పాములకు నిలయంగా మారుతోంది. కాలనీలో ఐదెకరాల స్థలంలో మునిసిప
Read Moreసీఎం రేవంత్ ప్రజాసంక్షేమ పాలన చేస్తున్నారు.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి: మంత్రి సీతక్క
హైదరాబాద్, వెలుగు: అమ్మ దీవెనలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాసంక్షేమ పాలన కొనసాగిస్తున్నారని మంత్రి సీతక్క తెలిపారు. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్భంగా ఆది
Read Moreబొక్కలగుట్ట అంటే నాకిష్టం.. ఇక్కడి నుంచే జర్నీ స్టార్ట్: మంత్రి వివేక్
మంచిర్యాల: బొక్కలగుట్ట గ్రామం అంటే నాకు చాలా ఇష్టమని.. ఇక్కడి నుంచే నా ప్రయాణం మొదలు అయ్యిందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బొక్కలగుట్ట గ్రామ అభివృద
Read Moreరాష్ట్రాన్ని, ప్రజలను సుభిక్షంగా చూడాలని అమ్మవారిని కోరుకున్నా: డిప్యూటీ CM భట్టి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను సుభిక్షంగా చూడాలని అమ్మవారిని కోరుకున్నానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆషాడమాస బోనాల పం
Read More