Telangana

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై గంగుల ఫైర్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ వేదికగా తెలంగాణ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. కరీంనగర్ లో ప్రెస్ మీట్లో మాట్లాడ

Read More

111 జీవోలో రూల్స్ ఎత్తివేత..!

హైదరాబాద్‌‌, వెలుగు:ఉస్మాన్‌‌ సాగర్‌‌, హిమాయత్‌‌ సాగర్‌‌ పరివాహక ప్రాంతానికి రక్షణగా ఉన్న 111జీవో లో

Read More

ఆగని సాగు గోస.. రోజుకు ముగ్గురు రైతుల ఆత్మహత్య

ఎనిమిదేండ్లలో 8 వేలకుపైగా బలవన్మరణాలు సర్కారు ఆంక్షలు, పంట నష్టం, అప్పుల భారం.. అన్నదాతల ఉసురు తీస్తున్నవి ఇవే  రైతు బీమా ఇస్తున్నమని పట

Read More

కేటీఆర్ సభలో పోలీసుల అత్యుత్సాహం

హనుమకొండ : కేటీఆర్ బహిరంగ సభలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కేటీఆర్ తో ఫొటో దిగేందుకు ప్రయత్నించిన టీఆర్ఎస్ కార్యకర్తను అదుపులోకి తీసుకుని స్టే

Read More

కేసీఆర్ లేకపోతే టీపీసీసీ, టీబీజేపీ ఎక్కడివి? 

హనుమకొండ: మనీ పవర్.. మజిల్ పవర్ లేకున్నా.. గుండె బలంతో ఉద్యమాన్ని నడిపించి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. హనుమకొండల

Read More

పెట్రో, గ్యాస్ ధరలపై కేటీఆర్ ట్వీట్కు కిషన్ రెడ్డి కౌంటర్

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. దేశంలో అత్యధిక పెట్రోల్, డీజిల్ ధరలు ఉన్నది తెలం

Read More

రైస్ మిల్లుల్లో అవకతవకలపై ప్రభుత్వం స్పందించాలె

రాష్ట్రంలో కొన్ని రైస్ మిల్లుల్లో అవకతవకలు జరిగాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎఫ్సీఐ అధికారులు 40 రైస్ మిల్లుల్లో తనిఖీలు చేయగా.. 4,53,89

Read More

కాళేశ్వరం మీద ఉన్న శ్రద్ధ మిగతా ప్రాజెక్టులపై ఎందుకు లేదు ?

జోగులాంబ గద్వాల : రాష్ట్రంలో అత్యంత అవినీతి పాలన నడుస్తోందని కేంద్ర జలశక్తి సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి

Read More

పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మహిళలదే కీలక పాత్ర

సిద్దిపేట: మూడున్నరేళ్లలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టంను ఏర్పాటు చేసిన మొదటి పట్టణంగా సిద్ధిపేట నిలిచిందని మంత్రి హరీష్ రావు అన్నారు. దేశంలోనే తొలి

Read More

కామారెడ్డి ఆత్మహత్య కేసు నిందితులకు రిమాండ్

కామారెడ్డి జిల్లా కేంద్రంలో తల్లీ కొడుకుల ఆత్మహత్య కేసులో నిందితులను పోలీసులు అడిషనల్ సెషన్స్ కోర్టులో ప్రవేశపెట్టారు. కామారెడ్డి ఫస్ట్ క్లాస్ మెజిస్ట

Read More

ప్రధాని మోడీ చెప్పేవన్నీ గాలి మాటలే

ఉమ్మడి వరంగల్‌ జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్‌ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. నర్సంపేటలో రాష్ట్రంలోనే ప్రప్

Read More

బీజేపీ నాయకులు ఢిల్లీకి మోకాళ్ల యాత్ర చేయాలి

వరంగల్ : కొంతమంది సీఎం కేసీఆర్‌పై చౌకబారు విమర్శలు చేస్తున్నారన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. వరంగల్ జిల్లా నర్సంపేట సభలో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణల

Read More

ఖమ్మంలో బీజేపీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

ఖమ్మం: సిటీలోని కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సాయి గణేశ్ ఆత్మహత్యపై బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సాయి గణేశ్

Read More