telugu breaking news
ప్రధాని మోదీతో రాహుల్ గాంధీ భేటీ.. జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. 2025 మే 5వ తేదీ సాయంత్రం 6.30 గంటల సమయంలో ఢిల్లీలోని మోదీ ఆఫీస్లో ఈ
Read Moreఅమెరికాకు కేసీఆర్ ఫ్యామిలీ! పాస్ పోర్టు రెడీ చేసుకున్న మాజీ సీఎం
ఈ నెల 16న వెళ్లనున్న ఎమ్మెల్సీ కవిత 22వ తేదీ తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్: బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ఫ్యామిలీ అమెరికా వెళ్లే
Read MoreLingampally Flyover: లింగంపల్లిలో తప్పిన ట్రాఫిక్ తిప్పలు.. అందుబాటులోకి BHEL జంక్షన్ ఫ్లైఓవర్
సంగారెడ్డి జిల్లా: బీహెచ్ఈఎల్ చౌరస్తా ఫ్లైఓవర్ను కేంద్ర రోడ్డు భవనాల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఫ్లై ఓవర్ను ప్రారంభించిన ఆయన జాతికి అం
Read Moreవీడియో కాల్ సర్జరీకి కవలలు బలి.. పెళ్లయిన ఏడేండ్లకు ప్రెగ్నెంట్.. పాపం ఇంతలోనే ఇలా..
ఇబ్రహీంపట్నం: గర్భిణిని నొప్పులతో ఆస్పత్రికి తీసుకొస్తే.. నర్సులు, ఇతరులు వైద్యం చేసి కవల పిల్లలను బయటకు తీశారు. వైద్యం వికటించి కవలలు చనిపోయారు. రంగా
Read Moreపాకిస్తాన్లో భూకంపం.. భయంతో ఇళ్ల నుంచి జనం పరుగులు.. వారంలో రెండోసారి..
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడితో కయ్యానికి కాలు దువ్వి యుద్ధ భయంతో వణికిపోతున్న పాకిస్తాన్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 4.2 తీవ్రతతో సోమవార
Read Moreఐపీఎస్ ఆంజనేయులు అరెస్ట్పై.. కూటమి ప్రభుత్వాన్ని తప్పుబట్టిన మాజీ ఎంపీ ఉండవల్లి
రాజమండ్రి: సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు చాలా పెద్ద తప్పు అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రెం
Read Moreపాక్కు దెబ్బ మీద దెబ్బ.. పెద్దగా ప్లాన్ చేసిన కేంద్రం.. కశ్మీర్ సీఎంతో కూడా మాట్లాడిన ప్రధాని
జమ్ము కశ్మీర్: పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్గా పాకిస్తాన్పై కన్నెర్ర చేసిన భారత్ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని
Read Moreజాబ్ నోటిఫికేషన్స్.. ఎస్ఏఐలో ఉద్యోగాలు.. ఏజ్ లిమిట్ 32 ఏండ్లు
యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీ కోసం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎస్ఏఐ) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు మే 10వ తేదీలోగా ఆన్ లైన్ ద
Read Moreజాబ్ నోటిఫికేషన్.. బీఎస్సీ చదివారా..? రైల్వేలో టెక్నికల్ పోస్టులు పడ్డయ్..
వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్, ఫీల్డ్ ఇంజినీర్, సైట్ అసెసర్ పోస్టుల భర్తీ కోసం రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్(ఆర్ఐటీఈఎస్) నోటి
Read More128 ఏండ్ల ఆధ్యాత్మిక గురువు, పద్మశ్రీ గ్రహీత స్వామి శివానంద కన్నుమూత
వారణాసి: పద్మశ్రీ అవార్డు గ్రహీత, 128 ఏండ్ల ఆధ్యాత్మిక గురువు స్వామి శివానంద శివైక్యం చెందారు. ఏప్రిల్ 30 నుంచి వారణాసిలోని BHU హాస్పి్టల్లో శివానందక
Read MoreTirumala: తిరుమల క్యూ లైన్లో అపశ్రుతి.. ఒకరినొకరు కొట్టుకున్న భక్తులు.. అసలేం జరిగిందంటే..
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయం ముందు క్యూ లైన్లో భక్తుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ కారణంగా భక్తులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. శనివారం సాయంత్రం క్యూ
Read Moreసినిమాలు, టీవీ, ఓటీటీ ద్వారా రూ. 5 లక్షల కోట్ల ఆదాయం
న్యూఢిల్లీ: సినిమా, ఓటీటీ, టీవీ ఇండస్ట్రీలు గత ఏడాది (2024) రూ. 5 లక్షల కోట్ల కంటే ఎక్కువ ఆదాయాన్ని సంపాదించాయి. ఈ రంగాల ద్వారా దాదాపు 26 లక్షల మందికి
Read Moreమార్కెట్లోకి ఉషా ఏరో సిరీస్ ఫ్యాన్లు
హైదరాబాద్, వెలుగు: కన్జూమర్ డ్యూరబుల్స్ కంపెనీ ఉషా ఇంటర్నేషనల్ ఏరోఎడ్జ్, ఏరోఎడ్జ్ ప్లస్ ఫ్యాన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఏరో ఎడ్జ్
Read More












