Telangana
ఒకే రోజు కృష్ణా, గోదావరి బోర్డు మీటింగ్స్
కృష్ణా, గోదావరి బోర్డుల సమావేశాలు ఒకే రోజు జరగనున్నాయి. సెప్టెంబర్ 1న వేర్వేరుగా మీటింగ్ లు పెట్టనున్నారు. ఉదయం 11 గంటల
Read Moreసైబర్ క్రైమ్ బాధితుల్లో తెలంగాణ టాప్
సైబర్ క్రైమ్ బాధితుల్లో తెలంగాణ టాప్ లో ఉన్నట్లు తెలిపింది కేంద్రం. సైబర్ క్రైమ్ బాధితుల కోసం హెల్ప్ లైన్ నంబర్ ను అందుబ
Read Moreసర్కార్ ప్రీమియం కడ్తలే.. రైతులకు పరిహారం వస్తలే
రైతులు ప్రీమియం కట్టినా.. వాటా చెల్లించని సర్కార్ కట్టాల్సిన ప్రీమియం రూ. 515 కోట్లు.. ఆగిన పరిహారం రూ. 840 కోట్లు
Read Moreస్కూల్స్ లో క్లీనింగ్ పనులు షురూ
సెప్టెంబర్ 1 నుంచి హైదరాబాద్ లో స్కూళ్లు ఓపెన్ చేయాలని సర్కారు ఆదేశివ్వడంతో.. మేనేజ్ మెంట్లు ఏర్పాట్లలో బిజీ అయ్యాయి. ఇన్ని రోజులుగా మూతపడి ఉన్న స్కూల
Read Moreహైదరాబాద్ లో మోస్తరు వర్షం
హైదరాబాద్ లో వర్షం పడుతోంది. వరుసగా మూడ్రోజులుగా సాయంత్రం కాగానే వర్షం కురుస్తోంది. సిటీ శివారు ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షం దంచికొడుతోంది. కోఠి, దిల్
Read Moreహుజురాబాద్కు వెయ్యి కోట్లు తెచ్చి ఓట్లు అడగాలె
హుజురాబాద్ టీఆర్ఎస్ గడ్డ అని, ఈటల రాక ముందే ఈ గడ్డపై గులాబీ జెండా ఎగిరిందని, ఇప్పుడు కూడా ఎగురుతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. బీజేపీ ఏం చేసిం
Read Moreమొదటిసారి కేసీఆర్లో భయం కనిపిస్తుంది
20 ఏళ్ళు TRSదే అధికారం అన్నప్పుడే కేసీఆర్ తన ఓటమిని అంగీకరించినట్లు అన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ కు 20నెలల భయం పట్టుకుందన్నారు. మొదటిసార
Read Moreఓటమి భయం లేకపోతే.. ఇంతమంది ఎందుకు?
హుజురాబాద్ లో ఓడిపోతే పోయేదేమీలేదన్న కేటీఆర్.. మరి అంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అక్కడ ఎందుకు దించారో చెప్పాలి అని ఈటల రాజేందర్ ప్రశ్నిం
Read Moreకేసీఆర్ కు మైండ్ బ్లాంక్ అయింది.. ఏం చేస్తున్నాడో..
‘తమ్ముడు ఈటల రాజేందర్ గెలుపు కోసం హుజురాబాద్ వెళ్తా’నని బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. తెలంగాణకు సేఫెస్ట్ పార్టీ బీజేపీనేన
Read Moreభవిష్యత్ కార్యచరణ ప్రకటించిన ఇందిరా శోభన్..
వైఎస్ షర్మిల పార్టీకి రాజీనామా చేసిన ఇందిరా శోభన్.. బుధవారం అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. త్వరలోనే తాను హ
Read Moreతెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల
తెలంగాణ ఎంసెట్ 2021 ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. జేఎన్టీయూలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్
Read Moreమీటింగ్ కి వస్తే 500 ఇస్తామని.. 150 మాత్రమే ఇచ్చారు
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాలలో సోమవారం టీఆర్ఎస్ ధూంధాం కార్యక్రమం జరిగింది. ఈ మీటింగ్ కు వస్తే డబ్బులు ఇస్తామని నాయకులు చెప్పారు. దాంతో జనం
Read Moreపెన్షన్ అడిగితే వికలాంగుడి గల్లా పట్టిన టీఆర్ఎస్ లీడర్
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాలలో జరిగిన టీఆర్ఎస్ ధూంధాం వేదికపై ఓ దివ్యాంగుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఫించన్ రావడం లేదంటూ రాజేష్ అనే వికలా
Read More












