Telangana
లోక్ సభ ఎన్నికలు.. సోమవారం నెహ్రూ జూలాజికల్ పార్క్ క్లోజ్
తెలంగాణలో లోక్ సభఎన్నికల నేపథ్యంలో రేపు(మే13) నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్ క్లోజ్ కానుంది. ఈ విషయాన్ని జూలాజికల్ పార్క్ అధికారులు ఓ ప్రకటనలో
Read Moreతెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. 17 లోక్ సభ నియోజకవర్గాలకు రేపు ఉదయం 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే సిబ్బంది పోలింగ
Read Moreతడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో వర్షాలు, గాలివాన, పిడుగు పాటుతో సంభవించిన నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డితో పాటు పలు జిల్లాల పరిధి
Read Moreఅలర్ట్.. హైదరాబాద్లో మరో 12 గంటలు వైన్ షాపులు బంద్
మద్యం ప్రియులకు హైదరాబాద్ పోలీసులు బిగ్ షాకిచ్చారు. హైదరాబాద్ లో మరో 12 గంటలు వైన్ షాపులు బంద్ కానున్నాయి ఈ విషయాన్ని సీపీ కొత్తకోట శ్రీని
Read Moreవరిధాన్యంపై కవర్ కప్పుతుండగా.. తాత, మనవడిపై పిడుగు పడింది
సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో విషాదం చోటు చేసుకుంది. వర్షం కురుస్తుండడంతో వరిధాన్యంపై కవర్ కప్పేందుకు వెళ్లిన తాతా, మనవడు పిడుగుపాటుతో మ
Read Moreపెద్దపల్లి బీఆర్ఎస్ లీడర్ గోగుల రవీందర్ రెడ్డిపై కేసు నమోదు
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీపై సోషల్ మీడియాలో తప్పుడ ప్రచారాలు చేస్తున్నారని.. జైపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యా
Read Moreఖమ్మంలో బోల్తా పడ్డ కారు.. కోటి రూపాయలు సీజ్
ఖమ్మం జిల్లాలో భారీగా డబ్బు పట్టుబడింది. జిల్లాలోని కూసుమంచి మండలం దేవుని తండాలో ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. అయితే, కారులో పెద్ద మొత్
Read Moreఊరి బాటపట్టిన జనం.. ఎంజీబీఎస్, జేబీఎస్ లో ఫుల్ రష్
ఏపీ,తెలంగాణలో రేపు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో హైదరాబాద్ నుంచి సొంతూరు బాట పట్టారు పబ్లిక్. రెండు రోజుల నుంచి భారీ సంఖ్యలో ఆంధ్రకు ఓటర్లు తరలివెళ్తున్
Read Moreహెచ్ సీయూ విద్యార్థులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి
గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని సందర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మే 12వ తేదీ శనివారం సాయంత్రం వరకు ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక
Read Moreమళ్లీ గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తా : నామా నాగేశ్వరరావు
ఖమ్మం, వెలుగు : తనను మళ్లీ గెలిపించి పార్లమెంట్ కు పంపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నా
Read Moreచివరి రోజు భారీ ర్యాలీలు నిర్వహించిన ప్రధాన పార్టీలు
ముగిసిన ప్రచార పర్వం వెలుగు, నెట్వర్క్ : లోక్సభ ఎన్నికల ప్రచారం భద్రాద్రి కొత్త గూడెంలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు, ఖమ్మం జిల్లాలో 5 గంటలకు
Read Moreబీఆర్ఎస్కు ఇవే చివరి ఎన్నికలు : కూనంనేని సాంబశివరావు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : బీఆర్ఎస్కు ఇవే చివరి ఎన్నికలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన వి
Read Moreమాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్కు పితృవియోగం
దేవరకొండ, వెలుగు : దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ తండ్రి కనీలాల్(70) హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు.
Read More