Telangana

రెయిన్ అలర్ట్: రెండు రోజులు దంచుడే.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..

తెలంగాణలో  వచ్చే మూడు నాలుగు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.  ప్రస్తుతం పశ్చిమ మధ్య  బంగారఖాతంలో కొనసాగుతున్న ఉపరితల

Read More

డోలి కట్టి.. గర్భిణిని రెండు కిలోమీటర్లు మోసుకెళ్లి..

పినపాక, వెలుగు: వలస ఆదివాసీల గ్రామం సుందరయ్యనగర్​కు చెందిన గర్భిణి జ్యోతికి బుధవారం పురిటినొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబసభ్యులు మంచానికి డోలి కట్టి 2

Read More

ఖరీఫ్ వడ్ల కొనుగోలుకు సిద్ధంగా ఉండాలి: మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్

వచ్చే నెల ఫస్ట్ వీక్ లోపు అన్ని ఏర్పాటు పూర్తి చేయాలి  ముందస్తు ప్రణాళికతో అధికారులు ముందుకెళ్లాలి  ధాన్యం తరలించే వెహికల్స్ కు జీపీఎ

Read More

బార్ కౌన్సిల్ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

  జనవరి 31లోపు పూర్తి చేయాలని మధ్యంతర ఉత్తర్వులు న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ సహా దేశంలోని అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిల్​ల ఎన్నికలకు సుప్ర

Read More

గుడ్ న్యూస్ : సెప్టెంబర్ 27 నుంచి అంగన్వాడీలకు దసరా సెలవులు!

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్లకు ఈ నెల 27 నుంచి వచ్చే నెల 3 వరకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు మంజూరు చేసే అవకాశం ఉంది. అంగన్వాడీ టీచ

Read More

పేపర్ క్లిప్పింగ్స్ ఆధారంగా పిటిషన్ ఎలా వేస్తారు..? బీసీ రిజర్వేషన్ల పిటిషన్‎ను కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. పేపర్‎లో వచ్చిన క్లిప్పింగ్‎ల ఆధారంగా పిటిషన్ ఎలా దాఖలు చ

Read More

కేటీఆర్.. పదేళ్లలో ఏం చేశావో ప్రజలకు సమాధానం చెప్పు: మంత్రి వివేక్

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‎పై మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమే

Read More

అక్టోబర్ 15 లోపు సమస్యలన్నీ తీర్చేస్తాం: మంత్రి వివేక్

హైదరాబాద్: జూబ్లీహిల్స్‎ నియోజకవర్గంలోని సమస్యలన్నీ అక్టోబర్ 15 లోపు తీర్చేస్తామన్నారు మంత్రి వివేక్. జూబ్లీహిల్స్ ఎన్నికల ఇంచార్జ్ విశ్వనాథన్, మం

Read More

పెండింగ్ వేతనాలు చెల్లించాలి.. కోఠిలోని డీఎంఈ ఆఫీస్ ముందు కాంట్రాక్ట్ నర్సుల ధర్నా

హైదరాబాద్, వెలుగు: ఐదు నెలల పెండింగ్​ వేతనాలు చెల్లించాలని డిమాండ్​ చేస్తూ తెలంగాణ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్  సైన్సెస్(టిమ్స్) ద్వారా నియమితులైన

Read More

సిద్దిపేట మున్సిపాలిటీలో ఏసీబీ తనిఖీలు

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట మున్సిపల్ ఆఫీసులో మంగళవారం ఏసీబీ తనిఖీలు నిర్వహించారు. మూడేండ్ల కింద నిర్వహించిన సమైఖ్యత వజ్రోత్సవాల్లో అవకతవకలు జరిగాయనే

Read More

మదర్సాలో ఫుడ్ పాయిజన్.. 10 మంది విద్యార్థులకు అస్వస్థత

రామాయంపేట, వెలుగు: మెదక్​జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్‎లోని ఓ మదర్సాలో చదువుకుంటున్న బిహార్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఫుడ్ పాయిజన్‎తో

Read More

బైకులు ఢీకొని ఇద్దరు స్టూడెంట్స్ మృతి

నేలకొండపల్లి, వెలుగు: రెండు బైకులు ఢీకొనడంతో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మం

Read More