సైబర్ క్రైమ్ బాధితుల్లో తెలంగాణ టాప్ లో ఉన్నట్లు తెలిపింది కేంద్రం. సైబర్ క్రైమ్ బాధితుల కోసం హెల్ప్ లైన్ నంబర్ ను అందుబాటులోకి తెచ్చింది. 2 నెలల్లో తెలంగాణ నుంచి 2 వేల 513 మంది బాధితులు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది కేంద్రం. సగటున రోజుకూ 40 మంది.... లక్షల్లో నష్టపోతున్నట్లు తెలిపింది. అత్యధికంగా సైబరాబాద్ నుంచి 1047 మంది ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ నుంచి 358 మంది, రాచకొడ నుంచి 359 మంది బాధితులు ఫిర్యాదు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి 749 మంది బాధితులు ఫిర్యాదు చేశారు.
సైబర్ క్రైమ్ బాధితుల్లో తెలంగాణ టాప్
- క్రైమ్
- August 27, 2021
లేటెస్ట్
- రూ. 15 కోట్లకు మోసం చేసిన హైటెక్ సిటీలోని అగ్రిటెక్ కంపెనీ
- Allu Arjun Wax statue: గంగోత్రి వచ్చిన రోజే మైనపు విగ్రహం.. అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్
- ఐదు ఇండ్లలో..2 లక్షల నగలు చోరీ
- మున్సిపాలిటీ అద్దె షాప్లు సీజ్
- ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం : కొమ్మూరి ప్రతాప్రెడ్డి
- కాంగ్రెస్ను గెలిపించి, రాహుల్ను ప్రధాని చేద్దాం : సీతక్క
- అంజనీపుత్ర ఛైర్మన్ బర్త్ డే..మూడు వేల మందితో రక్తదానం
- ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి : మహేందర్జీ
- ఎన్నికల వేళ అలర్ట్గా ఉండాలి : ఎస్పీ సురేశ్కుమార్
- పోలింగ్ శాతంలో ములుగు ఫస్ట్ నిలవాలి : ఇలా త్రిపాఠి
Most Read News
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- Naveen Polishetty: అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టికి బైక్ యాక్సిడెంట్
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- Ram Charan, Samantha: రియల్ ఓజీ రామ్ చరణ్.. కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన సమంత
- కోటి రూపాయల పురుగు.. అతి ఖరీదైన కీటకంగా స్టాక్ బీటిల్
- Sundaram Master OTT: OTTకి వచ్చేసిన సుందరం మాస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- Good Health : ధ్యానం అంటే ఏంటీ.. ఎలా చేయాలి.. ఉపయోగాలు ఏంటీ..!
- Good Health: చింతగింజలతో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు...
- Premalu Record Collections: తెలుగులో చరిత్ర సృష్టించిన ప్రేమలు.. టాప్ స్టార్స్ సైతం ఔట్