
Telangana
తెలంగాణలో భారీ వర్షాలు..వేములవాడలో నీట మునిగిన భక్తుల వాహనాలు
ముందస్తు నైరుతి రుతుపవనాల రాకతో తెలంగాణలో విస్తారంగా వానలు పడుతున్నాయి. మంగళవారం (మే27) రాష్ట్రంలోని పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కుర
Read Moreటెన్త్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్..
తెలంగాణలో పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలు షెడ్యూల్ విడుదల చేసింది విద్యాశాఖ. జూన్ 3 వ తేదీ నుంచి 13 వ తేదీ వరకు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష
Read Moreఅల్పపీడనం ఎఫెక్ట్.. ఒడిశాకు భారీ వర్షాలు..ఐఎండీ హెచ్చరిక
నైరుతి రుతుపవనాలతో ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు దొంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం ప
Read Moreకల్తీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు : ఏడీఏ
రాయపర్తి, వెలుగు: కల్తీ, నాణ్యత లేని విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని ఏడీఏ పీటీఎల్ విజయ భాస్కర్ హెచ్చరించారు. సోమవారం రాయపర్తి, కొండూరు, మైలారం కా
Read Moreప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి : అలుగుబెల్లి నర్సిరెడ్డి
సూర్యాపేట, వెలుగు : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని తెలంగాణ పౌరస్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
Read Moreకలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి ఉద్యోగాల పేరుతో దగా... 40 మందికి టోకరా, నిందితుడి అరెస్ట్
హనుమకొండ, వెలుగు: వరంగల్ కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఉద్యోగాల పేరుతో మోసం చేసిన నిందితుడిని సోమవారం సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Moreదేవాదుల పనులకు.. రెండేండ్ల టార్గెట్.. పెండింగ్ వర్క్స్పై సర్కార్ ఫోకస్
మరో వెయ్యి కోట్లు పెరిగిన అంచనా వ్యయం తుది దశకు చేరుకున్న ధర్మసాగర్ మినీ టన్నెల్ రిపేర్లు త్వరలో అందుబాటులోకి దేవన్నపేట మూడో మోటార్
Read Moreట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్జెండర్లను నియమించాం : మంత్రి సీతక్క
ఈ విషయంలో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచింది: మంత్రి సీతక్క వారి కోసం జిల్లాల్లో మైత్రీ క్లినిక్
Read More‘చంపినా సార్.. తలకాయ తీసేసినా’.. వేటకొడవలితో దర్జాగా పీఎస్కు వచ్చిన నిందితుడు
సిరిసిల్ల: ‘పెద్దమ్మ గుడి దగ్గర చంపేసిన సార్.. తలకాయ తీసేసినా’.. ఓ మహిళను దారుణంగా హత్య చేసి నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చిన నిందితుడు
Read Moreవిదేశాలకు పోయోచ్చాక విచారణకు వస్తా: ఏసీబీ నోటీసులపై KTR రియాక్షన్
హైదరాబాద్: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఒకసారి కేటీ
Read Moreసరస్వతీ పుష్కరాలకు పోటెత్తిన భక్తులు..12 రోజుల్లో 70 లక్షల మందికి పైగా పుణ్యస్నానం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాల చివరిఘట్టానికి చేరుకున్నాయి. ఇవాళ ఆఖరి రోజు కావడంతో భక్తులు పోటెత్తారు. భారీ సంఖ్యలో పుణ్యస్నాన
Read Moreఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్కు మరోసారి ఏసీబీ నోటీసులు
హైదరాబాద్: తెలంగాణ పాలిటిక్స్లో కాకరేపిన ఫార్ములా ఈ కార్ రేసు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి, బీఆర
Read Moreనంబాల మృతదేహం కోసం కుటుంబీకుల ఆందోళన
హైకోర్టు ఆర్డర్ ఉన్న డెడ్ బాడీ ఇవ్వట్లేదు కేశవరావు, మధు, లలిత ఫ్యామిలీ మెంబర్స్ చత్తీస్ గఢ్ లోని బీజాపూర్ లో ఆందోళన నాలుగు రో
Read More