Telangana
మమ్మల్ని పీజీటీలుగా అప్గ్రేడ్ చేయండి.. మైనారిటీ రెసిడెన్షియల్ హిందీ టీచర్ల విజ్ఞప్తి
అబిడ్స్, వెలుగు: మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ)గా విధులు నిర్వహిస్తున్న తమను పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (ప
Read Moreహయత్ నగర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగుల డ్రగ్స్ దందా
హైదరాబాద్ సిటీ, వెలుగు: ముగ్గురు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఎండీఎంఏ డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డారు. హయత్ నగర్ సమన్ నగర్లో అంజద్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి
Read Moreకిమ్స్లో స్పోర్ట్స్ ఇంజ్యూరీస్పై ఫెలోషిప్
పద్మారావునగర్, వెలుగు: కిమ్స్ హాస్పిటల్స్ లో ఆర్థోపెడిక్ స్టడీ, స్పోర్ట్స్ మెడిసిన్కు సంబంధించి అంతర్జాతీయ గుర్తింపు పొందిన తొ
Read Moreహనుమకొండలో కేటీఆర్పై కేసు నమోదు
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. కాంగ్రెస్ ఎమ్మెల
Read Moreయువతకు ఇజ్రాయెల్లో 1,200 మందికి ఉపాధి: మంత్రి వివేక్ వెంకటస్వామి
తుది దశకు ఎంపిక ప్రక్రియ: కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఈ నెల10 వరకు అభ్యర్థులకు ఫైనల్ స్కిల్ టెస్టులుంటాయని వెల్లడి
Read Moreవరంగల్ జిల్లాలో పురాతన శివాలయాన్ని కూల్చేసిన కాంట్రాక్టర్
నర్సంపేట, వెలుగు: వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్నగర్లో కాకతీయుల కాలంలో నిర్మించిన పురాతన శివాలయాన్
Read Moreరామగుండం ఎన్టీపీసీలో ‘జెమ్- 2026’
జ్యోతినగర్, వెలుగు: సామాజిక బాధ్యతలో భాగంగా సమీప గ్రామాల బాలికల భవిష్యత్తుకు దారి చూపే గర్ల్ ఎంపవర్మెంట్ మిషన్(జెమ్)–202
Read Moreసరూర్ నగర్లో ఏంటీ ఆరాచకం..! రెస్టారెంట్లో తిన్నదానికి బిల్లు కట్టమంటే కత్తులు, కట్టెలతో దాడి
హైదరాబాద్: సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లు హంగామా సృష్టించారు. రెస్టారెంట్లో బిల్లు కట్టమన్నందుకు రెస్టారెంట్ సిబ్బంది, యాజమాన్యంప
Read Moreవిద్యా వ్యవస్థలో.. సోషల్ వర్కర్లు అవసరం
తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యలో 5711 ప్రభుత్వ పాఠశాలల్లో బాలల హక్కుల పట్ల అవగాహన, బాల్య వివాహాల నిర్మూలన, బాల కార్మికత్వ నిర్మూలన, చైల్డ్ రైట్స్ క్ల
Read Moreజనగామ ప్రజలను హరీశ్ రావు మోసం చేసిండు: ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి
జనగామ, వెలుగు: జనగామ ప్రజలను మాజీ మంత్రి హరీశ్రావు మోసం చేశాడని ఆయిల్ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ఆరోప
Read Moreనారసింహుడి హుండీ ఆదాయం రూ.2.48 కోట్లు
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం హుండీలను ఆలయ అధికారులు మంగళవారం లెక్కించారు. గత 36 రోజులుగా భక్తులు సమర్పించిన కా
Read Moreఅధైర్య పడకండి.. అండగా ఉంటం: రైతులకు మంత్రి వివేక్ భరోసా
మంచిర్యాల: చెన్నూరు నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి భరోసా కల్పించారు.
Read Moreకుమ్మరి కులంలో ఒక్క ఎమ్మెల్యే లేడు: డాక్టర్ జే. పూర్ణచంద్రరావు
రవీంద్రభారతి, వెలుగు: తెలంగాణలో 1.2 శాతం జనాభా ఉన్న కుమ్మరి సమాజం నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడం సామాజిక అసమానతకు నిదర్శనమని మాజీ డీజీపీ, ఏఐబీఎస్ప
Read More












