
Telangana
నీ బిడ్డ చెప్పిన కొరివి దెయ్యాల పంచాయతీ తేల్చు: కేసీఆర్పై CM రేవంత్ ఫైర్
యాదాద్రి భువనగిరి: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. శుక్రవారం సీఎం రేవంత్ యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటిం
Read Moreదెయ్యాలు, కొరివి దెయ్యాలను తరిమికొట్టాలి: కవిత వ్యాఖ్యలపై స్పందించిన CM రేవంత్
యాదాద్రి భువనగిరి: కేసీఆర్ దేవుడు.. కానీ ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయంటూ ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పంది
Read Moreఎవరు అడ్డుపడ్డా మూసీ ప్రక్షాళన చేసి తీరుతా: సీఎం రేవంత్ రెడ్డి
యాదాద్రి భువనగిరి: ఎవరు అడ్డుపడ్డా మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా
Read Moreపిస్తా హౌస్ హోటల్లో అగ్ని ప్రమాదం
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణం అశోక్ నగర్ వద్ద ఉన్న పిస్తాహౌస్ హోటల్లో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం (జూన్ 6) మధ్యా్హ్నాం
Read Moreఈ సారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణేష్
హైదరాబాద్: దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్ బడా గణేశుడి తయారీ పనులు స్టార్ట్ అయ్యాయి. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం (
Read Moreబ్యాంకుల్లో దళారులు.. రైతుల వేషంలో పోలీసులు..30మంది దళారులు అరెస్ట్
ఆదిలాబాద్ జిల్లా బ్యాంకుల్లో దళారుల దందా జోరుగా సాగుతోంది. రుణాలు ఇప్పిస్తామని అమాయకపు రైతులను దళారులు మోసం చేస్తున్నారు. రైతులనుంచి వేల రూపాయలు దండుక
Read Moreమాజీ మంత్రి కేటీఆర్కు సుప్రీంకోర్టు నోటీసులు
హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్కు శుక్రవారం (జూన్ 6) సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ చేసిన 25వేల కోట్
Read More500 మంది జనాభా... 3 కిలోమీటర్ల దూరం ఉంటేనే కొత్త పంచాయితీ..
కొత్త పంచాయతీల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నది. గత ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు పంచాయతీలు ఏర్పాటు చేయడంతో ఎన్నో సమస్యలు వస్తున
Read Moreఇందిరమ్మ ఇండ్లకు ఫ్రీగా ఇసుక : జితేశ్ వీ పాటిల్
కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : గ్రౌండింగ్ పూర్తి అయిన ఇందిరమ్మ ఇండ్లకు ఫ్రీగా ఇసుక సప్లై చేయనున్నట్టు కలెక
Read Moreఅంగన్ వాడీ టీచర్లతో గుడ్, బ్యాడ్ టచ్పై అవగాహన
బాలికల రక్షణ కోసం స్నేహ కమిటీలు మహిళల హక్కులపై పోరాడే స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటాం మేధోమథన సదస్సులో మంత్రి సీతక్క హైదరాబాద్, వెలుగు:
Read Moreమూడు జిల్లాలకే రెగ్యులర్ డీఈఓలు!.. మిగిలిన 30 జిల్లాలకూ ఇన్చార్జీలే
స్కూల్ ఎడ్యుకేషన్లో అధికారుల కొరత . 630 మండలాలకు 14 మందే పూర్తిస్థాయి ఎంఈఓలు కొత్త పోస్టుల మంజూరు కోసం ఎదురుచూపులు హైదరాబాద్,
Read Moreసికింద్రాబాద్ మంజు థియేటర్ దగ్గర భారీ వృక్షం తరలింపు
వెలుగు, పద్మారావునగర్: సికింద్రాబాద్ మంజు థియేటర్ సమీపంలో భారీ పెల్టోఫోరం వృక్షం కొమ్మలు రోడ్డుకు అడ్డంగా పెరిగి నిత్యం ట్రాఫిక్కు కారణమవుతోంది. దీం
Read More40% వైకల్యం ఉన్నా పరికరాలు... గైడ్లైన్స్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం జీవో
ప్రస్తుతమున్న 80% నుంచి 40 శాతానికి తగ్గింపు దేశంలోనే తొలిసారి తెలంగాణలో అమలు అర్బన్లో 2 లక్షలు, రూరల్&zwnj
Read More