telugu breaking news

శ్రీరామనవమి తర్వాత కొత్త పార్టీ.. అజెండాపై కసరత్తు చేస్తున్నం: కవిత

గాంధీజీ సర్వోదయ సిద్ధాంతాన్ని అధ్యయనం చేస్తున్న.. కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో ముందుకెళ్తం నాది ప్రజల ఎజెండా.. సమస్యలపై పోరాటంలో రాజీ ఉండద

Read More

తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్–2025 వేడుక: షూటింగ్‌‌‌‌‌‌‌‌ల కోసం సింగిల్ విండో విధానం: సీఎం రేవంత్

ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లోనే అన్ని శాఖల నుంచి అనుమతులు: సీఎం రేవంత్&

Read More

మొయినాబాద్‌ డ్రగ్స్‌ కేసులో కొత్త కోణం.. మూడు రకాల డ్రగ్స్ వాడినట్లు తేల్చిన పోలీసులు

హైదరాబాద్: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్ డ్రగ్స్‌ కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. ఫామ్‌హౌస్ పార్టీలో మూడు రకాల డ్రగ్స్ వాడినట్లు పోలీసులు

Read More

విమాన ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై నో ఎక్స్‌ట్రా ఛార్జ్.. ఫ్రీ !

భారత్లోని విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విమానాల్లో సీట్ సెలక్షన్పై విధించే అదనపు భారం నుంచి ప్రయాణికులకు విముక్తి కలిగించా

Read More

కరీంనగర్లో విషాద ఘటన.. టూ టౌన్ ఎస్సై భార్య ఆత్మహత్య

కరీంనగర్: కరీంనగర్ టూ టౌన్లో ఎస్సైగా పనిచేస్తున్న చంద్రశేఖర్ ఇంట్లో విషాద ఘటన జరిగింది. చంద్రశేఖర్ భార్య కరీంనగర్లోని ఇంటిలో ఆత్మహత్య చేసుకుని చనిపో

Read More

ఖర్గే, కేసీతో సీఎం భేటీ.. ఢిల్లీలో కలిసి బడ్జెట్, పార్టీ వ్యవహారాలపై చర్చ

ఈ సెషన్​లోనే అసెంబ్లీ ముందుకు గిగ్ వర్కర్ల బిల్లు తెస్తామని వెల్లడి వేం నరేందర్ రెడ్డికి అభినందనలు తెలిపిన పార్టీ అగ్రనేతలు సీఎం వెంట పీసీసీ చీ

Read More

సీఎం సంకల్పం మూసీ-విషం నుంచి వరం

ఒకప్పుడు మా ఉమ్మడి నల్గొండ  జిల్లా రైతుల పాలిట జీవనాడి.. పసిడి పంటలు  పండించిన పవిత్ర జలధార మూసీ. కానీ, కాలక్రమంలో భాగ్య నగరపు మురుగు, పారిశ

Read More

ఇదేమి రోగం..పిల్లలను చంపుతున్నారు !

మనిషి జీవితంలో అత్యంత  పవిత్రమైన బంధం ఏదైనా ఉంటే అది తల్లిదండ్రులు – పిల్లల మధ్య ఉన్న అనుబంధం. ఒక తల్లి తన బిడ్డ కోసం ఎంతటి త్యాగమైనా చేయడా

Read More

ట్రంప్ తీరు నచ్చట్లే.. నిరసనగా అమెరికా నేషనల్ కౌంటర్

టెర్రరిజం సెంటర్ డైరెక్టర్ జో కెంట్ రాజీనామా ఇజ్రాయెల్ ప్రెజర్​తోనే ఇరాన్​పై యుద్ధానికి దిగిండని కామెంట్​ నాటో దేశాలపై ట్రంప్ రుసరుస హార్మూజ్

Read More

కాబూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఆస్పత్రిపై పాక్ దాడి.. 400 మంది మృతి

డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&

Read More

తెలంగాణకు 2 వేల 751 ఈ–బస్సులు మంజూరు చేశాం: పెద్దపల్లి ఎంపీ ప్రశ్నకు కేంద్రం సమాధానం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణకు వివిధ పథకాల కింద మొత్తం 2,751 ఎలక్ట్రిక్ (ఈ–బస్సులు) మంజూరు చేసినట్టు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం లోక్

Read More