telugu breaking news
ఏటీఎంల్లో డబ్బులు రావట్లేదా..? బ్యాంక్ ఏటీఎంలలో పెట్టాల్సిన రూ.7 కోట్లు.. 45 రోజులుగా గోదాముల్లోనే..
పద్మారావునగర్, వెలుగు: బ్యాంక్ ఏటీఎంలలో పెట్టాల్సిన రూ.7 కోట్లను ఏజీఎస్ ట్రాన్సాక్ట్, సెక్యూర్వాల్యూ వాల్ట్ ఏజెన్సీలు 45 రోజులుగా తమ వద్దే ఉంచుకున్న
Read Moreఇక లైన్మెన్ తిప్పడు..టెక్నాలజీతో వాల్వ్లు తిప్పేస్తరు.. సనత్ నగర్లో ప్రయోగాత్మకంగా అమలు
మొబైల్ యాప్తో నీటి వాల్వ్ల నిర్వహణ అందుబాటులోకి ‘స్మార్ట్ వాల్వ్ టెక్నాలజీ’ ఆస్కి సహకారంతో సనత్ నగర్లో ప్రయోగాత్మకంగా అమలు ఇ
Read Moreబీసీ బిల్లుపై కేంద్రం స్పందించాలి: బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల డిమాండ్
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో చేసిన చట్టంపై కేంద్రం వెంటనే స్పందించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజు
Read Moreవక్ఫ్ బోర్డు ట్రస్టీలమంటూ 17 ఏండ్లు చీటింగ్.. అక్రమ నిర్మాణాలు చేపట్టి అద్దె వసూలు చేసిన నిందితులు
అహ్మదాబాద్: ఐదుగురు వ్యక్తులు వక్ఫ్బోర్డు ట్రస్టీలుగా నటిస్తూ చేసిన ఘరానా మోసం తాజాగా అహ్మదాబాద్ లో బయటపడింది. 17 ఏండ్ల పాటు కొనసాగిన ఈ కుంభకోణం ఇటీవ
Read Moreజార్ఖండ్లో ఎన్ కౌంటర్.. 8 మంది నక్సల్స్ మృతి.. చనిపోయిన నక్సల్స్లో ఒకరిపై కోటి రివార్డ్
బొకారో: జార్ఖండ్లోని బొకారోలో ఎన్ కౌంటర్ జరిగింది. సీఆర్పీఎఫ్ దళాలకు, నక్సల్స్ కు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఎనిమిది మంది నక్సల్స్ హతమయ్యారు. ఇంటెల
Read Moreకాంగ్రెస్ను ఎదుర్కోలేక సోనియా, రాహుల్పై కక్షగట్టారు: బీజేపీది సిగ్గుమాలిన చర్య: డీఎంకే
చెన్నై: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ పేర్లను ఈడీ చార్జిషీటులో చేర్చడంపై
Read Moreమోదీ సర్కార్ బెదిరింపులకు భయపడం: ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు
బక్సర్: కాంగ్రెస్ పార్టీని భయపెట్టాలని కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని.. అయినా తమ నేతలు భయపడరని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు.
Read Moreహైదరాబాద్ హాస్టళ్లలో ఉంటున్నరా..? కొందరు హాస్టల్ ఓనర్లకు మూడినట్టే..!
హాస్టళ్లలో నల్లాలకు మోటర్లు పెట్టి నీటి దోపిడీ.. అమీర్ పేట, ఎస్ఆర్నగర్,దిల్సుఖ్నగర్, కూకట్పల్లిలో ఇదే పని కమర్షియల్ కాంప్లెక్స్లు, హ
Read Moreమెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారులో ఉన్న ముగ్గురు స్పాట్ డెడ్
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కౌడిపల్లి మండలం వెంకట్రావ్ పేట గేటు దగ్గర నేషనల్ హైవే 765 డీ మీద ఆదివారం అర్థ రాత్రి హైదరాబాద్ నుంచి మెదక్
Read Moreకొత్త మున్సిపాలిటీలకు పోస్టులు శాంక్షన్ చేయండి.. సర్కారుకు మున్సిపల్ శాఖ లేఖ
ఇటీవల 18 కొత్త మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్ల ఏర్పాటు ఒక్కో మున్సిపాలిటీకి 36, కార్పొరేషన్కు 150–250 పోస్టులు అవసరం హైదరాబాద్, వెలుగు
Read Moreమహారాష్ట్రలో మరాఠీ తప్పనిసరి.. హిందీ వివాదం నేపథ్యంలో సీఎం ఫడ్నవీస్ క్లారిటీ
పుణె: మహారాష్ట్రలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మరాఠీని నేర్చుకోవాల్సిందేనని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. తాము మరాఠీ స్థానంలో హిందీ తేవడం లేదని
Read Moreఒకే ఇంట్లో 30 కరెంట్ మీటర్లు.. రెండేండ్లుగా బిల్లులూ కడుతున్నడు.. ఎందుకని అడగ్గా..
ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి వాటి సాయంతో రెగ్యులరైజేషన్ చేసుకునేందుకే.. మీటర్లు స్వాధీనం.. నిందితుడు అరెస్ట్ స్థానిక అధికారులు, సిబ్బంది చేతివాటం
Read Moreఇందిరమ్మ ఇండ్ల స్కీమ్.. ఏఈ పోస్టులకు మస్త్ డిమాండ్
390 పోస్టులకు 10 వేల దరఖాస్తులు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో మండలానికొకరి నియామకం మార్కుల ఆధారంగా రిక్రూట్మెంట్.. పూర్తయిన సెలక్షన్ 23న అపాయి
Read More












