Telangana

ఫ్రీ కోచింగ్‎తో పాటు రూ. 5 వేల స్టైఫండ్

ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు మంత్రి గంగుల కమలాకర్ గుడ్ న్యూస్ చెప్పారు.  బీసీ వెల్ఫేర్ డిపార్ట్‎మెంట్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర

Read More

కేసీఆర్ సంత‌కం రైతులకు మరణశాసనమైంది

పక్క రాష్ట్రాలు కనీస మద్దతు ధరపైన బోనస్ ఇచ్చి మరీ సన్నబియ్యాన్ని కొంటున్నాయని.. తెలంగాణలో కనీస మద్దతు ధరకైనా బియ్యం కొనాలన్న సోయి సీఎం కేసీఆర్‎కు

Read More

మంత్రి జగదీష్ రెడ్డిపై హెచ్చార్సీలో ఫిర్యాదు

మంత్రి జగదీష్ రెడ్డిపై మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు నమోదైంది. ఆయన నుంచి రక్షణ కల్పించాలంటూ సూర్యాపేట జిల్లా ఎర్కారం గ్రామానికి చెందిన ఓ కుటుంబం హెచ్

Read More

కేంద్రం మెడలు వంచైనా ధాన్యాన్ని కొనేలా చేస్తాం

హైదరాబాద్: కేంద్రం మెడలు వంచైనా వరి ధాన్యాన్ని కొనేలా చేస్తామన్నారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. యాసంగి  వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చ

Read More

నిర‌న‌స సెగ ఢిల్లీకి తాకాల‌నే రాస్తారోకోకు పిలుపునిచ్చాం

కేంద్ర ప్ర‌భుత్వంతో తాడోపేడో తేల్చుకుంటాం నిర్మల్ జిల్లా: ‘ధాన్యం కొనేదాక బీజేపీ స‌ర్కారుతో కొట్లాడుతాం.. కేంద్ర ప్రభుత్వం దిగ

Read More

కేటీఆర్ ట్వీట్ చేస్తేనే పోలీసులు కేసు బుక్ చేస్తారా ? 

హైదరాబాద్: భోలక్ పుర్ కార్పొరేటర్ వ్యవహారంలో పోలీసుల తీరు పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ట్వీట్ చేస్తేనే పోలీసులు కేసు బ

Read More

రాష్ట్రంలో అరాచకపాలన నడుస్తోంది

పార్టీ సిద్ధాంతాల కోసం ఎందరో కార్యకర్తలు త్యాగాల చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినో

Read More

ప్రధాని మోడీతో గవర్నర్ తమిళిసై భేటీ

హస్తిన టూర్లో ఉన్న  రాష్ట్ర గవర్నర్ తమిళిసై.... కొద్దిసేపటి క్రితం ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఉదయం పార్లమెంట్ కు వెళ్లిన తమిళి సై ప్రొటోకా

Read More

అమిత్ షాతో భేటీ కానున్న గవర్నర్ తమిళి సై

గవర్నర్ తమిళిసై ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రంలో ప్రోటోకాల్ ఉల్లంఘనపై సమాచారం సేకరించేందుకు ఢిల్లీకి రావాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గవర్నర్ న

Read More

తెలంగాణలో ఎదుగుతున్నం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో చేస్తున్న పోరాటాలతో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని కేంద్ర హోం మంత్

Read More

డబుల్ బెడ్రూం ఇళ్లు పంపిణీ చేయడం లేదని అర్ధరాత్రి ఏం చేశారంటే..

నిజామాబాద్ జిల్లా బస్వాపూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇండ్లు పంపిణీ చేయడం లేదని స్థానికులు ఆందోళనకు దిగారు. ఇండ్ల నిర్మాణం పూర్తై మూడేళ్లు గడిచినా

Read More

దళిత బంధు దేశంలోనే ఒక చరిత్ర

మేడ్చల్ జిల్లా: రైతులను రాజులను చేయాలనే ఉద్దేశంతోనే దళిత బంధు పథకం ప్రవేశపెట్టారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఈ పథకం కింద మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 5

Read More

ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకల బోన్లతో డాక్టర్ల నిరసన

ఇద్దరు డాక్టర్ల సస్పెన్షన్ ను వ్యతిరేకిస్తూ ఆందోళన వార్డుల్లో ఎలుక కరిచినా.. దోమ కుట్టినా డాక్టర్లదే బాధ్యత అంటే ఎలా..? ఓపీలో పేషెంట్లను చూస్తు

Read More